Tags :YSRCP

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మంత్రి లోకేశ్ పై వైసీపీ పరుష పదజాలం

ఏపీ మంత్రి నారా లోకేష్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలు కురవడంతో ఎదురైన వరదలతో జనం ఇబ్బందుల్లో ఉంటే జగన్ తన ప్యాలెస్ లో విశ్రాంతి తీస్కుంటున్నారు.. బురద రాజకీయాలకి బ్రాండ్ అంబాసిడర్ గా జగన్ మారారని ఆయన దుయ్యబట్టారు. పాస్ పోర్టు  సమస్య అనేది లేకుంటే ఎప్పుడో లండన్ వెళ్లేవారు. గత వైసీపీ ప్రభుత్వం బుడమేరు పనులను నిలిపివేసి ఈ విపత్తుకు కారణమైందని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ తమ ట్విట్టర్ హ్యాండిల్ లో […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీలో జగన్ కంటే పవర్ ఫుల్ “అతనేనా”..?

వైసీపీ కి బ్రాండ్ ఇమేజ్ అయన.. పవర్ ఆఫ్ సెంటర్ అయిన మాజీ ముఖ్యమంత్రి… ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డినే.. ఇదే మాట సామాన్య కార్యకర్త నుండి మాజీ మంత్రుల వరకు ఎవర్ని అడిగిన సరే చెప్పే జవాబు ఇదే. కానీ తాజాగా వైసీపీ తీసుకున్న ఓ నిర్ణయంతో వైసీపీలో వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కంటే మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ ఇంకొకరు ఉన్నారనే అనుమానం కలగకమానదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ తరపున […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

YSRCP కి బిగ్ షాక్

వైఎస్సార్సీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు.. ఎమ్మెల్సీలు .. మాజీ ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జడ్పీ చైర్ పర్షన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త ఘంటా ప్రసాదరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తమ వ్యక్తిగత కారణాల వల్లనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వైసీపీ చీఫ్.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మాజీ మంత్రి రోజా పార్టీ మారుతున్నారా…?

ఏపీ మాజీ మంత్రి…. నగరి మాజీ ఎమ్మెల్యే… వైసీపీ సీనియర్ మహిళ నాయకురాలు ఆర్కే రోజా వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారా..?. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు.. ఎంపీలు రాజీనామా చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా వాళ్ల బాటలో నడవనున్నారు అని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. తనపై వస్తోన్న ప్రచారంపై మాజీ మంత్రి రోజా స్పందించారు. ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆమె మీడియాతో […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ప్రజలకు,కార్యకర్తలకు అండగా ఉంటాను

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం మాజీ మంత్రి.. నగరి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీంటిని ఐదేండ్ల అధికారంలో ఉన్న సమయంలో నెరవేర్చాను.. నలబై నుండి యాబై ఏండ్లు ఎమ్మెల్యేగా.. అధికారంలో ఉండి సైతం అమలు చేయని కొంతమందిలా కాకుండా ఐదేండ్లలోనే నగరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాను. అధికారంలో ఉన్న […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

YSRCP కి మరో BIG SHOCK

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైస్సార్సీపీ కి మరో గట్టి షాక్ తగిలింది.. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, మస్తాన్ బీదరావు ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే… తాజాగా వైసీపీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.  వీరు తమ రాజీనామా పత్రాలను మండలి ఛైర్మన్కు అందజేయనున్నట్లు సమాచారం. అలాగే వైసీపీకి కూడా రిజైన్ చేస్తారని తెలుస్తోంది.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

YSRCP కి ఇద్దరు Mp లు గుడ్ బై

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయనున్నరు.. ఆ పార్టీకి చెందిన  ఇద్దరు ఎంపీలు  మోపిదేవి, బీద మస్తాన్‌రావు నేడు రాజీనామా చేయనున్నారు.. అందులో భాగంగానే  నిన్న రాత్రి ఎంపీలు మోపిదేవి,బీద మస్తాన్ ఢిల్లీకి చేరుకున్నారు.ఈ రోజు మ.12:30 గంటలకు రాజ్యసభ ఛైర్మన్‌తో సమావేశం కానున్నారు.. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పత్రాలను అందజేస్తారు ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్‌రావు.. ఏకకాలంలో పదవికి, పార్టీకి రాజీనామా చేయనున్నండటంతో ఏపీ […]Read More

Blog

YS JAGAN కి బిగ్ షాక్…?

వైఎస్సార్సీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ… ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత రాజీనామా విషయం మరవకముందే మరోక నేత రాజీనామా చేయనున్నట్లు వార్తలు ఏపీ పాలిటిక్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత … ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. వైసీపీకి రాజీనామా చేసి అధికార టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

YSRCP కి బిగ్ షాక్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి బిగ్ షాక్ తగిలింది.. ఆ పార్టీకి మహిళా నాయకురాలు.. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు పోతుల సునీత తెలిపారు. ప్రస్తుతం ఆమె మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు. త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని మీడియాకు వివరించారు.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీకి భారీ షాక్

ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు పలువురు వైసీపీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ(చంటి) నేతృత్వంలో ఏలూరు కార్పోరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్.ఎమ్.ఆర్ పెదబాబు టీడీపీలో చేరారు. వీరితో పాటు ఈయూడీఏ మాజీ ఛైర్మన్, ప్రస్తుత వైకాపా పట్టణ అధ్యక్షులు బి.శ్రీనివాస్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ మంచం మైబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు విద్య,ఐటీ […]Read More