Month: June 2024

Slider Sports Top News Of Today

రోహిత్ శర్మ అరుదైన రికార్డు

టీం ఇండియా కెప్టెన్… పరుగుల మిషన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈక్రమంలో క్రికెట్ లో మూడు ఫార్మాట్లలో జట్టును ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ లో ఫైనల్ లోకి  తీసుకెళ్లిన రెండో కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు.. 2023 వరల్డ్ టెస్ట్ క్రికెట్ , 2023 వన్డే వరల్డ్ కప్ , 2024 టీ 20వరల్డ్ కప్ లో జట్టును రోహిత్ శర్మ కెప్టెన్ గా ఫైనల్ కు చేర్చారు. WTC, […]Read More

Slider Telangana Top News Of Today

రుణమాఫీ పై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ

తెలంగాణ రాష్ట్రంలో జూలై నెల నుండి మొదలు కానున్న రైతు రుణమాఫీ మార్గదర్శకాల గురించి అధికార కాంగ్రెస్ చీఫ్.. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రుణమాఫీ కి రేషన్ కార్డు తప్పనిసరి అంటూ వైరల్ అవుతున్న వార్తల గురించి కూడా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అయన మాట్లాడుతూ రుణమాఫీ గురించి ఇంకా మార్గదర్శకాలు సిద్ధం కాలేదు. రేషన్ కార్డు తప్పనిసరి అంటూ వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఒకటి రెండు రోజుల్లో […]Read More

Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే…!

తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుండి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. ఇటీవల జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ చేరిన సంగతి తెల్సిందే.. తాజాగా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య ఈరోజు శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీ లో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా మున్సీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్ పూర్ […]Read More

Slider Sports Top News Of Today

టీమ్ ఇండియా ఓపెనర్స్ సరికొత్త రికార్డు

ఇంటర్నేషనల్ ఉమెన్స్ టెస్ట్ క్రికెట్ లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం (292 రన్స్) నెలకొల్పిన జోడీగా టీమ్ ఇండియా ఉమెన్స్ జట్టు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ నిలిచారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో వీరు ఈ ఘనత సాధించారు. ఇప్పటివరకు ఈ రికార్డు పాక్ జోడీ సజ్జిదా షా-కిరణ్ బలూచ్ (241) పేరిట ఉండేది. ప్రస్తుత మ్యాచులో భారత్ స్కోరు 379/2గా ఉంది. స్మృతి (149), శుభా సతీశ్ (15) ఔటయ్యారు. షఫాలీ (180), […]Read More

Movies Slider Top News Of Today

కల్కి ఫస్ట్ డే కలెక్షన్లు

వైజయంతి మూవీ బ్యానర్ పై చలసాని అశ్వని దత్ నిర్మాతగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. బాలీవుడ్ స్టార్స్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటేల్, మృణల్ ఠాగూర్, శోభన లు నటించగా నిన్న గురువారం సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ కల్కి 2898AD. ఫస్ట్ షో నుండే సినిమా పాజిటివ్ టాక్ తో ఘన విజయం సాధించింది. అయితే ఈ […]Read More

Business Slider Top News Of Today

అంబానీ ఆహ్వాన పత్రికను చూస్తే మైండ్ బ్లాంక్

ప్రముఖ పారిశ్రామికవేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం జులై 12న జరగనుంది. తాజాగా వీరి పెళ్లి పత్రిక వీడియో ఒకటి సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. ఆ ఆహ్వాన పత్రికలో బాక్స్ ఓపెన్ చేయగానే ‘ఓం’ అంటూ మంత్రం వినిపిస్తుంది. అందులో వెండితో చేసిన టెంపుల్.. లోపల వినాయక, దుర్గామాత, రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నాయి. కొన్ని బంగారంతో చేసిన విగ్రహాలూ ఉన్నట్లు తెలుస్తోంది.  అంబానీ ఫ్యామిలీ స్వయంగా అతిథులకు వీటిని […]Read More

Andhra Pradesh Slider

జగన్ ఫ్లోర్ లీడర్ మాత్రమే

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల  విశ్వాసాన్ని కోల్పోయిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ఆ పార్టీకి ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జగన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన ప్రతిపక్ష స్థాయిని కోరడం ప్రజాతీర్పును అవహేళన చేయడమేనన్నారు. ఈ విషయంలో లేనిపోని రాద్దాంతం చేయడం సరికాదన్నారు. గాజువాకలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో పల్లా మాట్లాడారు. శాసనసభలో పదో వంతు ఎమ్మెల్యేలను గెలిచిన పార్టీకి ప్రతిపక్ష […]Read More

Slider Telangana Top News Of Today

ఖమ్మం లో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరులో ఈరోజు నలుగురు మంత్రులు పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అమృత్ 2.0 గ్రాంట్‌లో భాగంగా 124.48 కోట్లతో కొత్తగూడెంలో శాశ్వత మంచినీటి పథకం, 4 కోట్లతో విద్యానగర్ హైవే కు డ్రెయిన్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు . కొత్తగూడెం పోస్టాఫీసు సెంటర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కొత్తగూడెం కలెక్టరేట్‌లో గోదావరి వరదలు ముందస్తు […]Read More

Movies Slider Top News Of Today

లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆషికా రంగనాథ్

మన్మధుడు.. సీనియర్ హీరో నాగార్జున ‘నాసామిరంగ’తో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచేసింది కన్నడ కస్తూరి ఆషికా రంగనాథ్‌. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు మాత్రం  అనుకున్న స్థాయిలో రాలేదనే చెప్పాలి. ప్రస్తుతానికి తెలుగులో చిరంజీవి ‘విశ్వంభర’లో కీలక పాత్ర పోషిస్తున్నదని సమాచారం. దీంతో ఆషికా లక్కీ ఛాన్స్ కొట్టింది అని తెలుగు సినిమా క్రిటిక్స్ అంటున్నారు.Read More

Movies Slider Top News Of Today

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో తెలుగు సినిమాను ఆస్కార్‌ స్థాయికి తీసుకెళ్లారాయన. దర్శకుడిగా రాజమౌళి సాధించిన ఘనత అసామాన్యం. ఇప్పుడు ఆయనతోపాటు ఆయన సతీమణి రమా రాజమౌళి కూడా ఓ ఘనతను సాధించారు. ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అకాడమీలో చేరేందుకు ఈ జంటకు ఆహ్వానం అందింది.దర్శకుల కేటగిరిలో రాజమౌళి, కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా రమా రాజమౌళి ఈ గౌరవం దక్కించుకున్నారు. Read More