Sticky
Breaking News Movies Slider Top News Of Today

చెప్పి మరి హిట్ కొట్టిన హీరో

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కు తనపై తనకు ఉన్న నమ్మకం మీద సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ‘క’ మూవీ హిట్ అవుతుందని ముందే చెప్పి మరీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు. దీంతో ప్రీరిలీజ్లో ఆయన మాట్లాడిన వీడియోను తాజాగా ఆయన అభిమానులు, సినీ ప్రేమికులు, నెటిజన్లు సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి హీరోగా ఎదిగిన కిరణు అంతా మెచ్చుకుంటున్నారు. కష్టపడి కసిగా […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

క్రేజీ ప్రాజెక్టులో జాన్వీ కపూర్

దేవర మూవీతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీచ్చింది అలనాటి సుందరి దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన ఈ భామ కేవలం అందాల ఆరబోతకే పరిమితమైంది అని సినీ క్రిటిక్స్ తో పాటు సినీ ప్రేక్షకుల అభిప్రాయం. దేవర పార్ట్ – 2 లో జాన్వీ కపూర్ పాత్ర ఎక్కువగా ఉంటుందని ఈ చిత్రం యూనిట్ కవర్ చేసిన కానీ తాను ఎంట్రీచ్చిన ఫస్ట్ మూవీలో ఆలోటు మాత్రం ఎప్పటికి ఉంటుందని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అప్పుడే కేసీఆర్ ఎంట్రీ…?

తెలంగాణ సార్వత్రిక ఎన్నికల తర్వాత మళ్లీ గులాబీ దళపతి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లోకి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే.. ఆ తర్వాత మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అఖరి రోజు హాజరయ్యారు. ఆ తర్వాత ఇటు మీడియాలో కానీ అటు ప్రజాక్షేత్రంలో కానీ ఎక్కడ కూడా కేసీఆర్ కన్పించలేదు. అఖరికి భారీ వర్షాలతో ఎదురైన వరదలకు ఖమ్మం అతలాకుతలమైన కానీ కేసీఆర్ స్పందించలేదు. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ కేసీఆర్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇదే అంశం […]Read More

Breaking News Slider Sports Top News Of Today

రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త

టీమిండియా డ్యాషింగ్ అండ్ డేరింగ్ బ్యాట్స్ మెన్ ..కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త.ఈ సీజన్ ఐపీఎల్ లో తమ రిటెన్షన్ల జాబితాను ముంబై ఇండియన్స్ బీసీసీఐకి సమర్పించింది. హార్దిక్ పాండ్య (16.35 కోట్లు) రోహిత్ శర్మ (16.3 కోట్లు), సూర్య కుమార్ యాదవ్ (16.35 కోట్లు), తిలక్ వర్మ (రూ.8 కోట్లు) లను రిటైన్ చేసుకుంది.. మరోవైపు బౌలర్  జస్ప్రిత్ బుమ్రా (రూ.18 కోట్లు)లను రిటైన్ చేసుకుంది. కానీ ఇషాన్ కిషాన్ కి […]Read More

Breaking News Hyderabad Slider Top News Of Today

హైదరాబాద్ లో దీపావళి వేడుకలపై అంక్షలు

హైదరాబాద్ మహానగరంలో దీపావళి వేడుకలపై సైబరాబాద్ పోలీసు శాఖ అంక్షలను విధిస్తూ ఓ ఉత్తర్వులను జారీ చేసింది..ఇందులో భాగంగా ఈరోజు నుండి నవంబర్ రెండో తారీఖు వరకు ఈ అంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ  ఉత్తర్వుల ప్రకారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ వ్యాప్తంగా దీపావళి ఉత్సవాల సమయంలో రోడ్లమీద పటాకులు పేల్చడం నిషేధం.రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే కాలుష్య నియంత్రణ మండలి పరిమితులకు లోబడి పటాకులు పేల్చాలి. ఈ ఆదేశాలు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

దీపావళి వేడుకలపై రాజాసింగ్ కీలక ప్రకటన

దీపావళి పండుగ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన చేశారు.. దీనిపై ఓ వీడియో ను విడుదల చేశారు.. ఆ వీడియోలో లక్ష్మీదేవి బొమ్మ ఉన్న టపాసులను కాల్చొద్దని దీపావళి సందర్భంగా అందర్నీ కోరారు. ‘లక్ష్మీదేవికి మనం పూజ చేస్తాం. ఆ మాత బొమ్మ పెట్టి టపాసులు అమ్ముతున్నారు. ఎప్పటి నుంచో ఈ కుట్ర జరుగుతోంది. అలాంటివి కొనొద్దు. కాల్చొద్దు. ఇలా సంకల్పం తీసుకుంటే మరోసారి అలాంటి టపాసులు తయారు చేయరు’ అని ఆయన చెప్పారు. […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

టీడీపీ జనసేన కూటమి లో లకలుకలు

ఏపీ అధికార పార్టీ లైన టీడీపీ జనసేన కూటమిలో లకలుకలు మరోసారి బయటపడ్డాయి. రాష్ట్రంలో ఏలూరు జిల్లాలో టీడీపీ, జనసేన శ్రేణులు ఘోరంగా కొట్టుకున్నాయి. దెందులూరు నియోజకవర్గంలోని పైడిచింతపాడులో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీ విషయమై టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య వివాదం చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై కీలక ప్రకటన

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఈ దీపావళి పండుగ రోజు నుండి అమలు చేయనున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.. రేషన్ కార్డు ఉన్న అందరూ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులేనని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం ‘1.50 కోట్ల మంది అర్హులున్నారు. రేషన్ కార్డు-ఆధార్-LPG లింక్ చేసుకున్న వారు ఉచిత గ్యాస్ కోసం […]Read More

Breaking News Business Slider Top News Of Today

ఏ నోటు తయారీకి ఎంత ఖర్చు..?

మనం నిత్యం ఉపయోగించే ₹10, ₹20, ₹50, ₹100 నోట్ల తయారీకి ఎంత ఖర్చవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా?. ఇటీవల ఆర్బీఐ ఓ నివేదికను విడుదల చేసింది.. ఈ నివేదిక ప్రకారం ₹10 నోటు తయారీకి ₹0.96 ఖర్చవుతుంది. అదే ₹20 నోటుకి ₹0.95 *₹50 5 ₹1.13 **100 ₹1.77,200 నోటుకి ₹2.37 * లు ఖర్చవుతుంది. అలాగే ₹500 నోటుకి ₹2.29 ఖర్చవుతుంది. ₹200 నోటు తయారీకి ₹500 నోటు తయారీ కంటే ఖర్చు ఎక్కువ […]Read More