Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఖమ్మం వరదబాధితులకు దొరకని హెలికాప్టర్ కేరళకెళ్లిందా…?

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదలతో ఖమ్మం (ఉమ్మడి )జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లా సైతం అతలాకుతలమైన సంగతి తెల్సిందే. ఏకంగా మున్నేరు వాగు బ్రిడ్జిపై చిక్కుకున్న తొమ్మిది ఉన్న ఓ కుటుంబాన్ని రక్షించడానికి హెలికాప్టర్ లేదు.. పక్క రాష్ట్రమైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అడుగుతున్నాము అని జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్పట్లో ఓ ప్రకటన కూడా చేశారు. ఆ హెలికాప్టర్ రాకపోవడంతో జేసీబీ డ్రైవర్ సుభాన్ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ పై వాసిరెడ్డి పద్మ సంచలన వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఆ పార్టీకి రాజీనామా చేసిన మహిళ నాయకురాలు.. మహిళా కమీషన్ మాజీ చైర్ పర్శన్ వాసిరెడ్డి పద్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ ఐదేండ్ల వైసీపీ పాలనలో మహిళలపై రోజుకో సంఘటన చోటు చేసుకుంది. అప్పుడు ఇలాంటి సంఘటనలు బయటకు రాకుండా తొక్కిపట్టారు. మహిళా కమీషన్ చైర్ పర్శన్ గా ఉన్న నాకే ఫ్రీఢమ్ లేదు. మహిళలను రాజకీయంగా వాడుకున్నారు. పార్టీని నడపటం […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ లో కోల్డ్ వార్ కు తెరలేపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ లో కోల్డ్ వార్ మొదలైన సంగతి తెల్సిందే. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోన్న సంగతి తెల్సిందే. తాజాగా జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో అది తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి సంబంధించిన అనుచరుడు హత్యకు గురైన సంగతి తెల్సిందే. ఈ సంఘటనపై జీవన్ రెడ్డి తీవ్ర మనస్థాపం చెందిన సంగతి కూడా తెల్సిందే. దీంతో […]Read More

Sticky
Breaking News Business Crime News Hyderabad Slider Top News Of Today

హైదరాబాద్‌లో మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం

హైదరాబాద్‌లో స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. తక్కువ ధరలే ప్లాట్లు ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న ఈ కంపెనీ వంద కోట్లలకుపైగా వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే నెలలు గడిచిపోతున్నా ప్లాట్లు ఇవ్వకపోవడం తమ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులంతా ఆ కంపెనీ కార్యాలయం ఉన్న ఎల్బీనగర్ లో ఆందోళనకు దిగారు. స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ సంస్థ ఫామ్ ల్యాండ్స్, హెచ్‌ఎండీఏ ప్లాట్లు అమ్ముతామని ఏజెంట్లను పెట్టుకుని విస్తృతంగా ప్రచారం చేసుకుంది. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ నేతలనడ్డుకోవడం దుర్మార్గం

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గోండ జిల్లా రామన్నపేటలో నిర్మించ తలపెట్టిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గం అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు.. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్ సహా ఇతర నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులను అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ కు బండి సంజయ్ కౌంటర్

తనకు మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపడంపై కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. బండి సంజయ్ మాట్లాడుతూ తాను ఆరోపణలు చేస్తే నోటీసులు పంపడమే సమాధానమా..?. నేను కూడా లీగల్ నోటీసులు పంపుతాను.. రాజకీయంగా ఎదుర్కోలేక నాకు నోటీసులు పంపడం ఏంటి కేటీఆర్.. దమ్ముంటే కాచుకో రాజకీయంగా ఎదుర్కుందాం.. నన్ను అవమానిస్తేనే నేను బదులిచ్చాను అని అన్నారు.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బండి సంజయ్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ కు లీగల్ నోటీసులు పంపారు. తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆనోటీసుల్లో కేటీఆర్ పేర్కోన్నారు. వారం రోజుల్లో తనకు క్షమాపణలు చెప్పాలి. అలా చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల బండి సంజయ్ మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ పై పలు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలి- కాంగ్రెస్ సీనియర్ నేత

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ ” బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలి.. పిరాయింపుల విషయంపై నా అభిప్రాయం మారదు.. ఇన్నేండ్ల నా అనుభవం ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిఖార్సైన వాళ్లకు సరైన న్యాయం జరగడం లేదు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలంటే ఈ నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీకి బిగ్ షాక్…?

వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళ నాయకురాలు… మహిళా కమీషన్ మాజీ చైర్ పర్శన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న పద్మ తాజాగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జగ్గయపేట టికెట్ ఆశించిన పద్మకు పార్టీ ఆధినాయకత్వం మొండిచేయి చూపారు. దీంతో పద్మ నారాజ్ గా ఉన్నారు.Read More