Tags :YSRCP

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీని పసుమయం చేయడానికి బాబు సరికొత్త ప్లాన్..?

గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయి గెలుపుతో టీడీపీ బాస్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి ఊపులో ఉన్నారు. ఇదే ఊపులో రాష్ట్రమంతటా పసుపుమయం చేయాలని తెగ ఆరాటపడ్డారు. అనుకున్నదే తడవుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు స్థానిక సంస్థల చైర్మన్లను, జెడ్పీ చైర్మన్లను తమ కూటమి వైపు లాక్కోవాలని చూశారు. కానీ ఒకటి అరా తప్పా ఎవరూ ముందుకు రాలేదు. సార్వత్రిక ఎన్నికల్లో అయితే మెజార్టీ సాధించిన పసుపు పార్టీ స్థానికంగా […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు

మాజీ మంత్రి వైఎస్ వివేకా నంద్ రెడ్డి హాత్య కేసులో మరో కీలక పరిణామాం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కోంటున్న ప్రధాన ప్రతిపక్ష వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్ధు చేయాలని వైఎస్ సునీత ఇటీవల వేసిన పిటిషన్ పై ఈరోజు మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అప్రూవర్ గా మారిన వ్యక్తిని డా. చైతన్య రెడ్డి జైల్లో బెదిరించాడని సునీత తరపున న్యాయవాదై కోర్టుకు తెలిపారు. దీంతో ప్రతివాదులైన […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీ ఎమ్మెల్యే కి నోటీసులు…?

ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ రెడ్డికి ఏపీ పోలీసులు నోటీసులు పంపారు. మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ అవినీతి ఆరోపణలు చేశారు. ఇందుకుగాను పోలీసులు 41A నోటీసులు ఎమ్మెల్యే వాట్సాప్ నంబరుకి పంపారు. అయిన కానీ ఎమ్మెల్యే స్పందించకపోవడంతో పోలీసులే ఎమ్మెల్యే ఇంటికెళ్ళి మరి నోటీసులు అందజేశారు.Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

తర్వాత మాజీ మంత్రులే అరెస్ట్…?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీకి చెందిన నేత.. మాజీ మంత్రి.. విశాఖ జిల్లా వైసీపీ అధినేత గుడివాడ అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీకి చెందిన సోషల్ మీడియా వారీయర్స్ ను అరెస్ట్ చేస్తున్నారు. వీళ్ల తర్వాత మాలాంటి మాజీ మంత్రులనే అరెస్ట్ చేస్తారు. ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు .. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీ కార్యకర్తకు అండగా జగన్

వైసీపీ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆ పార్టీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తాడేపల్లి గూడెంలో తన నివాసంలో కల్సిన ఇంటూరి రవికిరణ్ సతీమణీ సుజనకి భరోసానిచ్చారు. జగన్ ను కల్సిన సుజన తన ఆవేదనను వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అనేక అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె వాపోయారు. ఇంకా కేసులున్నాయని పోలీసులు తమను బెదిరిస్తున్నారని జగన్ దృష్టికి […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వర్రా రవీంద్ర రెడ్డి రిమాండ్ లో సంచలన విషయాలు..?

మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి పీఏ వర్రా రవీంద్రరెడ్డిని పోలీసులు గత రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. దీంతో కోర్టు రవీంద్రరెడ్డికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది. రిమాండ్ కు తీసుకున్న పోలీసులు చేసిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. విజయవాడ ఐకాన్ బ్రిడ్జ్ వేదికంగా వైసీపీ సోషల్ మీడియా వాళ్లు పోస్టులు పెట్టినట్లు తెలుస్తుంది. గతంలో అధికారంలో ఉన్న వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళే […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ కి షాక్..?

వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిలు రద్దు చేయాలని అప్పటి వైసిపి ఎంపి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు 2021 లో వేసిన పిటీషన్ వేశారు.ఆ పిటీషన్ సత్వర విచారణ కోసం వేరే బెంచ్ కి బదిలీ చేస్తున్నట్టు సుప్రీం కోర్టు ఆదేశించింది. జస్టీస్ సంజయ్ కుమార్ లేని ధర్మాసనం విచారిస్తుంది అని తెలిపింది. మరోవైపు ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి మరింత సమయం […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో షర్మిల మాట్లాడుతూ ” రాజకీయాల్లో మహిళలు ఉండాలంటేనే భయం పుట్టే పరిస్థితులను వైసీపీ సోషల్ మీడియా వారీయర్స్ కల్పించారు. ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారంతా విషనాగులే.. వీరి వెనక ఉన్న అనకొండ ను అరెస్ట్ చేయాలి. నాడు నన్ను సోషల్ మీడియాలో ఎగతాళి చేస్తూ ఎన్నో పోస్టులు చేశారు. ఓ మహిళ అని […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మహిళలను వేధించేవాళ్ళను వదిలిపెట్టము

ఏపీలో మహిళలపై పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర సమాధానమిచ్చారు. మన కళ్ల ముందు ఏదైనా ఘటన జరుగుతున్నప్పుడు స్పందించాల్సిందిపోయి వీడియోలు తీయడం సమంజసం కాదని అన్నారు. పోలీసులు వచ్చే లోపు బాధితులకు సాయం చేయాలనే కనీస స్పృహ ఉండాలని హితవు పలికారు. ఈ వీడియోను ఆయన ఫ్యాన్స్ షేర్ చేస్తూ నాయకుడంటే ఇలానే ఉండాలని ప్రశంసిస్తున్నారు.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ కు పవన్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వైసీపీ శ్రేణులను అక్రమంగా నిర్బంధిస్తే వదిలేది లేదన్న వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి పరోక్షంగా స్పందించారు. రాష్ట్రంలో ఐపీఎస్, ఐఏఎస్ లకు  వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని ఆయన జగన్ ను హెచ్చరించారు. అధికారులపై చిన్నగాటు పడినా ఊరుకునేది లేదు .. తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. […]Read More