Month: November 2024

Breaking News Slider Telangana Top News Of Today

గవర్నర్ తో రేవంత్ రెడ్డి భేటీ…?

తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన సామాజిక, ఆర్ధిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వే తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి వివరించారు. ఈ సర్వే ప్రక్రియకు సంబంధించిన అన్ని అంశాలను తెలియజేశారు. 2025 లో దేశ వ్యాప్తంగా చేపట్టబోయే జనగణనలో తెలంగాణ తరహాలో కుల గణనను పరిగణలోకి తీసుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సీఎం గవర్నర్ ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన దేశానికి రోల్ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

కంటెంట్‌ ఈజ్ కింగ్ అని ప్రూవ్ చేసిన “క“

అండర్ డాగ్ గా దీపా‌వళి బాక్సాఫీస్ రేసులోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన “క“. కంటెంట్ ఈజ్ కింగ్ అని ప్రూవ్ చేస్తూ సర్ ప్రైజింగ్ కలెక్షన్స్ రాబడుతోంది “క“. ఫస్ట్ వీక్ హ్యూజ్ నెంబర్ క్రియేట్ చేస్తున్న “క“ సినిమా, మరో రెండు వారాలు ఇలాగే బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ రన్ కంటిన్యూ చేయబోతోంది. ఈ సినిమా క్లైమాక్స్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. “క“ విజయం […]Read More

Sticky
Breaking News International Slider Top News Of Today

132 ఏళ్ల తర్వాత డొనాల్డ్ ట్రంప్ రికార్డు..

అమెరికాలో ఏ వ్యక్తి అయినా రెండు సార్లు అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది. అంటే మొత్తంగా ఎనిమిదేళ్ల పాటు అధ్యక్షుడిగా/అధ్యక్షురాలిగా ఉండొచ్చు. ఇటీవల కాలంలో మనం వరుసగా రెండు సార్లు అధ్యక్ష పదవిలో ఉన్న వారిని చూశాము. సీనియర్ బుష్, క్లింటన్, జూనియర్ బుష్, ఒబామా.. ఇలా. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం 2016లో అధ్యక్షుడై.. 2020లో దిగిపోయాడు. మళ్లీ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి అధ్యక్షుడు అయ్యాడు. అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో 132 ఏళ్ల తర్వాత […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పవన్ కళ్యాణ్ సంతోషం కోసం అరెస్ట్ లు

డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతోషం కోసమే వైసీపీకి చెందిన నేతలు.. కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు మాజీ మంత్రి…. వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ అన్నారు.. మీడియాతో ఆయన మాట్లాడుతూ అక్రమ కేసులు పెడితేనో.. అరెస్ట్ చేస్తేనో భయపడే ప్రసక్తి లేదు.. ప్రభుత్వ తప్పులను .. లోపాలను ప్రశ్నిస్తాము. సర్కారును ప్రశ్నిస్తే కేసులు పెడతారా..?. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన నడుస్తుంది .. భావ ప్రకటన స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం హరిస్తుందని ఆయన ఆరోపించారు.Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన నివాసం .. కార్యాలయం ,ఆయనకు సంబంధించిన రొయ్యల ఫ్యాక్టరీలపై ఒకేసమయంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2019లో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున బరిలోకి దిగిన గ్రంథి శ్రీనివాస్ జనసేన అధినేత .. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గెలుపొందిన సంగతి తెల్సిందే. మరోవైపు జిల్లాల్లో పలు వ్యాపారుల ఇండ్లలో ఏసీబీ దాడులు చేపట్టింది.Read More

Sticky
Breaking News International Slider Top News Of Today

ట్రంప్ కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన రిపబ్లికన్ లీడర్ డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడూతూ నా గెలుపుతో అమెరికా రూపు రేఖలు మారనున్నాయి. అమెరికాను స్వర్ణయుగాన్ని తీసుకువస్తాను.. పూర్వవైభావాన్ని తీసుకోచ్చి అమెరికన్ల రుణాన్ని తీర్చుకుంటాను. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాను. నాగెలుపుతో అమెరికా భవిష్యత్తు మారుతుంది. నా జీవితంలో ఇలాంటి టైం ఎప్పుడు చూడలేదు.. పాపులర్ ఓట్లలోనూ నాదే విజయం . కొత్త చట్టాలను తీసుకురావడానికి ఇబ్బందుల్లేవు అని అన్నారు.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మరోసారి మంత్రి కొండా సురేఖ టంగ్ స్లిప్ ..?

తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీమ్ జిల్లా వాంకిడి గిరిజన గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై దాదాపు అరవై మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత పాలైన సంగతి తెల్సిందే. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, కొండా సురేఖ నిన్న మంగళవారం నిమ్స్ ఆసుపత్రికెళ్లి పరామర్శించారు. అనంతరం వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలను […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ ను మెచ్చుకున్న పవన్ కళ్యాణ్

డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని మెచ్చుకున్నారు. గత ఐదేండ్ల వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు అని వైసీపీ పార్టీ తమ అధికారక ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ వీడియోను పోస్టు చేసింది. ఓ ప్రభుత్వ స్కూల్ ను సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” కార్పోరేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ స్కూళ్లు ఇప్పుడు బాగున్నాయి. ఈ బల్లాలు బాగున్నాయి. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీకి పిర్యాదుల వెల్లువ..?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న కులగణన పై సమీక్ష కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ అగ్రనేత.. లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పిర్యాదుల వెల్లువ కొనసాగిందని గాంధీ భవన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. దాదాపు పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకోస్తాడని.. అధికార స్థిరత్వాన్ని నిలబెడతాడని ఆశించి పార్టీలో ఎంతోమంది సీనియర్లను కాదని ముఖ్యమంత్రి పదవిని అప్పజెప్పారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీ లో రాష్ట్రపతి పాలన పెట్టాలి …?

ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి మహిళలపై… ఆడపిల్లలపై ఎన్నో అఘాత్యాలు జరుగుతున్నాయి. రోజుకో అత్యాచారం జరుగుతుంది.. రెండు రోజులకో హాత్య జరుగుతుంది. ప్రజాప్రతినిధులకు రక్షణ లేదు.. ఆ ప్రజాప్రతినిధుల కుటుంబాలకు రక్షణ లేదు.. సామాన్యుల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. దయచేసి ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని మాజీ మంత్రి.. వైసీపీ మహిళ నాయకురాలు ఆర్కే రోజా డిమాండ్ చేశారు.కూటమి పాలనలో ఆడపిల్లల తండ్రుల […]Read More