Tags :ys sharmila

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

షర్మిల ను టార్గెట్ చేసిన మాజీ మంత్రి..?

వైఎస్ షర్మిల ఉమ్మడి ఏపీలో తన అన్న మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. అప్పటి కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు వైఎస్సార్ కుటుంబాన్ని పగబట్టి కేసులెట్టి జైలు పాలు చేశాయి. అన్న జగన్ జైల్లో ఉంటే చెల్లె షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసింది.2019లో ఎన్నికల్లొ సైతం జగనన్నను గెలిపించండి.. రాజన్న రాజ్యం తెస్తాడు అనే నినాదంతో నవ్యాంధ్రలో ఊరు ఊరు తిరిగారు. జాబు కావాలంటే బాబు […]Read More

Andhra Pradesh Slider

జగన్ పై షర్మిల షాకింగ్ కామెంట్స్

మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశారు.. ఎక్స్ వేదికగా వైఎస్ షర్మిల “ సిగ్గు సిగ్గు!! మాజీ ముఖ్యమంత్రి . @ysjagan శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు! ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనం. ఇంతకుముంచిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవు. మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు, […]Read More

Slider Telangana

రేవంత్ రెడ్డిపై షర్మిల ప్రశంసల వర్షం

మ్ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశంసల వర్షం కురిపించారు. నిన్న గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయడానికి ఏడు వేల కోట్ల రూపాయలను ఆయా రైతుల ఖాతాల్లో జమచేసింది. దీంతో పదకొండున్నర లక్షల మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది. దీనిగురించి వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా స్పందిస్తూ ” సరిగ్గా పదిహేను ఏండ్ల కిందట దేశ వ్యాప్తంగా […]Read More

Slider Telangana

కడపలో వైఎస్ షర్మిలకి షాక్

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కడప పార్లమెంట్ నుండి బరిలో దిగుతున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఈరోజు వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో కడప పార్లమెంట్ స్థానంలో వైసీపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డి 22,674 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయనకు 1,04,227 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డికి 81,553 ఓట్లు వచ్చాయి.. మరోవైపు  షర్మిల కేవలం 14,532 ఓట్లతో డిపాజిట్ కోల్పోయే దిశగా సాగుతున్నారు.Read More

Andhra Pradesh Slider

TDP కి బిగ్ షాక్

ఏపీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష టీడీపీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలో రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డప్పగారి రమేశ్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రేపు బుధవారం ఆయన వైసీపీలో చేరనున్నారు. సీఎం..వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. అయితే రమేశ్ రెడ్డి రాయచోటి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయనకు కాకుండా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. అప్పటి […]Read More