Month: September 2024

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జనసేనానికి ఇది పెద్ద దెబ్బే కదా పవన్ జీ..!

ఏపీలో భారీ వర్షాల కారణంగా వరదలతో విజయవాడ అంతటా ఆగమాగమైంది.. కొన్ని వేల మంది నిరాశ్రయులు కావడమే కాకుండా ఆరున్నర వేల కోట్ల నష్టం వాటిల్లిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబుతున్న మాట. అయితే ఆ వారం పది రోజులు చంద్రబాబు విజయవాడలోనే ఉండి బాధితులతో ఉన్న కానీ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితుల పరామర్శకు రాకపోవడం… వరదలతో.. […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బెడిసికొట్టిన బాబు “పబ్లిసిటీ స్టంట్”

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి ఇరు రాష్ట్రాల రాజకీయాల్లో ఉన్న ప్రధాన టాక్ చేసిన చేయకపోయిన తన గురించి అనుకూల మీడియా ద్వారా నిత్యం భజన చేయించుకుంటారని. ఇది నిజం కాకపోలేదు. రాజకీయాల్లో ఇప్పటి వరకు కేసీఆర్ తో సహా మాజీ ముఖ్యమంత్రులు ఎవరైన సరే తన గురించి తాను గొప్పలు చెప్పుకున్న చరిత్రలేదు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ అయిన సరే.. టీడీపీ పార్టీ పెట్టి దేశ రాజకీయాలనే శాసించడమే కాదు.. నిరంకుశ కాంగ్రెస్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బండి సంజయ్ కు డౌటోచ్చింది

కేంద్ర మంత్రి బండి సంజయ్ కు విచిత్రమైన డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి .. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ” రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ పార్లమెంటరీ నేత రాహుల్ గాంధీ తప్పుగా మాట్లాడటం రాజ్యాంగాన్నే అవమానించినట్లు. రిజర్వేషన్లు తీసేయాలనే కాంగ్రెస్ చూస్తుంది. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చీరలు.. గాజులు

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాద స్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిన ప్రతులతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కెపీ వివేకానంద్ గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి వినతి పత్రం అందచేశారు. అనంతరం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 4.30గంలకు ఢిల్లీకు బయలు దేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు అని తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ, పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ ను తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాల సమాచారం.. ఈ భేటీలో తెలంగాణలో జరిగిన వరద నష్టం పై ప్రధానితో సహా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తగ్గేదేలే అంటున్న రేవంత్ రెడ్డి..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తగ్గేదేలే అంటున్నారు. రాష్ట్ర పోలీస్ అకాడమీలో క్రీడా భవన్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” హైదరాబాద్ మహానగరంలో చెరువులను, ప్రభుత్వభూములను ఆక్రమించిన వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. బఫర్,FTL జోన్ల పరిధిలో పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్న నిర్మించుకున్న అక్రమణ దారులను ఎవర్ని వదిలి పెట్టే ప్రసక్తి లేదు. వాళ్లు ఎంత పెద్దవారైన సరే.. ఎంతటి వారైన సరే వదిలిపెట్టే ప్రసక్తి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ మాస్ వార్నింగ్.. ఎవరికి…?

వైసీపీ అధినేత .. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు మీరు అధికారంలో ఉంటారు. రేపు మేము అధికారంలోకి వస్తాము. రెడ్ బుక్ పెట్టుకోవడం అదేమి ఘన కార్యం కాదు.. అది మీ సొంతమే కాదు. సాక్షులను బెదిరించి వైసీపీ నేతలపై అక్రమ కేసులను పెట్టి జైల్లో పెడుతున్నారు. మేము […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మెగా భారీ విరాళం

తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి మెగా గ్రూప్ రూ. 5 కోట్ల విరాళాన్ని అందించింది. ఈ మేరకు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి , కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి , ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్.టీ.రావు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని కలిసి చెక్కును అందజేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రి పొన్నం ప్రభాకర్ , సీనియర్ నేత […]Read More

Sticky
Breaking News Lifestyle Slider Top News Of Today

రోజూ గుడ్డు తింటే హెల్త్ గుడ్

ఈరోజుల్లో నాన్ వెజ్ తిననివాళ్లుంటారేమో కానీ ఎగ్ తినని వాళ్లు మాత్రం అసలుండరు.. అయితే రోజూ ఎగ్ తినడం వల్ల అనేక లాభాలున్నాయి..ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము.. 1) గుడ్లలో సమృద్ధిగా ఉండే B12 విటమిన్ ఎర్రరక్త కణాల నిర్మాణంలో సహాకరిస్తుంది 2) B12 నరాల పనితీరులోనూ కీలక పాత్ర పోషిస్తుంది 3) గుడ్లలో కన్పించే ముఖ్యమైన పోషకమైన కోలిన్ మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది 4) కోలీన్ ఆరోగ్యానికి కీలకంగా పని చేస్తోంది 5) గుడ్లలో […]Read More

Sticky
Breaking News Health Lifestyle Slider Top News Of Today

రోజూ ఈ పొడి తింటే 100రోగాలకు స్వస్తి

త్రిఫల చూర్ణాన్ని ప్రతి రోజూ తీసుకుంటే చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.. 1) ఉసిరికాయ,కరక్కాయ,తానికాయ మిశ్రమానికి ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానముంది 2) వాత,పిత్త ,కఫ దోషాలను తొలగించడంలో త్రిఫల చూర్ణం సాయపడుతుంది 3) ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది 4) క్యాన్సర్ రాకుండా సోకకుండా చేయడంలో బాగా పని చేస్తుంది 5) మలబద్ధకాన్ని నివారించడంలో సహాకరిస్తుంది 6) పేగుల్లో పేరుకుపోయిన టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది 7) జుట్టు, […]Read More