Tags :YSRCP

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వల్లభనేని వంశీపై మరో కేసు…!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. సీనియర్ నేత వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. ఆయనపై గన్నవరం పోలీసులు నిన్న మంగళవారం భూకబ్జా కేసు నమోదు చేశారు. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ లో రూ. 10 కోట్ల విలువైన తన భూమిని కబ్జా చేశారని హైకోర్టు న్యాయవాది భార్య సుంకర సీతామహాలక్ష్మి పోలీసు లకు ఫిర్యాదు చేశారు. వ్యవస్థీకృత నేరం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో ఆమె కోరారు. […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

చంద్రబాబు..లోకేష్ కి అందగాళ్లు నచ్చరా..?

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం వైసీపీకి చెందిన నేతలు..కార్యకర్తలపై పెట్టే ప్రతీ కేసు చట్ట వ్యతిరేకమేనని మాజీ సీఎం .. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి స్పష్టం చేశారు. జైళ్ళో ఉన్న ఆ పార్టీ నేత.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ని పరామర్శించాడు. అనంతరం మీడియాతో జగన్ మాట్లాడుతూ ‘ఈ తప్పుడు కేసులు వాళ్లకే చుట్టుకుంటాయి. అప్పుడు వీరి పరిస్థితి అతి దారుణంగా తయారవుతుంది. తన సామాజిక వర్గం నుంచి ఒకడు ఎదుగుతున్నా […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

రెడ్ బుక్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు…!

ఏపీలో టీడీపీ అమలు చేస్తున్న రెడ్ బుక్ గురించి మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వానికి భయపడి మాజీ మంత్రి కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్లారంటూ వస్తున్న వార్తల వేళ ఆయన విజయవాడ జైలు వద్ద కనిపించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నానిని ‘రెడ్ బుక్ లో తర్వాత మీ పేరే ఉందటగా? మీపై 3 కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు’ అని మీడియా ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఆయన […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బట్టలూడదీసి మరి..ఎవర్ని వదిలిపెట్టను..- జగన్ మాస్ వార్నింగ్..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత అధికార పార్టీ నేతలకు.. ఆ పార్టీకి వంతపాడే అధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. జైళ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ఏపీలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. వ్యవస్థలన్నీ దిగజారిపోయాయి. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో ఒక్క కౌన్సిలర్ ను గెలవని టీడీపీ ముప్పై మూడు మంది వైసీపీ కౌన్సిలర్లను తమ పార్టీలోకి లాక్కుని మున్సిపాలిటీని దక్కించుకోవడం ప్రజాస్వామ్యం ఎంత దిగజారిపోయిందో ఆర్ధమవుతుంది. పోలీసులు టోపీపై […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బాబు సర్కారుకు జగన్ స్వీట్ వార్నింగ్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయింది. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ, అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది అని వైసీపీ అధినేత.. వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఎక్స్ వేదికగా అన్నారు. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి, తప్పుడు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

కర్మ ఎవర్ని వదిలిపెట్టదు.!

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. వంశీని కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్‌ విధించింది. మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు ఏ7 శివరామకృష్ణ, ఏ8 లక్ష్మీపతికి 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వీర్ని విజయవాడ సబ్‌ జైలుకు తరలించారు.వల్లభనేని వంశీ అంశంపై హోం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.. వంశీ అరెస్ట్ విషయంలో కర్మ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీ లోకి టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీలోకి వలసల జోరు మొదలైంది. ఇప్పటికే పీసీసీ మాజీ అధ్యక్షులు.. మాజీ మంత్రి శైలజా నాథ్ ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెల్సిందే. తాజాగా అధికార టీడీపీకి చెందిన సీనియర్ నాయకులు.. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన దివంగత మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు తనయుడు.. నగరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సోదరుడైన గాలి జగదీష్ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీలోకి ఉండవల్లి అరుణ్ కుమార్ – క్లారిటీ..!

ఏపీపీసీసీ మాజీ అధ్యక్షులు.. మాజీ మంత్రి శైలజా నాథ్ ఇటీవల మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే. దీనికి ముందు వైసీపీ శ్రేణులతో సమావేశమైన జగన్ త్వరలో జగనన్న2.0 చూస్తారు. పార్టీలో ప్రతి ఒక్కర్ని కాపాడుకుంటాను. భవిష్యత్తులో అధికారం మనదే. ఎవర్ని వదిలిపెట్టను అని భరోసానిచ్చిన సంగతి తెల్సిందే. ఆ వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ పీసీసీ మాజీ చీఫ్ అయిన శైలజా నాథ్ వైసీపీ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

టీడీపీ,వైసీపీల మధ్య చిచ్చు పెట్టిన తండేల్ ..!

అదేంటీ ఓ మూవీకోసం టీడీపీ.. వైసీపీ పార్టీలు పోటీ పడటం ఏంటని ఆలోచిస్తున్నారా..?. ఏదో వ్యూస్ కోసమో..? పబ్లిసిటీ కోసమో..? ఇలా టైటిల్ పెట్టాము అని అనుకుంటున్నారా..?. పబ్లిసిటీ కోసమో.. వ్యూస్ కోసమో కాదు అండి .. మేము పెట్టిన టైటిల్ అక్షరాల నిజం. ప్రముఖ తెలుగు దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాస్ నిర్మాతగా.. అల్లు అరవింద్ సమర్పణలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ తండేల్.. యువసామ్రాట్. అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

టీడీపీవాళ్లకు వడ్డీతో సహా రిటర్న్ గిప్ట్ ఇస్తా- మాజీ మంత్రి రజినీ..?

ఏపీ అధికార టీడీపీకి చెందిన సీనియర్ నాయకులు.. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు వైసీపీకి చెందిన సీనియర్ మహిళ నాయకురాలు.. మాజీ మంత్రి విడదల రజినీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే పుల్లారావు తనపై చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి రజినీ స్పందిస్తూ ” అధికారంలో ఉన్నాము. మాకు తిరుగే లేదనుకుంటూ అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టాలని చూస్తారా..?. అవినీతి అక్రమాలకు ఎలాంటి తావులేకుండా ఐదేండ్ల మా పాలనలో రాష్ట్రంలో ముఖ్యంగా నా నియోజకవర్గంలో అనేక సంక్షేమాభివృద్ధి […]Read More