Month: June 2024

Andhra Pradesh Slider Top News Of Today

పెరిగిన పెన్షన్స్… ఎవరికీ ఎంత…?

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం… రేపటి నుండి ఇవ్వనున్న ఆసరా పెన్షన్స్ పెరిగినవి ఇలా ఉన్నాయి… వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, ట్రాన్సో జెండర్లు, గీత కార్మికులు, మత్స్యకారులకు రూ.4వేలకు పెంపు దివ్యాంగులు, కుష్టుతో వైకల్యం సంభవించిన వారికి రూ.6వేలకు పెంపు తీవ్ర అనారోగ్యం (కిడ్నీ, లివర్, గుండె మార్పిడి)తో బాధపడేవారికి రూ.10వేలు ఇస్తారు  పూర్తిస్థాయి దివ్యాంగులకు రూ.15వేలకు పెంపు పెంచిన పెన్షన్లో గత […]Read More

Movies Slider Top News Of Today

అసలు ఎవరు ఈ కైరా…?

పాన్ ఇండియా స్టార్ హీరో… రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తాజాగా విడుదలై రికార్థుల మీద రికార్డులను సొంతం చేస్కుంటున్నా మూవీ కల్కి 2898AD.. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, మృణల్ ఠాకూర్, దిశా పటాని, శోభన లాంటి హేమా హేమీలు నటించగా వైజయంతి బ్యానర్ పై అశ్వని దత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ‘కైరా’ పాత్ర చాలా మందిని ఆకట్టుకుంది. ఆమె స్క్రీన్పై ఉండేది కొద్ది సమయమే అయినా.. ప్రేక్షకులు […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

టీడీపీ కి వైసీపీ కౌంటర్

ఏపీ అధికార టీడీపీ కి ఎక్స్ వేదికగా ప్రతిపక్ష వైసీపీ కౌంటర్ ఇచ్చింది. మొత్తం పద్నాలుగు ఏండ్లు పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక్క రోజు అయిన ఇంటికెళ్లి ఆసరా పింఛన్ ను లబ్దిదారులకు అందజేశారా అని ఆ పార్టీ అధికారక ట్విట్టర్ ఖాతాలో రేపటి నుండి మొదలు కానున్న ఆసరా పెన్షన్ పంపిణీ కార్యక్రమం సందర్బంగా చంద్రబాబు ఇంటికెళ్లి ఇవ్వనున్న నేపథ్యంలో కౌంటర్ పోస్ట్ చేసింది.. ఇంకా ట్విట్టర్ […]Read More

Slider Sports Top News Of Today

రోహిత్ శర్మ అరుదైన రికార్డు

టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ల్లో రికార్డు సృష్టించారు. కెప్టెన్ గా టీ ట్వంటీ ల్లో 50 మ్యాచుల్లో జట్టుని గెలిపించిన అరుదైన ఫీట్ సాధించారు. ఆ తర్వాత బాబర్ ఆజమ్ (48 మ్యాచ్ లు , పాక్), బ్రెయిన్ మసాబా (45, ఉగాండా), మోర్గాన్( 44, ఇంగ్లండ్) ఉన్నారు. మరోవైపు రెండు టీ20 WC విజయాల్లో భాగమైన తొలి భారత క్రికెటర్ గా కూడా రోహిత్ నిలిచారు. 2007 ఆరంభ టీ20 వరల్డ్ […]Read More

Slider Sports Top News Of Today

కోహ్లీ కంటతడి

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్.. లెజెండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ కంట తడి పెట్టారు. టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో విజయం అనంతరం కుటుంబ సభ్యులతో  విరాట్ కోహ్లీ ఫోన్లో మాట్లాడారు.. ఈ సమయంలోనే కోహ్లీ భావోద్వేగానికి గురయ్యారు. ఫైనల్ మ్యాచులో 76 పరుగులు చేసిన కింగ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు విరాట్ కి ఇదే చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం […]Read More

Slider Sports Top News Of Today

రవీంద్ర జడేజా కీలక నిర్ణయం

టీం ఇండియా ఆల్ రౌండర్… స్పిన్నర్ రవీంద్ర జడేజా కీలక నిర్ణయం తీసుకున్నారు.. టీం ఇండియా మాజీ కెప్టెన్… లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ…. మరో లెజండ్రీ ఆటగాడు… కెప్టెన్ రోహిత్ శర్మ నడిచిన బాటలోనే రవీంద్ర జడేజా నడుస్తున్నారు. శనివారం సౌతాఫ్రికా జట్టుతో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తనకు టీ 20 చివరి మ్యాచ్.. టీ20 క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు జడేజా.. ‘కృతజ్ఞతతో నిండిన హృదయంతో టీ20లకు […]Read More

Slider Telangana Top News Of Today

కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్ స్టేషన్ ముట్టడి

కరెంట్ కోతలను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామ రైతులు స్థానిక సబ్ స్టేషన్ ముట్టడించారు. కొంత కాలంగా విద్యుత్తు సమస్యలు వేధిస్తున్నాయని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ కోతలు విధిస్తున్నారని.. గతంలో ఎన్నడూ లేనివిధంగా కోతలు విధించడమేమిటని ప్రశ్నించారు. లో వోల్టేజ్ సమస్యతో ఇళ్లల్లో ఫ్రిజ్ లు టీవీలు, కూలర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.Read More

Slider Telangana Top News Of Today

ఇల్లందు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి..

నిన్న శనివారం ఇల్లందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరగగా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ జాని పాషాల మధ్య విభేదాలు బైటపడ్డాయి. జీతాలు రావట్లేదని మున్సిపల్ కార్మికులు 3 రోజులుగా కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఎమ్మెల్యే కోరం కనకయ్య ముందే జాని పాషా మీద చేయి చేసుకున్న చైర్మన్ […]Read More

Slider Sports Top News Of Today

టీ 20 వరల్డ్ కప్ విజేత ఇండియా

టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా ఘనవిజయం సాధించింది.ఈ థ్రిల్లింగ్ ఫైనల్లో సౌతాఫ్రికాపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పొట్టి ఫార్మాట్ క్రికెట్ లో రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ప్రొటీస్ను 169/8 స్కోరుకు టీమ్ ఇండియా బౌలర్లు కట్టడి చేశారు. టీమ్ ఇండియా బౌలర్లలో హార్దిక్ పాండ్య 3, అర్ష్ దీప్, బుమ్రా చెరో 2 వికెట్లు తీయడంతోపాటు […]Read More

Slider Sports Top News Of Today

సౌతాఫ్రికా లక్ష్యం 177

టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా నిర్ణిత 20 ఓవర్లలో 176/7 స్కోర్ చేసింది.విరాట్ కోహ్లి 59 బంతుల్లో 76(6 ఫోర్లు, 2 సిక్సులు), అక్షర్ 31 బంతుల్లో 47(4 సిక్సులు, ఒక ఫోర్) పరుగులతో అదరగొట్టారు. శివమ్ దూబే 27, రోహిత్ 9, సూర్య 3, పంత్ 0, హార్దిక్ 5, జడేజా 2 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ 2, నోల్టే చెరో 2 వికెట్లు, […]Read More