Tags :ys sunitha

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు

మాజీ మంత్రి వైఎస్ వివేకా నంద్ రెడ్డి హాత్య కేసులో మరో కీలక పరిణామాం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కోంటున్న ప్రధాన ప్రతిపక్ష వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్ధు చేయాలని వైఎస్ సునీత ఇటీవల వేసిన పిటిషన్ పై ఈరోజు మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అప్రూవర్ గా మారిన వ్యక్తిని డా. చైతన్య రెడ్డి జైల్లో బెదిరించాడని సునీత తరపున న్యాయవాదై కోర్టుకు తెలిపారు. దీంతో ప్రతివాదులైన […]Read More