తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ దసరా కానుకగా ప్రయాణికులకు ఓ శుభవార్తను తెలియజేసింది. మరో రెండు మూడు రోజుల్లో దసరా పండుగ రానున్న నేపథ్యంలో హైదరాబాద్ నుండి వెళ్లే బస్సులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. దసరా,బతుకమ్మ పండుగలను దృష్టిలో పెట్టుకుని సొంతూళ్ళకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం 6,304బస్సులను నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు గత ఏడాదితో పోలిస్తే అదనంగా […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రులు కేటీ రామారావు, తన్నీరు హారీష్ రావులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఓ ఉచిత సలహా ఇచ్చారు. నిన్న సోమవారం నల్లగొండ జిల్లా దేవరకొండ, మాల్ నూతన మార్కెట్కమిటీ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ ” మూసీ ప్రక్షాళనకు మాజీ మంత్రులు కేటీఆర్, హారీష్ రావులు అడ్డుపడుతున్నారు.. మూసీ నదిని ప్రక్షాళన చేసి తాగుసాగునీరు అందించాలని తమ […]Read More
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గాంధీభవన్ లో సోమవారం నిర్వహించిన ‘మంత్రితో ముఖాముఖి’ కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ” మేము అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే పదిహేడు వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేశాము.. దసరా తర్వాత రెండు లక్షలకు పైగా ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తాము.. మేము రుణమాఫీ చేయకపోతే రైతులు మమ్మల్ని రోడ్లపై తిరగనిచ్చేవారా…?. మేము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో తీసుకోచ్చిన బుల్డోజర్ సంస్కృతితో ప్రజల్లో వెలకట్టలేనంత భయం కలిగింది. దీనివల్ల హైదరాబాద్ తో సహా రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ భూమ్ పడిపోయింది. జరగాల్సిన జరిగే రిజిస్ట్రేషన్లు తగ్గాయి.. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గిందని మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పదేండ్లలో హైదరాబాద్ లో ఆదాయం లక్ష కోట్లకు చేరింది.. […]Read More
సివిల్ సప్లయ్ కార్పోరేషన్ చైర్మన్ గా తోట సుధీర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్గా కాకినాడ జిల్లాకు చెందిన జనసేన పార్టీ నాయకుడు సుధీర్ను కూటమి ప్రభుత్వం ఇటీవల సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైౖర్మన్గా నియమించిన సంగతి తెలిసిందే. నిన్న సోమవారం ఉదయం విజయవాడలోని సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో తోట సుధీర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. సుధీర్తోపాటు మరో 15 మందిని కార్పొరేషన్ డైరెక్టర్లుగా ప్రభుత్వం నియమించింది. Read More
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందని ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల ఫలాలు అందుతాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.సోమవారం పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో ఏర్పాటుచేసిన మహాలక్ష్మి పథకం రాయితీ సిలిండర్ల ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు దృపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 10 సంవత్సరాల BRS ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చి రాష్ట్రాన్ని దివాలా తీయించిందని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో […]Read More
మూసీ మూటల లెక్కలు చెప్పేందుకే ఢిల్లీకి రేవంత్ రెడ్డి
మూసీ ప్రాజెక్టు మూటల లెక్కలు చెప్పేందుకే ముఖ్యమంత్రి హస్తిన పర్యటనలు చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్ విమర్శించారు. పేద ప్రజలు గూడు చెదరగొట్టేందుకు ఢిల్లీలో తన భాసులతో మంతనాలు చేస్తున్నారని అరోపంచారు. ముఖ్యమంత్రి గారి ఢిల్లీ పర్యటనలతో ప్రజలకు ఏం ప్రయోజనం ఒనగురిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేవలం పది నెలల కాలంలో 23 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఎంత మేర లబ్ది చేకూర్చారో చెప్పాలని కేటీఆర్ […]Read More
Cm revanth reddy met central minister khattor Read More
తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు పొందేందుకు పౌరసరఫరాల శాఖ అప్లికేషన్ విడుదల చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న వదంతులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. తెలుగు భాషలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు అప్లికేషన్ను ఇప్పటివరకు రూపొందించలేదని స్పష్టం చేసింది. ఎలాంటి దరఖాస్తులు స్వీకరించడం లేదని తేల్చి చెప్పింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం తెలుగులో ఒక అప్లికేషన్ రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడాన్ని ప్రభుత్వం గమనించింది. గ్రామాల్లో రేషన్ కార్డు లేని కుటుంబాలు […]Read More
డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ “2014 కు ముందు హైదరాబాద్ మహానగరం లో ఉన్న చెరువులు ఎన్ని.. ఇప్పుడు ఎన్ని ఉన్నాయని లెక్కలు అడిగారు. చెరువుల సమగ్ర సమాచారం గురించి బ్లూ ప్రింట్ తో మీడియా సమావేశంలో వివరించారు. హైడ్రాతో హైదరాబాద్ మహానగరంలో అక్రమణకు గురైన ప్రభుత్వ భూములను.. చెరువులను పరిరక్షించి […]Read More