Sticky
Breaking News Slider Telangana Top News Of Today

నోట్ల రద్ధు..మూసీ సుందరీకరణకు లింక్ ఏంటి…?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లోని మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టును చేపట్టబోతున్న సంగతి తెల్సిందే. నాడు ప్రధానమంత్రి నరేందర్ మోదీ చేసిన నోట్ల రద్ధుకు.. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు లింక్ ఎలా మూసీ నదిపై ప్రజంటేషన్ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. ఆయన మాట్లాడుతూ ” నోట్ల రద్ధు సమయంలో బడే భాయ్ ఏ విధంగా వ్యవహరించాడో.. ఇప్పుడు చోటా భాయ్ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణకు అదానీ భారీ విరాళం

తెలంగాణలోని విద్యార్థులు, యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో నెలకొల్పిన యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీకి ప్రఖ్యాత అదానీ గ్రూప్ రూ. 100 కోట్ల విరాళం అందించింది. అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ ఫౌండేషన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. నైపుణ్యాభివృద్ధి, యువత సాధికారత కోసం తెలంగాణ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీకి పట్టిన గతే టీడీపీకి పడుతుంది..?

ఏపీలో గతంలో పాలించిన  వైసీపీ హయాంలో జరిగిన తప్పులను తెలుగు తమ్ముళ్లు కూడా చేస్తే రానున్న ఎన్నికల్లో వారికి పట్టిన గతే టీడీపీకి పడుతుంది.. మనమంతా చాలా జాగ్రత్తగా ఉండాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు హెచ్చరించారు. నిన్న శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ క్రమ శిక్షణ ముఖ్యం.. ప్రజలు మనల్ని అనుమానించే పరిస్థితి రాకూడదని […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

ఈడీ విచారణకు హాజరైన మిల్క్ బ్యూటీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ.. మిల్క్ అందాల సుందరి తమన్నా భాటియా ఈడీ ముందు విచారణకు హాజరైంది. మ‌నీలాండ‌రింగ్ కేసులో నిన్న గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. బిట్‌కాయిన్లు, ఇత‌ర క్రిప్టోక‌రెన్సీల మైనింగ్ పేరిట ప‌లువురిని మోసం చేసిన వ్య‌వ‌హారంలో హెచ్‌పీజ‌డ్ టోకెన్ యాప్ పాత్ర ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి.  ఈ కేసులో వెలుగులోకి రావడంతో న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణి ఆరోప‌ణ‌ల‌పై త‌మ‌న్నా వాంగూల్మం న‌మోదు చేసిన‌ట్లు ఈడీ తెలిపింది. […]Read More

Sticky
Breaking News Business Slider Top News Of Today

పెరిగిన బంగారం ధరలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో రెండ్రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. అక్టోబర్ 18న 22 క్యారెట్ల పసిడి తులానికి రూ.200 పెరిగి రూ.71,600 ఉంది.. 24 క్యారెట్ల ధర తులానికి రూ.220 పెరిగి రూ.78,110కి చేరింది. అలాగే విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,610 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.78,120లుగా ఉంది. అలాగే హైదరాబాద్‌‌లో వెండి కేజీ ధర రూ.1,03,100 ఉండగా.. విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,02,800లుగా ఉంది. అయితే నిన్నటి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

నేడు కేటీఆర్‌ మీడియా కాన్ఫరెన్స్‌

తెలంగాణ రాజధాని మహానగరం హైదరాబాద్ లో  మూసీ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో అర్థరహితమైన వ్యాఖ్యలు చేశారని బీఆర్‌ఎస్‌ భగ్గుమంటుంది. మూసీనది ప్రక్షాళన కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేండ్లలో చేపట్టిన కార్యక్రమాలు, ఫలితంగా మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలకు కలిగిన ప్రయోజనాలు, మూసీ ప్రాజెక్టు కోసం వేసిన అడుగులు మొదలైన అంశాలపై పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.. మాజీ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం మీడియా కాన్ఫరెన్స్‌ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

రజనీకాంత్ అభిమానులకు శుభవార్త

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఇటీవల వచ్చిన వేట్టయాన్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెల్సిందే. జైభీమ్ మూవీతో తనకంటూ ఓ స్టార్డమ్ ను సొంతం చేసుకున్న టిజే ఙానవేల్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. వేట్టయాన్ విజయవంతమవ్వడంతో ఙానవేల్ మీడియాతో మాట్లాడుతూ వేట్టయాన్ కు ప్రీక్వెల్ తీయాలని ఉంది. రజనీ నుండి ఆయన అభిమానులు ఏమి కోరుకుంటారో నాకు తెల్సు. అందుకే దానికి తగ్గట్లు చాలా మార్పులు చేర్పులు చేశాను. వారికోసమే ప్రీక్వెల్ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

నో అన్నా సమంతను వదల్లేదంట..?

రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కించిన వెబ్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వెర్షన్ హనీ బన్నీ . సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నటి సమంత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ ” దర్శకులు నన్ను ఈ సిరీస్ కోసం సంప్రదించారు. నా ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంతో నేను నో చెప్పాను. అందుకు సమాధానంగా నలుగురు నటుల పేర్లు కూడా నాతరపున సూచించాను. అయిన […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

పుష్ప – 2 సంచలనం

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మీకా మందన్నా హీరోయిన్ గా.. రావు రమేష్,సునీల్, అనసూయ లాంటి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించిన మూవీ పుష్ప. ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప -2 తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. అయితే ఈ సినిమా విడుదలకు ముందే సంచలనం సృష్టించింది. సినిమా డిసెంబర్ ఆరో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది. విడుదలకు ముందే తొమ్మిది […]Read More

Sticky
Breaking News Business Slider Top News Of Today

రతన్ టాటా వాచ్ ధర ఎంతో తెలుసా…?

దివంగత ప్రముఖ భారతీయ వ్యాపార వేత్త రతన్ టాటా ఎంత ఎదిగిన ఒదిగి ఉంటారనేదానికి నిదర్శనం ఇదోకటి. ఆయనకు బిలియన్ల ఆస్తులున్న.. కోట్లాది రూపాయల కార్లు..బంగళాలు ఉన్నా.. తాను ఓ సాధారణ ఉద్యోగిలెక్కనే వ్యవహారిస్తాడని మనకు తెల్సిందే. తాజాగా రతన్ టాటా గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. తాను ధరించే వాచ్ ధర తెలిస్తే మీరు షాకవ్వడం ఖాయం. ఆయన కేవలం పది వేల రూపాయల విలువ చేసే స్విస్ ఆర్మీ వాచ్ ని […]Read More