చిన్నారి పెళ్లికూతురుగా అందరికి పరిచయమైంది..ఆ తర్వాత హీరోయిన్ గా తనదైన ముద్ర వేసుకున్న నటి అవికా గోర్. అలాంటి నటికి కూడా లైంగిక వేధింపులు తప్పలేదంట.. దీని గురించి అవికా గోర్ మాట్లాడుతూ “బాడీ గార్డే తనను లైంగికంగా వేధించాడని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘గతంలో నేను ఓ బాడీగార్డును నియమించుకున్నా. ఎవరూ నన్ను తాకకుండా చూడాల్సిన అతడే ఓ ఈవెంట్లో అసభ్యంగా తాకాడు. నేను సీరియస్ కాగా వెంటనే సారీ చెప్పాడు. కానీ మరోసారి కూడా […]Read More
ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న తాజా మూవీ పుష్ప-2. దీనికి ముందు వచ్చిన పుష్ప ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికి తెల్సిందే .. డిసెంబర్ లో విడుదల కానున్న ఈ చిత్రం గురించి అనసూయ క్రేజీ న్యూస్ వెల్లడించారు. ‘ఈ సినిమాలో పది నిమిషాలకు ఒక హై ఉంది. పది నిమిషాల తర్వాత క్లైమాక్స్ ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ మరో ట్విస్ట్ ఉంటుంది. ఈ పార్ట్లో మరింత […]Read More
స్వాగ్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన నటీ రీతూవర్మ. రీతూవర్మ తాజాగా పీపుల్స్ స్టార్ .. యువహీరో సందీప్ కిషన్ సరసన నటించనున్నట్లు తెలుస్తుంది. సందీప్ కిషన్ ల్యాండ్ మార్క్ మూవీ ముప్పై సినిమాగా మజాకా కి ధమాకా మేకర్స్ త్రినాధరావు నక్సిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ , హస్య మూవీస్ ,జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. […]Read More
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ చేంజర్.కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ అప్ డేట్ గురించి చిత్రం మేకర్స్ రీవూల్ చేశారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి పాటలను విడుదల చేసి ప్రేక్షకుల్లో.. అభిమానుల్లో మంచి జోష్ నింపారు. ఈ చిత్రం టీజర్ ను అతి త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. రామ్ […]Read More
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు పదేండ్ల తర్వాత రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీస్ అధికారులు ప్రకటించారు.ఏక్ పోలీస్ విధానం అమలు కోసం కుటుంబ సభ్యులతో కలిసి బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనలు ఉదృతమైన సంగతి తెల్సిందే. యూనిఫాంలతో వచ్చి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. దీంతో బెటాలియన్ కానిస్టేబుళ్లకు భయభ్రాంతులు కలిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి చర్యలకు ఉపక్రమించింది. ఆర్టికల్ 311 ప్రకారం ఆదివారం మరో పది మంది కానిస్టేబుళ్లను […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా .. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే తొంబై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తాజాగా డబ్బింగ్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా చిత్రం మేకర్స్ దీనికి సంబంధించి ఓ వీడియోను సైతం విడుదల చేసింది. వెంకటేష్ అతని భార్య పాత్ర పోషిస్తున్న […]Read More
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున రెండో సారి ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్ కుమార్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి నేటి వరకు కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బందులను ఎదుర్కుంటున్న ఏనాడు కనీసం స్పందించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు.. ఫుడ్ ఫాయిజన్ సంఘటనలు.. నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు.. రైతుబంధు.. రైతు రుణమాఫీపై రైతులు చేపట్టిన […]Read More
ఈరోజు ఆదివారం ఉదయం నుండే ఇటు మీడియా అటు సోషల్ మీడియా మరోవైపు రాజకీయ పార్టీల్లో మారుమ్రోగిన అంశం జన్వాడ ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసుల దాడులు.. ఈ దాడుల్లో విదేశీ మద్యం ఉంది. పార్టీకి అనుమతి లేదని మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్కడ కూడా డ్రగ్స్ అనవాళ్లు ఉన్నట్లు.. వాడినట్లు చెప్పలేదు. అయితే ఈ అంశాన్ని రాజకీయం చేసే విధంగా ఇటు అధికార పార్టీ కాంగ్రెస్.. అటు మరో ప్రతిపక్ష పార్టీ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహాయక మంత్రిగా కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ వ్యవహరిస్తున్నారు అని కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ గౌడ్ ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌస్ పై పోలీసుల దాడిపై ఆయన స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుబంధు కావాలని రైతులు ధర్నా చేసినప్పుడు మాట్లాడలేదు.. యువత రోడ్లపైకి వచ్చి ఉద్యోగాల కోసం పోరాడినప్పుడు స్పందించలేదు.. గురుకులాల టీచర్లు సీఎం ఇంటిముందుకెళ్ళి మరి నిరసనలు చేసిన కానీ సప్పుడు […]Read More
జన్వాడ ఫామ్ హౌస్ ఘటనపై బీజేపీ, కాంగ్రెస్ నేతల అత్యుత్సాహాం
జన్వాడ ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసు అధికారులు నిన్న శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి ఎక్సైజ్ శాఖ అధికారుల అనుమతి లేదని నెపంతో పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ కేసు నమోదులో భాగంగా పోలీసుల పంచనామాలో కేవలం అనుమతి లేకుండా పార్టీ చేసుకుంటున్నారు. విదేశీ మద్యం ఉందనే నెపంతో కేసు నమోదు చేశాము అని చేర్చారు .. అంతేకానీ డ్రగ్స్ ప్రస్తావన ఎక్కడ […]Read More