Month: October 2024

Sticky
Breaking News Slider Sports

టీ20 సిరీస్ మాదే

టీమిండియాతో జరగబోయే టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంటామని బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో ధీమా వ్యక్తం చేశారు. మాజట్టులో యువక్రికెటర్లు ఉన్నారు.. వారంతా భారత్ పై సత్తా చాటుతారు. టీ20 సిరీస్ కు మేము అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాము. దూకుడుగా ఆడాలని భావిస్తున్నాము. సిరీస్ గెలుపొందేందుకు మేము సర్వశక్తులను ఒడ్డుతాము. టీ20 ల్లో ఆ రోజు ఎవరూ బాగా ఆడితే వారిదే విజయం అని నజ్మూల్ తెలిపారు.Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమిండియా (విమెన్స్) ఓటమి

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూజీలాండ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా విమెన్స్ జట్టు ఓటమి పాలైంది.కివీస్ జట్టుపై యాబై ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు మొత్తం ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి నూట అరవై పరుగులు చేసింది. నూట అరవై ఒకటి పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరువై పరిస్థితులు కన్పించలేదు. మంధాన (12), షఫాలీ (2), […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆర్జీవీ మరో ట్వీట్

వివాదస్పద వ్యాఖ్యల చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ట్వీట్ చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఎంతటి వివాదస్పదమయ్యాయో మనం చూస్తూనే ఉన్నాము.. సినీ రాజకీయ అన్ని వర్గాల వారీ నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తాజాగా మరోకసారి ఆ వ్యాఖ్యలను ఉద్ధేశించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ ” సురేఖ కేటీఆర్ కు గన్ గురిపెట్టింది. కాల్చింది మాత్రం హీరో […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ కనుసైగ చేసుంటే టీడీపీ ఉండేది కాదా..?

అధికారంలో ఉన్న ఐదేండ్లలో అప్పటి ముఖ్యమంత్రి.. ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తలచుకుంటే టీడీపీ ఉండేది కాదా..?. ఐదేండ్లు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేయడమే తప్పా ప్రస్తుతం అధికార కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు వైసీపీకి నాడు తెలియవా..?. అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ ” ఈసారి ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కట్టకట్టుకోని వచ్చిన వైఎస్ జగన్మోహాన్ రెడ్డి […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

రాజేంద్రప్రసాద్ ఇంట్లో పెను విషాదం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. ఒకప్పటి స్టార్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆయన కూతురు గద్దె గాయత్రి (38) గుండెపోటుతో మరణించారు. నిన్న గురువారం కార్డియాక్ అరెస్ట్ కు గురి అయ్యారు గాయత్రి. దీంతో నగరంలోని ఏఐజీ ఆసుపత్రికి ఆమె కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వారు తెలిపారు. రాజేంద్రప్రసాద్ కు ఒక కుమార్తె.. ఒక కుమారుడు ఉన్నారు.Read More

Sticky
Andhra Pradesh Breaking News Editorial Slider Telangana Top News Of Today

నాలుకే కాదు మెదడు కూడా వాడాలి ..?

నాలుక ఉంది కదా అని నలబై మాట్లాడితే దాని తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని పెద్దలు అప్పుడప్పుడు హెచ్చరిస్తుంటారు.అలాంటిది మాట్లాడే ముందు వెనక ముందు అన్ని ఆలోచించి మాట్లాడాలి.. మనం ఏమి మాట్లాడిన కానీ దానికో ఆధారం ఉండాలి.. నిబద్ధత ఉండాలి. అవేమి లేకుండా నోరు ఉంది కదా అని మాటలు జారితే ఆ మాటలను చరిత్రలో నుండి తీసేయడం చాలా కష్టం.. సామాన్యులు మాట్లాడితే ఎవరూ అంతగా పట్టించుకోరు. అదే సెలబ్రేటీలు మాట్లాడితే […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జనసేనాని ఇది డిజిటల్ యుగం-జరా సోచో…?

జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరూ అవునన్నా కాదన్నా పొలిటీకల్ పవర్ స్టార్.. మొన్నటిదాక సినిమా పవర్ స్టార్ అయిన ఆయన బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడటానికి .. వైసీపీని పదకొండు స్తానాలకు పరిమితం చేయడానికి ముఖ్య కారణమై ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ సూపర్ స్టార్ అయ్యాడు. అయితే అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వం గుప్పించిన సూపర్ సిక్స్ హామీలు. తీరా అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ఒక నెల […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

నల్గొండ  ప్రజలకు ఎంపీ విన్నపం

రేపు హైదరాబాద్, నాగోల్ లోని శుభం గార్డెన్స్ లో సాయంత్రం 4:00 గంటలకు జరుగబోయే మూసినది పరివాహక ప్రాంత రైతుల సమావేశానికి స్వచ్ఛందంగా రైతులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతూ భువనగిరి పార్లమెంటు సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నేడు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ…ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు, ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంత రైతన్నలకు నా నమస్కారం… […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

హారీష్ రావు హెచ్చరించిన పట్టించుకోని సర్కారు

తెలంగాణలో గత తొమ్మిది నెలలుగా మహిళలకు బాలికలకు భద్రత కరువైందని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా మండిపడ్డారు. ఈమేరకు మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన వార్త తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినా […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

జీతాలివ్వలేని స్థితిలో పీసీబీ

తమ దేశం తరపున క్రికెటర్లకు సైతం జీతాలు ఇచ్చుకోలేని స్థితికి చేరిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత కొంతకాలంగా బోర్డు సభ్యులు కెప్టెన్సీలో తరచూ మార్పులు చేస్తున్నారు… వరుసగా జట్టుకు ఎదురుదెబ్బలు తగులుతున్న వేళ ఇప్పుడు కొత్త అంశం తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం.. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ వంటి జాతీయ జట్టు ఆటగాళ్లకు నాలుగు నెలలుగా జీతాలివ్వట్లేదు. పురుషుల జట్టుకే కాదు, పాకిస్థాన్ మహిళల […]Read More