Tags :ysrjaganmohan reddy

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

లెక్క తప్పిన చంద్రబాబు…లెక్క తేల్చమంటున్న జగన్

ఏపీ రాజకీయాలతో పాటు యావత్ దేశ రాజకీయలను ఒక కుదుపు కుదిపిన తాజా హాట్ టాపిక్ తిరుమల తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అనే అంశం.. ప్రస్తుతం ఈ అంశం ఇటు రాజకీయ పరంగా అటు మతపరంగా చిచ్చు రాజేసుకుంటున్న తరుణంలో వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏకంగా ఈ ఇష్యూలో ఏది నిజం.. ఏది అబద్ధమో నిగ్గు తేల్చాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీకి లేఖ రాశారు.. బీజేపీ అధ్యక్షుడు నడ్డా […]Read More