తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి. సాక్షాత్తు రాష్ట్రం నడిబొడ్డున ఉన్న సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడిపై దాడిని సీఎం ఎందుకు ఖండించలేదు..?.. ఎందుకు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది..? ఆలయంపై దాడి వీడియోను చూస్తే ఏ మతస్తుడికైనా కోపం వస్తుంది. ఏ తప్పు చేశారని యువకులపై లాఠీఛార్జ్ చేశారు..? కనీసం నిరసన తెలిపే హక్కు కూడా వారికి లేదా..? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి పై తీవ్ర అగ్రహాన్ని […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసీ ప్రక్షాళనలో మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు సరైన న్యాయం చేయకుండా వాళ్లను అక్కడ నుండి తరలిస్తే సహించేది లేదు. పేద ప్రజల తరపున పోరాడుతున్న నాపై.. కేటీఆర్ లపై బుల్డోజర్లు పంపించి తొక్కిస్తాడంట.. పేద ప్రజల కోసం చావడానికైన సిద్ధం అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. మూడు నెలలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇండ్లలో ఉండమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. […]Read More
ఆయనో పెద్ద స్టార్ డైరెక్టర్.. వందల కోట్ల బాక్సాఫీసు రికార్డులను చెరిపేసిన ఘనమైన చరిత్ర ఉన్న దర్శకుడు. కానీ వాడే మాత్రం చాలా చిన్నది. మహానటి, కల్కి2898 ఏడీ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తి చేసిన దర్శకుల్లో ఒకరు నాగ్ అశ్విన్. ఆస్థాయికి చేరాక కూడా కోట్ల రూపాయల విలువ చేసే కార్లను వాడకుండా జస్ట్ చాలా చిన్న కారును వాడుతున్నారు. ఈ విషయాన్ని నాగ్ అశ్విన్ తన ఇన్ స్టా అకౌంటులో పోస్టు చేశారు. […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు దమ్ముంటే ఆశోక్ నగర్ కు రావాలని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు సవాల్ విసిరారు. సిద్ధిపేట జిల్లాలో ఆదివారం పర్యటించిన మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీవో 29 నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. ఈ జీవో వల్ల ఎక్కువగా నష్టపోయేది ఎస్సీ ,ఎస్టీ ,బీసీ వర్గాల యువతనే.. తాము తీసుకోచ్చిన జీవో యువతకు అంత లాభదాయకం అయితే ఆశోక్ […]Read More
గ్రూప్ – 1 అభ్యర్థుల గోడు పట్టని మేధావి వర్గం & మీడియా…?
తెలంగాణ ఉద్యమం మొదలైందే ఉద్యోగాల కోసం.. 1969లో ఖమ్మం (ఉమ్మడి )జిల్లాలో ఉన్న సింగరేణీ ప్రాంతంలో వలసవాదులకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు.. స్థానికులకు ఇవ్వడం లేదని చిన్న గొడవతో మొదలైన ఆ ఉద్యమం స్వరాష్ట్ర కాంక్ష కావాలనే స్థాయికి ఎదిగింది. అంటే తెలంగాణ ఏర్పడిందే నీళ్ళు నిధులు నియామకాలకోసం అన్నట్లు. గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో నిరుద్యోగ యువత ఏ చిన్న కార్యక్రమం మొదలెట్టిన.. పోరటానికి పిలుపునిచ్చిన కానీ ప్రస్తుత ఎమ్మెల్సీలు బల్మూరి వెంకటి దగ్గర ఎమ్మెల్సీ […]Read More
సోమవారం నుండి తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నాము అని సీఎస్ ప్రకటించారు. ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశామని కూడా తెలిపారు. అయితే జీవో 29 ను రద్ధు చేయాల్సింది. గత ప్రభుత్వం తీసుకోచ్చిన జీవో 55 (GO 55) ప్రకారమే నిర్వహించాలని గ్రూప్ – 1 అభ్యర్థుల ప్రధాన డిమాండ్. అభ్యర్థుల దగ్గర నుండి కేంద్ర హోం శాఖ సహయక మంత్రి బండి సంజయ్ వరకు అందరూ ధర్నాలకు రాస్తోరోకులకు దిగారు.. మాజీ […]Read More
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహణపై వివాదం నెలకొన్నవేళ ప్రభుత్వం కాసేపట్లో కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. పరీక్షలను వాయిదా వేయాలని, రీషెడ్యూల్ చేయాలని గ్రూప్-1 అభ్యర్థులు కొందరు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాయిదా కుదరదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో పాటు..కోర్టులో గ్రూప్-1 బాధితుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో సర్కార్పై ఒత్తిడి తెచ్చేందుకు అభ్యర్థులు గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి […]Read More
తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చుతాము.. అందుకోసం హైదరాబాద్ ఎకానమీని 600 మిలియన్ డాలర్లుగా మార్చుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఐఎస్బీ లీడర్ షిప్ సమ్మిట్ లో మాట్లాడారు.ధైర్యం, త్యాగాలే నాయకత్వంలో ముఖ్య లక్ష్యణాలు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. మహాత్మాగాంధీ, పండిత్ జవహార్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ లాంటి వారు గొప్ప […]Read More
ఎన్టీఆర్ కంటే నువ్వు పెద్ద మొగోడివా రేవంత్ రెడ్డి..?
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజ్ శ్రవణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో దాసోజ్ శ్రవణ్ మాట్లాడుతూ ” నిరుద్యోగ యువత జీవితాలతో రేవంత్ రెడ్డి చెలగాటం ఆడుతున్నాడు.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయమంటున్నారు.. రద్ధు చేయమనడంలేదు కదా.. రేపు సుప్రీం కోర్టులో కేసు వేస్తాము.. అక్కడ వాళ్లకు న్యాయం దక్కుతుంది..ఎన్టీఆర్ కంటే పెద్ద మోగోడా రేవంత్ రెడ్డి అని ఆయన ప్రశ్నించారు..Read More
ఏపీ మాజీ మంత్రి..వైసీపీ సీనియర్ మహిళ నాయకురాలు ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు .. బద్వేల్ ఉన్మాది దాడిలో చనిపోయిన యువతి తల్లి మీడియాతో మాట్లాడుతూ ఆవేదన చెందిన వీడియోని మాజీ మంత్రి ఆర్కే రోజా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు.. రోధిస్తున్న కన్నతల్లి గర్భశోకం మీకు విన్పిస్తుందా చంద్రబాబు..అనిత.. పవన్ కళ్యాణ్ అని ప్రశ్నించారు.. వరుస మానభంగాలు..హత్యలు.. మహిళలపై దాడులతో ఆంధ్రప్రదేశ్ ను అత్యాచారాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చారని సంచలన వ్యాఖ్యలు చేశారుRead More