ఏపీ మాజీ ముఖ్యమంత్రి…. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డిల మధ్య వివాదం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము… నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తన చెల్లి వై.ఎస్.షర్మిల, తల్లి వై.ఎస్. విజయమ్మలపై ఫిర్యాదు చేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లను తన చెల్లి వై.ఎస్. షర్మిల, తల్లి వై.ఎస్.విజయమ్మ ద్వారా చట్ట వ్యతిరేకంగా మోసపూరితంగా బదలాయించుకున్నారన్నది ఈ ఫిర్యాదు సారాంశం. […]Read More
మహారాష్ట్ర ఎన్నికలకు తెలంగాణ,కర్ణాటక నుండి నోట్ల కట్టలు
త్వరలో జరగనున్న మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల కోసం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వందల కోట్లు తరలించనున్నదా..?. అందుకే ఈ రెండు రాష్ట్రాల నుండే ఆ పార్టీకి చెందిన నేతలను అబ్జర్వర్లుగా నియమించిందా..?. అంటే అవుననే శివసేన(షిండే వర్గం)నేత ,కార్యదర్శి కిరణ్ పావస్కర్ చేసిన వ్యాఖ్యలను బట్టి ఆర్ధమవుతుంది అని రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆయన మాట్లాడుతూ ” మహారాష్ట్ర అసెంబ్లీకి త్వరలో జరుగుతున్న ఎన్నికల కోసం తెలంగాణ ,కర్ణాటక రాష్ట్రాల నుండి […]Read More
ప్రియాంక ,సోనియా,రాహుల్ గాంధీల సాక్షిగా ఖర్గేకు ఘోర అవమానం
వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళ నేత ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతున్న సంగతి తెల్సిందే. ప్రియాంక గాంధీ నామినేషన్ వేశారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు దళిత నేత మల్లిఖార్జున ఖర్గే , సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు, ఆపార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నామినేషన్ వేయడానికి ప్రియాంక […]Read More
హైడ్రా నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ ప్రజలనే కాదు అక్కడ పెట్టుబడులు పెడదామని ఆశించిన రియల్ ఎస్టేట్ వాళ్లను సైతం కంగారుపెట్టిన అంశం. హైడ్రాకు ఎవరూ వ్యతిరేకం కాదు. హైడ్రా అనేది మంచి వ్యవస్థ. అక్రమంగా నిర్మించిన భవనాలను.. అక్రమించుకున్న ప్రభుత్వ స్థలాలను.. చెరువులను పరిరక్షించడమే ఈ వ్యవస్థ యొక్క ముఖ్య లక్ష్యం. అంతవరకూ బాగానే ఉంది. కానీ గత వంద రోజుల నుండి హైడ్రా పేరుతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బడా బడా […]Read More
కివీస్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్స్ తడబాటుపడుతున్నారు. దీంతో రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే రెండు వికెట్లను కోల్పోయింది. టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మెన్.. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌటయ్యారు. యాబై ఆరు పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. మరోవైపు కేఎల్ రాహుల్ స్థానంలో వచ్చిన శుభమన్ గిల్ (30),విరాట్ కోహ్లీ (1) నిరాశపరిచారు. క్రీజ్ లో జైశ్వాల్ (26),రిషబ్ పంత్ (4)పరుగులతో ఉన్నారు. ఇండియా ఇంకా203పరుగులు వెనకబడి […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జడ్చర్లలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ ” తిరుమలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల రికమండేషన్ లెటర్లు చెల్లవనడం చాలా బాధాకరం. తమ లెటర్లు ఏపీలో చెల్లకపోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు రావాల్సిన అవసరం లేదు అని వ్యాఖ్యానించారు. ఆంధ్రోళ్ళకు మన ఆస్తులు కావాలంట. మొన్ననే పదిహేను వేల కోట్ల […]Read More
తన అనుచరుడు గంగారెడ్డి హత్యతో సొంతపార్టీపై తీవ్ర విమర్శలు చేసిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత..ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులే ఇందుకు కారణమని, పోచారం శ్రీనివాసరెడ్డి ముఠానే ఈ ఘాతుకానికి పాల్పడిందని ఆరోపించారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ నాయకుల అరాచకాలపై పోరాడానని, ఇప్పుడు అదే నాయకులు పార్టీలో చేరి కాంగ్రెస్ కార్యకర్తలపై పెత్తనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన పార్టీలు […]Read More
భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ఇప్పుడు మరింత పాపుల్ అవుతోంది. గతంలో వెలుగు వెలిగి ఒక్కసారిగా పడిపోయిన బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఒక్కసారిగా లేచింది.ప్రైవేట్ టెలికాం సంస్థలు అయిన రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాల టారీఫ్ ప్లాన్స్ పెంచడమే. ఈ సంస్థలు రీఛార్జ్ ధరలు పెంచినా.. బీఎస్ఎన్ఎల్ మాత్రం ఎలాంటి ధరలు పెంచలేదు. దీంతో చాలా మంది వినియోగదారులు తమ నంబర్లను బీఎస్ఎన్ఎల్కు పోర్ట్ పెట్టుకుంటున్నారు. దేశంలో సొంత టెక్నాలజీతో 4జీ సేవలు అందుంబాటు లోకి […]Read More
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా 1కోటి రూపాయల విరాళం అందించింది. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేశ్ కుమార్ , డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంవీఎస్ సుధాకర్ ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. వరద బాధితుల సహాయం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అండగా నిలిచిన వారిని ముఖ్యమంత్రి గారు […]Read More
అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు తాజా సీజేఐ గా జస్టీస్ సంజీవ్ ఖన్నా నియమితులైనారు. నవంబర్ పదో తారీఖుతో ప్రస్తుత సీజేఐ జస్టీస్ చంద్రచూడ్ డీవై పదవికాలం పూర్తవుతుంది. దీంతో ఖన్నా నియమకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. అసలు ఎవరీ సంజీవ్ ఖన్నా..?. ఇప్పుడు తెలుసుకుందాము. ఖన్నా మే14,1960లో జన్మించారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2005లో ఢిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైనారు. 2006లో శాశ్వత […]Read More