Tags :ys vijayamma

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైఎస్సార్ నే లెక్క చేయలేదు.. జగన్ ఓ లెక్క…?

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏదైన పట్టుపడితే ఎదుటివాళ్లు ఎవరైన సరే దాన్ని సాధించుకునేదాక వదిలిపెట్టని మొండిఘటం అని ఆమె తల్లి… దివంగత మాజీ సీఎం వైఎస్సార్ సతీమణి విజయమ్మ రాసిన ఓ బుక్ లో తెలిపారు. తాజాగా జగన్ తన ఇష్టపూర్వకంగా వైఎస్ షర్మిలకు ఆస్తుల్లో షేర్లు ఎంఓయూ చేస్తే వాటిని అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం అండదండలతో జగన్ ను ఆగమాగం చేయాలని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. అందుకే జగన్ తనతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

అన్నచెల్లెల మధ్యలో చంద్రబాబు..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి…. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి… ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య విబేధాలు ఎప్పటినుండో ఉన్న సంగతి మనకు తెల్సిందే. కాకపోతే ఒకటి రెండు సార్లు తప్పా ఎక్కడా ఎప్పుడు కూడా అవి బయట పడినట్లు మనకు కన్పించలేదు. తాజాగా ఆస్తుల విషయంపై వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కోర్టు దాక వెళ్లడంతో ఈ విషయం గురించి అందరికి క్లారిటీ వచ్చింది. ఈ అంశం గురించి వైసీపీ శ్రేణులు మాట్లాడుతూ తన […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్‌ బెయిల్‌ రద్దు ప్రమాదం!

మాజీ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ బెయిల్‌ రద్దుకు పెద్ద తతంగమే నడిచినట్టు తెలుస్తోంది. ఆయనపై చెల్లెలు షర్మిళకున్న వ్యతిరేకతను సొమ్ముచేసుకుని బెయిల్‌ రద్దు చేయించడానికి పెద్ద పన్నాగమే నడిచింది. ఆదిలోనే గుర్తించిన జగన్మోహన్‌రెడ్డి లీగల్‌గా ఒక స్టెప్‌ ముందుకు వేశారు. ఇప్పుడు దీనిపై తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. స్వార్జిత ఆస్తుల్లో కొన్నింటిని చెల్లెలకు ఇస్తూ జగన్‌ ఎంఓయూ: వైయస్సార్‌ ఉన్నపుడే వారసత్వంగా వచ్చిన ఆస్తుల్లో జగన్‌కూ, షర్మిళకూ మధ్య పంపకాలు పూర్తయ్యాయి. ఈ రకంగానే షర్మిళకు […]Read More