ఏపీని లిక్కర్ మాఫియా అడ్డగా మార్చారని మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకోచ్చిన నూతన మద్యం పాలసీపై జగన్ మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం షాపులను మూసేశారు. ఆ షాపుల్లో పనిచేసే వేలాది మందిని నడిరోడ్డున పడేశారు.. మంత్రులు.. ఎమ్మెల్యేలే బెదిరించి తమ అనుచరులతో మద్యం షాపులను దక్కించుకున్నారు. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై వారి నుండి […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు రాజీనామా చేస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీలో తనకు అవమానం జరిగింది. గతంలో పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని నూరుశాతం విజయవంతం చేశాను. అయిన కానీ నాకు ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. టీడీపీ నుండి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ ఇచ్చారు. నాకు ఇష్టం లేకపోయిన కానీ ఎంపీగా పోటి […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ తాప్సీ కు కోపం వచ్చింది. టర్కిష్ ఎయిర్ లైన్స్ పై ఆమె తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేసింది. విమానం ఆలస్యంపై ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతో తాప్సీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. విమానం ఇరవై నాలుగంటల ఆలస్యం అనేది మీ సమస్య. ప్రయాణికులది కాదు. కస్టమర్ కేర్ సర్వీస్ కూడా అందుబాటులో లేదు. దీంతో తోటి ప్రయాణికులు కూడా ఇబ్బంది పడ్డారు అని ట్వీట్ చేశారు. […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత నాగవంశీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ ” ఓ సినిమాకు రూ.1500లు ఖర్చు పెట్టలేరా అని ప్రేక్షకులను ఉద్ధేశిస్తూ అవమానించేలా వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఓ ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో నలుగురు సభ్యులుంటారు. ఒక సినిమాపై పదిహేను వందలు ఖర్చు చేయడం పెద్ద సమస్య కాదు. ఈ డబ్బులకు మూడు గంటల ఎంటర్ ట్రైన్మెంట్ మరెక్కడా దొరకదని […]Read More
సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తీస్తున్న మూవీలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రానికి కూలీ అనే పేరు పెట్టారు. ఈ మూవీలో స్టార్ హీరో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర నటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సైతం నటించనున్నట్లు తెలుస్తుంది. సినిమా ఒప్పుకునేందుకు చాలా సమయం తీసుకున్న అమీర్ ఖాన్ కూలీ పాత్ర గురించి లోకేశ్ చెప్పగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల పదిహేనో తారీఖున […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నిశబ్ధ విప్లవ నాయకుడని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత డా. మల్లు రవి అన్నారు. తమిళ నాడు రాష్ట్రంలో జయలలిత, కరుణానిధిని నిశబ్ధ విప్లవ నాయకులు అంటారు అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నెహ్రూ శాస్త్రీయ ఆలోచనలను దెబ్బకొట్టాలని బీజేపీ చూస్తోందని ఆయన ఆరోపించారు. ప్రక్షాళన ,ప్రత్యామ్నాయం లేకుండా మూసీ సుందరీకరణ చేయడం సాధ్యం కాదని తమకు తెల్సునన్నారు. హైడ్రా ,మూసీ […]Read More
ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ .. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న తాజా మూవీ గేమ్ చేంజర్. ఏ మోస్ట్ ఎఫెక్టెడ్ పోలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా రూపోందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజ్ నిర్మిస్తున్నాడు. కియారా అడ్వాణీ , శ్రీకాంత్, ఎస్ జే సూర్య లాంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలపై నెలకొన్న సస్పెన్స్ వీడింది. వచ్చే ఏడాది జనవరి పదో తారీఖున […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. మోస్ట్ హిస్టోరికల్ పీరియడ్ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది. ఎ. ఎం. రత్నం తనయుడు జ్యోతికృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఎంఎం కిరవాణి సంగీత బాధ్యతలు అందిస్తున్నాడు. మూవీకి సంబంధించి మేకర్స్ దసరా కానుకగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు. త్వరలోనే మొదటి గీతాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ పాటను పవన్ పాడటం విశేషం. వచ్చే ఏడాది మార్చి 28న […]Read More
మినిమమ్ గ్యారంటీ హీరో.. నేచూరల్ స్టార్ నాని ,దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబో లో వచ్చిన మూవీ దసరా.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. మళ్లీ వీరిద్దరి కాంబో రీపీట్ కానున్నది. నాని ఓదెల 2 వర్కింగ్ టైటిల్ తో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్నది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని ఇది వరకు […]Read More
గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ రాజకుటుంబానికి తదుపరి వారసుడిగా టీమిండియా మాజీ స్టార్ ఆటగాడు అజయ్ జడేజా(53) ను నిన్న శనివారం ప్రకటించారు. దీనిపై ప్రస్తుత మహారాజ జాం సాహెబ్ శత్రు సల్వ సింహ్ జీ దిగ్విజయ్ సింహ్ జీ జడేజా అధికారక ప్రకటన చేశారు. రాజకుటుంబ వారసుడిగా అజయ్ జడేజా అంగీకరించారు. జామ్ నగర్ తర్వాత జాం సాహెబ్ గా బాధ్యతలను అజయ్ జడేజా స్వీకరించడం ఇక్కడి ప్రజలకు ఓ వరం అని శత్రు సల్వ […]Read More