పెరిగిన పెన్షన్స్… ఎవరికీ ఎంత…?

 పెరిగిన పెన్షన్స్… ఎవరికీ ఎంత…?

Loading

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం…

రేపటి నుండి ఇవ్వనున్న ఆసరా పెన్షన్స్ పెరిగినవి ఇలా ఉన్నాయి…

వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, ట్రాన్సో జెండర్లు, గీత కార్మికులు, మత్స్యకారులకు రూ.4వేలకు పెంపు

దివ్యాంగులు, కుష్టుతో వైకల్యం సంభవించిన వారికి రూ.6వేలకు పెంపు

తీవ్ర అనారోగ్యం (కిడ్నీ, లివర్, గుండె మార్పిడి)తో బాధపడేవారికి రూ.10వేలు ఇస్తారు 

పూర్తిస్థాయి దివ్యాంగులకు రూ.15వేలకు పెంపు

పెంచిన పెన్షన్లో గత మూడు నెలల బకాయిలతో కలిపి రేపు పెన్షన్ అందిస్తారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *