Tags :YSRCP

Slider Telangana

వినుకొండకు జగన్

రెండు రోజుల క్రితం హత్యకు గురైన వినుకొండకు చెందిన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్షించడానికి వైసీపీ అధినేత..మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తాడేపల్లిగూడెంలోని తన నివాసం నుండి బయలుదేరి వెళ్లారు.. ఈక్రమంలో వినుకొండలోని రషీద్ కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలబడనున్నారు..అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడనున్నారు..Read More

Andhra Pradesh Slider

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్‌ ఆర్డర్‌ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైయస్సార్‌సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో […]Read More

Andhra Pradesh Slider

జగన్ కీలక నిర్ణయం

మాజీ ముఖ్యమంత్రి…వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు … ప్రస్తుతం బెంగుళూరు పర్యటనలో ఉన్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆర్ధాంతరంగా తన పర్యటనను ముగించారు.. ఈరోజు మధ్యాహ్నాం మూడు గంటలకు జగన్ బెంగుళూరు నుండి ఆంధ్రాకి రానున్నారు. తాడేపల్లిగూడెం కు చేరుకుని అక్కడ నుండి వినుకొండకు బయలుదేరి వెళ్లనున్నారు.. వినుకొండ వైసీపీకి చెందిన ఓ కార్యకర్త దారుణంగా హత్యకు గురైన సంగతి తెల్సిందే..దీంతో జగన్ తన పర్యటనను వాయిదా వేసుకుని వస్తున్నారని వైసీపీ […]Read More

Andhra Pradesh Slider

టీడీపీలోకి వల్లభనేని వంశీ

వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. పూర్వపు టీడీపీ నేత అయిన వల్లభనేని వంశీ తిరిగి తన సొంత గూటికి చేరుతున్నారా..?… గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వంశీ అనుచరులు ఇలా ప్రచారం చేసుకుంటున్నారా..?. స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డను కాదని ఏకంగా ముఖ్యమంత్రి…. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి గన్నవరంలో జరుగుతున్న ప్రచారాలు.. వంశీ అనుచరులు తాము త్వరలోనే టీడీపీలో చేరుతున్నాము. అందుకుతగ్గట్లు వల్లభనేని వంశీ […]Read More

Andhra Pradesh Slider

జగన్ పై పెద్ద కుట్ర

మాజీ ముఖ్యమంత్రి…. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేసు పెట్టడానికి పెద్ద కుట్ర లో భాగంగానే ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు తన వ్యక్తిగత కక్షతోనే కేసు పెట్టారని మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు . ఏదైనా ఒక కేసులో 77 రోజుల తర్వాత ఇచ్చిన సాక్ష్యం చెల్లదని అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు చెప్పింది. మరి మూడేళ్ల తర్వాత కేసు ఎలా నమోదు చేస్తారు? అని అయన ప్రశ్నించారు… ఎమ్మెల్యే […]Read More

Andhra Pradesh Slider

బీజేపీవైపు వైసీపీ మాజీ మంత్రి చూపులు…?

ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పార్టీ మారనున్నారు అని కర్నూల్ జిల్లా రాజకీయాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఓ వెలుగు వెలిగిన ఆయన తాజాగా బీజేపీ వైపు చూస్తున్నారని వైసీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ కు చాలా ప్రాధాన్యత ఇచ్చారు.. సబ్జెక్టు కంటెంటు ఉన్న నాయకుడిగా […]Read More

Andhra Pradesh Editorial Slider

రోజా పని అయిపోయిందా…?

రోజా అంటే ఓ ఫైర్ బ్రాండ్.. రోజూ ఏదోక వార్తతో నిత్యం మీడియాలో హాల్ చల్ చేసే ఓ మంత్రి.. పవన్ కళ్యాణ్ దగ్గర నుండి చంద్రబాబు నాయుడు వరకు ఏ ఒక్క నాయకుడ్ని వదలకుండా ఒకపక్క బూతుపురాణంతో మరోపక్క తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడే వైసీపీ మహిళ నాయకురాలు. అలాంటి నాయకురాలు ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయారు.. వార్తల్లోనే లేకుండా పోయారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ తన ఓటమికి కారణం వైసీపీకి చెందిన కొంతమంది […]Read More

Andhra Pradesh Slider Telangana

జగన్ హీరో…!

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఢిల్లీలో మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీ ఫలితాలు చాలా ఆశ్చర్యమేశాయి.. ఐదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఎన్నో మంచి పనులు చేశారు.. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారు. అయిన కానీ అక్కడ ప్రజలు ఓడించడం చాలా బాధాకరం.. అయిన కానీ వైఎస్ […]Read More

Slider Telangana

తెలంగాణ టీడీపీలో చేరికలు

తెలంగాణ టీడీపీలోకి చేరికలు షూరు అయ్యాయి.. హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ ఎర్రవరపు రమణ టీడీపీ కండువా కప్పుకున్నారు.. టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అనంద్ కుమార్ గౌడ్ సమక్షంలో రమణ టీడీపీలో చేరారు. వీరికి అనంద్ కుమార్ గౌడ్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గారి మార్గదర్శకంలో తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకోస్తాము. గతంలో టీడీపీలో పనిచేసిన […]Read More

Andhra Pradesh Slider

అమరావతి కోసం బాబు కోట్ల ఖర్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన అమరావతి కోసం నాడు ముఖ్యమంత్రిగా నేటి సీఎం.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన అప్పులన్నీ తమ ప్రభుత్వం తీర్చిందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. అమరావతిపై సీఎంగా ఉన్న బాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని, పచ్చ పత్రం అని ఎద్దేవా చేశారు. ‘జగన్పై ఆధారాల్లేకుండా ఆరోపణలు చేశారు. అసలు అమరావతి కోసం ఎంత ఖర్చు చేశారు? సంపద సృష్టించి ఎవరికిస్తారు? పేదలకు ఇస్తారా, మీ వారికే […]Read More