Tags :YSRCP

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

అవినీతికి పాల్పడి నీతులు చెబుతున్న మాజీ మంత్రి..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన మహిళా నాయకురాలు.. మాజీ మంత్రి విడదల రజినీపై అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యే.. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఐదేండ్లు పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ప్రజలను పీడించుకుని అవినీతి అక్రమంగా సంపాదించిన ఆమెను ప్రజల ముందు దోషిగా నిలబెడతానని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహాన్ రెడ్డి,ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ పై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు…!

ఏపీ మాజీ సీఎం.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల జరిగిన కార్యకర్తల.. నేతల సమావేశంలో మాట్లాడుతూ ఈసారి జగనన్న 2.0 చూస్తారు. కార్యకర్తలను .. నేతలను ఇబ్బందులకు గురి చేసే అధికార పార్టీ నేతలను ఎవర్ని వదిలిపెట్టను.. కార్యకర్తలను కాపాడుకుంటాను. వారందరికీ అండగా ఉంటాను. ఎవరూ ఎవరికి భయపడాల్సినవసరం లేదు. నేను చూస్కుంటాను. మళ్లీ మనమే అధికారంలోకి వస్తాము అని వ్యాఖ్యానించారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు.. మంత్రులు.. మాజీ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ కు విజయసాయిరెడ్డి కౌంటర్..!

ఏపీ మాజీ సీఎం..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటు రాజ్యసభ పదవికి.. అటు పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన అంశంపై స్పందిస్తూ రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత..క్యారెక్టర్ ముఖ్యం.. పార్టీలకు రాజీనామా చేసి కష్టకాలంలో క్యాడర్ ను పార్టీని వదిలేయడం వారి విజ్ఞతకు వదిలేస్తున్నాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు భయం ఉండకూడదు. నమ్ముకున్న క్యాడర్ కు..నమ్మిన నాయకుడికి అండగా ఉండాలని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ నేను ఎలాంటి […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జమిలీ ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన పాలన కొనసాగుతోందని వైసీపీ అధినేత.. వైఎస్ జగన్మోహాన్ రెడ్డి దుయ్యబట్టారు. త్వరలో ‘జమిలి ఎన్నికలు వస్తాయంటున్నారు. ఎంత త్వరగా వస్తే అంత త్వరగా ప్రస్తుత ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబును పంపాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. బాబును చొక్కా పట్టుకొని ప్రశ్నించే రోజులు, తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. బాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమేనని పదేపదే చెప్పాను. చంద్రముఖిని మళ్లీ నిద్రలేపి రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు’ అని వైఎస్ జగన్మోహాన్ రెడ్డి […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

విజయసాయి రెడ్డి రాజీనామాపై జగన్ స్పందన..!

ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యులు.. ఆ పార్టీ సీనియర్ నాయకులు విజయసాయి రెడ్డి రాజీనామాపై పార్టీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తొలిసారి స్పందించారు. రాజీనామాపై జగన్ స్పందిస్తూ ‘మాకు 11 మంది రాజ్యసభఎంపీలుంటే సాయిరెడ్డితో కలిపి ఇప్పటివరకు నలుగురు వెళ్లిపోయారు. అయినా వైసీపీకి ఏమీ కాదు. రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యం. అది సాయిరెడ్డికైనా, ఇప్పటివరకు పోయినవారికైనా, ఇంకా ఒకడో, ఇద్దరో వెళ్లేవారికైనా అదే వర్తిస్తుంది. క్యారెక్టర్ను బట్టే ఉంటుంది. వైసీపీ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ కు మాజీ మంత్రి కౌంటర్..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తనను జగనన్న 2.0గా కొత్తగా చూస్తారు అని వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. జగనన్న 2.0 అంటూ జగన్ కొత్త నాటకం మొదలెట్టారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ పై మండిపడ్డారు. ‘జగన్ అంటున్నట్లు అది 2.0 కాదు.. పాయింట్ 5. ఆయన కాళ్ల కింద వ్యవస్థలు నలిగిపోయాయి. ఐదేళ్లలో కార్యకర్తలను పట్టించుకోని జగన్ ఇప్పుడు వారి గురించి మాట్లాడటం వింతగా ఉంది. […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ మాస్ వార్నింగ్..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారని అన్నారు. ‘2.0 వేరేగా ఉంటుంది. కార్యకర్తల కోసం జగన్ ఎలా పని చేస్తాడో చూపిస్తా. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయ పడ్డా. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఇప్పుడు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టను. ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతా’ అని వైఎస్ […]Read More

Sticky
Andhra Pradesh Editorial Slider Top News Of Today

పవన్ కు ఢిల్లీ పిలుపు- బీజేపీ మార్క్ గేమ్..!!

ఏపీరాజకీయాల్లో కొత్త గేమ్ మొదలైంది. ఢిల్లీ కేంద్రంగా వేగంగా సమీకరణాలు మారుతున్నాయి. వైసీపీ లో నెంబర్ టూ గా ఉన్న విజయ సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.ఈ నిర్ణయం వెనుక ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాయిరెడ్డి రాజీనామాతో బీజేపీ ఆపరేషన్ ఏపీ మొదలు పెట్టింది. కూటమిలో ఉంటూనే బలం పెంచుకోవటం కోసం మెగా వ్యూహం అమలు చేస్తోంది. అందులో భాగంగా పవన్ కు ఢిల్లీ పిలుపు వచ్చినట్లు సమాచారం. కీలక ప్రతిపాదనకు సిద్దమైంది. […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

సాక్షి లో సంచలనం…!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీలోనే కాదు ఆ పార్టీ అనుకూల పత్రిక.. సొంత మీడియా అయిన సాక్షి మీడియాలోనూ గందరగోళం నెలకొంది. అక్కడివ్యక్తుల ఆధిపత్య పోరాటాల కారణంగా సంస్థ పని తీరు రోజు రోజుకు మసకబారుతోంది. తాజాగా వైఎస్ భారతిరెడ్డి తరపున ప్రతినిధిగా సంస్థల్ని నిర్వహించే రాణి రెడ్డి అనే టాప్ ఎగ్జిక్యూటివ్ ను తొలగించారు. ఇక ఆఫీసుకు రావొద్దని ఆమెకు సమాచారం ఇచ్చినట్లుగా సాక్షి వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ భారతి రెడ్డికి బంధువుతో […]Read More

Sticky
Breaking News Editorial Slider Top News Of Today

జగన్ 2019కి ముందు వేరు.!.తర్వాత వేరు.. !!

వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది అప్పటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఎదిరించి మరి తన తండ్రి దివంగత సీఎం వైఎస్సార్ అకాల మరణంతో చనిపోయిన పార్టీ కార్యకర్తలు.. ఆయన అభిమానుల కుటుంబాలను పరామర్శ చేస్తూ చేసిన మహాపాదయాత్ర. ఆ సమయంలోనే ఎన్నో కుట్రలు.. అక్రమ కేసులను ఎదుర్కున్న ధీరుడు. దాదాపు ఏడాది పాటు జైల్లో ఉండి కూడా ప్రజల గురించి ఆలోచించిన ప్రజానాయకుడు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లో […]Read More