Month: October 2024

Sticky
Breaking News Health Lifestyle Slider Top News Of Today

పడుకునే ముందే పాలు తాగడం మంచిదేనా..?

ప్రతిరోజూ పడుకునే ముందు పాలు తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణూలు. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలు తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి శరీరంలో సెరోటోనిన్ ను పెంచి తీవ్ర ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో మంచిగా నిద్రపడుతుంది. ఉదయం పేగు కదలిక సులభమై మలబద్ధకం సమస్య ఉండదు. సంతానోత్పత్తిని పెంచడంలోనూ ఉపయోగకరంగా ఉంటుంది. రాత్రిపూట పాలు తాగితే కొందరికి లాక్టోస్ సైడ్ ఎఫెక్ట్ కారణంగా ఉబ్బరం ,విరోచనాలు ,గ్యాస్ వంటి […]Read More

Sticky
Breaking News Business National Slider Top News Of Today

టాటా బ్రహ్మచారిగా ఎందుకున్నారంటే..?

రతన్ టాటా అజన్మాంతం బ్రహ్మచారిగా ఉన్న సంగతి మనకు తెల్సింది. అయితే తాను పెళ్ళి చేసుకోకపోవడానికి ఓ బలమైన కారణం ఉందని తెలుస్తుంది. రతన్ టాటా అమెరికాలో చదువుకున్నారు. ఆ సమయంలోనే ఓ యువతితో మనలెక్కనే ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని కూడా వారిద్దరూ ఎన్నో కలలు కన్నారు. ఆ సమయంలోనే రతన్ టాటా తన వ్యక్తిగత కారణాలతో ఇండియాకు తిరిగి రావాల్సి ఉంది. ఆ సమయంలోనే చైనా భారత్ ల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బాబు పై రోజా కీలక వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరు చింత చచ్చిన పులుపు చావలేదన్నట్లు ఉంది అని మాజీ మంత్రి.. వైసీపీ మహిళ నాయకురాలు ఆర్కే రోజా హెద్దేవా చేశారు. తిరుమల లడ్డూపై కల్తీ ఆరోపణలు చేసి హిందువులను .. వారి మనోభావాలను బాబు గాయపరిచారు. సుప్రీం కోర్టు సీబీఐ సిట్ వేసిన కానీ చంద్రబాబు రాజకీయ విమర్శలు చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను లెక్కచేయకుంRead More

Breaking News Business National Slider Top News Of Today

రతన్ టాటా గురించి మీకు తెలియని విషయాలు….?

టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జంషెట్ టాటా.జంషెట్ టాటా కొడుకు రతన్ జంషెట్ టాటా.రతన్ జంషెట్ టాటా కి పిల్లలు లేకపోతే నావల్ అనే వ్యక్తి ని పెంచుకొని నావల్ టాటా అని పేరు పెట్టుకున్నారు.నావల్ టాటా కొడుకు రతన్ టాటా. టెక్నికల్ గా టాటా ల వారసుడు రతన్ టాటా నే, కాని నిజానికి రతన్ టాటా ఒక అనాధ కొడుకు. రతన్ తండ్రి నావల్ సూరత్ (గుజరాత్) లో దిగువ మధ్య తరగతి కుటుంభం, 4 […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

రతన్ టాటా ఎందరికో స్ఫూర్తిదాయం

ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా అస్తమించినట్లు టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ట్వీట్ చేశారు. ఆయన ఎందరికో స్ఫూర్తిదాయకం.. తనకు మెంటార్,గైడ్ తో పాటు మంచి స్నేహితుడని ట్విట్టర్లో పేర్కొన్నారు. పని పట్ల ఆయన నిబద్ధత, నిజాయితీ, ఆవిష్కరణలతో అంతర్జాతీయంగా చెరగని ముద్ర వేశారు. సమాజ సేవ పట్ల టాటా చాలా అంకితభావంతో ఉండేవారు. లక్షలాది మందికి ఆయన మేలు చేశారు.. టాటా ఫ్యామిలీకి నా ప్రగాఢRead More

Sticky
Breaking News National Slider Top News Of Today

టాటా గొప్ప మానవతా వాది

టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా విజనరీ వ్యాపారవేత్త అని ప్రధానమంత్రి నరేందర్ మోదీ ట్వీట్ చేశారు. టాటా మృతి పట్ల ఆయన తీవ్ర సంతాపం తెలియజేశారు. ఆయన దేశంలోనే పురాతనమైన .. అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యాపార సంస్థకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారన్నారు. ఆయన గొప్ప మానవతావాది. వైద్య, విద్య, పారిశుధ్యం ,జంతు సంరక్షణ కోRead More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

భారత్ ఘన విజయం

బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఎనబై ఆరు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా రెండోందల ఇరవై ఒక్క పరుగులను సాధించింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు నూట ముప్పై ఐదు పరుగులకే కుప్పకూలింది. బంగ్లా జట్టులో మహ్మదుల్లా (41) టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ,నితీశ్ చెరో రెండు వికెట్లను పడగొట్టారు. అంతకుముందు నితీశ్ కుమార్ […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

రతన్ టాటా కన్నుమూత

ఇండియన్ ప్రముఖ వ్యాపార దిగ్గజం అయిన రతన్ టాతా (86)కన్నుమూశారు. గత కొన్నాళ్ళుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు టాటా సన్స్ ప్రకటించింది. రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మింవ్హాRead More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

సుప్రీం కోర్టు ఆదేశాలను లెక్కచేయని బాబు

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనను ముగించుకుని అమరావతికి వచ్చిన సంగతి తెల్సిందే. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ముఖ్యంగా వరదసాయం మొత్తం ఎక్కువగా ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది. రాష్ట్రానికి సంబంధించిన రైల్వే లైన్.. జోన్.. ఎయిర్ పోర్టులు తదితర అంశాల గురించి సంబధిత మంత్రులతో భేటీ అయ్యారు బాబు. ఈ నేపథ్యంలోనే బాబు తిరుమల శ్రీవారి చిత్రపటంతో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

దసరా పూట టీజీఎస్ ఆర్టీసీ ఛార్జీల మోత

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ దసరా పండుగ పూట కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దసరాకు నడుపుతున్న స్పెషల్ బస్సులో టికెట్ ఛార్జీలు పెంచింది. దీంతో పండుగకు ఇండ్లకు వెళ్ళే ప్రయాణికులు సంతోషంగా ఇంటికెళ్ళి పండుగ చేసుకోవాలనుకుంటే ఈ ఛార్జీల మోత ఎంటని తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ఛార్జీల కంటే ఇరవై ఐదు శాతం వరకు అదనంగా వసూలు చేస్తున్నారని వారు చెబుతున్నారు. ఇదివరకు హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ నుండి తొర్రూరుకు లగ్జరీ బస్సుల్లో […]Read More