Month: July 2024

Slider Telangana

బండి సంజయ్ కీలక నిర్ణయం

సార్వత్రిక లోక్ సభ ఎన్నికలు ముగిశాయి కాబట్టి తిట్లు ఆపి ఇక అభివృద్ధిపై దృష్టి పెడదామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి పిలుపునిచ్చారు. నిన్న సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. ‘కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం. రాష్ట్రానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందేలా కేంద్ర మంత్రిగా నేను చూస్తాను. కేంద్రమంత్రి పదవిని సద్వినియోగం చేసి జిల్లాను అభివృద్ధి చేస్తా’ […]Read More

Slider Sports

ఐసీసీ చైర్మన్ గా జైషా

ఐసీసీ చైర్మన్ గా బీసీసీఐ సెక్రటరీ  జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రికెట్ బజ్ తాజాగా ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురులేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు క్రికెట్ బజ్ పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా షా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్థానాన్ని ప్రారంభించారు.Read More

Andhra Pradesh Slider

మాజీ ఎంపీ ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలో నిన్న సోమవారం మంగళగిరిలో జరిగిన ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకల్లో మాజీ ఎంపీ ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర  సీఎం రేవంత్ ఎదుట అద్భుతమైన అవకాశం ఉందని ఉండవల్లి అన్నారు. ‘తెలుగు రాష్ట్రాల మధ్య శాశ్వత అనుబంధాన్ని కల్పించే అవకాశం మీకు వచ్చింది. సాంకేతికంగా రెండు రాష్ట్రాలే కానీ తెలుగు ప్రజలంతా ఒక్కటే అనే సందేశాన్ని మీరు ఇవ్వాలి. షర్మిలను కలుపుకొని ముందుకెళ్లండి. మీకు వైఎస్సార్ […]Read More

Andhra Pradesh Slider Telangana

విభజనపై నారాయణ కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర విభజనపై సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.. దివంగత మాజీ సీఎం వైఎస్సార్ 75వ జయంతి వేడుకల సందర్బంగా నారాయణ మాట్లాడుతూ  దివంగత సీఎం వైఎస్సార్ బతికుండి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని అయన అభిప్రాయపడ్డారు. నాడు ‘వైఎస్ ఉన్నప్పుడు ఒకవేళ తెలంగాణ వచ్చినా టీఆర్ఎస్ మాత్రం ఉండేది కాదు. రాజకీయాల్లో వైఎస్సార్ విలక్షణమైన వ్యక్తి. కాంగ్రెస్ నుంచి ఇబ్బందులు వచ్చినా అదే పార్టీలో కొనసాగారు. అందరికీ సహాయం […]Read More

Slider Top News Of Today

మార్నింగ్ టాప్ 9 న్యూస్

నేటి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటన తెలంగాణలో ఈనెల 18 నుంచి ఆగస్టు 5 వరకు DSC పరీక్షలు ఏపీలో అక్టోబర్ 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వర్ష సూచన హిమాచల్‌లో వరదలు, 76 రహదారులు మూసివేత నీట్‌ పేపర్లు లీక్‌ అయింది వాస్తవమే-సుప్రీంకోర్టు రెండోరోజు రష్యాలో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 26 నుంచి పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రారంభం కీవ్‌లో ఆస్పత్రులపై రష్యా దాడి, 31 […]Read More

Andhra Pradesh Slider Telangana

BJP అంటే బాబు జగన్ పవన్

వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో వైఎస్ చెరగని ముద్ర వేశారు. ఏపీ, తెలంగాణలో వైఎస్ కు లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు.వైఎస్ తో నాకు ప్రత్యేకమైన అనుభవం ఉంది. మొదటిసారిగా నేను శాసనమండలి సభ్యుడిగా సభకు వెళ్లినప్పుడు… వైఎస్ దృష్టిని ఆకర్షించేలా మాట్లాడాలని చాలా ప్రిపేర్ అయి వెళ్లేవాన్ని. నేను లేవనెత్తిన అంశాలపై నన్ను ప్రోత్సహించేందుకు ఆయన లేచి సమాధానం ఇచ్చేవారు. ప్రతీ పోరాటానికి ఒక సమయం వస్తుంది.. ప్రజలు ఆదరిస్తారు. 1999లో వైఎస్ పోషించిన పాత్రను ఇప్పుడు […]Read More

Bhakti Slider Telangana

లక్ష్మీ నరసింహాస్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొప్పుల ఈశ్వర్ గారి వెంట‌ డిసిఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపాల్ వైఎస్ ఛైర్మన్ ఇందారపు రామన్న, మాజీ ఏఎంసీ ఛైర్మన్ అయ్యోరి రాజేష్, స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.Read More