Tags :ysjaganmohanreddy

Andhra Pradesh Slider

TDP కి బిగ్ షాక్

ఏపీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష టీడీపీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలో రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డప్పగారి రమేశ్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రేపు బుధవారం ఆయన వైసీపీలో చేరనున్నారు. సీఎం..వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. అయితే రమేశ్ రెడ్డి రాయచోటి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయనకు కాకుండా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. అప్పటి […]Read More