Tags :ys jaganmohanreddy

Andhra Pradesh Bhakti Breaking News Slider Top News Of Today

తిరుమల లడ్డు వివాదం-చంద్రబాబేనా ఇది..?

ఏపీ రాజకీయాలను ఓ ఊపుతున్న తాజా వివాదం తిరుమల తిరుపతి లడ్డు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి లో భక్తులకు ఇచ్చే లడ్డులో జంతువుల కొవ్వు నుండి తీసిన నెయ్యి కలిపారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ వ్యాఖ్యలు చేయడంతో సర్వత్రా చర్చ జరుగుతుంది. వైసీపీ పాలనలో జరిగిన అంశం అని బాబు ఆరోపిస్తున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో అప్పటి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

YSRCP కి ఇద్దరు Mp లు గుడ్ బై

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయనున్నరు.. ఆ పార్టీకి చెందిన  ఇద్దరు ఎంపీలు  మోపిదేవి, బీద మస్తాన్‌రావు నేడు రాజీనామా చేయనున్నారు.. అందులో భాగంగానే  నిన్న రాత్రి ఎంపీలు మోపిదేవి,బీద మస్తాన్ ఢిల్లీకి చేరుకున్నారు.ఈ రోజు మ.12:30 గంటలకు రాజ్యసభ ఛైర్మన్‌తో సమావేశం కానున్నారు.. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పత్రాలను అందజేస్తారు ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్‌రావు.. ఏకకాలంలో పదవికి, పార్టీకి రాజీనామా చేయనున్నండటంతో ఏపీ […]Read More

Andhra Pradesh Slider

జగన్ పై షర్మిల షాకింగ్ కామెంట్స్

మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశారు.. ఎక్స్ వేదికగా వైఎస్ షర్మిల “ సిగ్గు సిగ్గు!! మాజీ ముఖ్యమంత్రి . @ysjagan శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు! ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనం. ఇంతకుముంచిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవు. మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు, […]Read More

Andhra Pradesh Slider

జగన్ పై నాగబాబు అగ్రహాం

మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై జనసేన నాయకుడు.. ప్రముఖ నటుడు నాగబాబు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్ మీడియాతో మాట్లాడుతూ ఎన్దీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వందలకుపైగా హత్య యత్నాలు జరిగాయి.. రెండు నెలలుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. అందుకే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీని కల్సి చెప్తాము.. రాష్ట్రపతి […]Read More

Andhra Pradesh Slider

జగన్ కీలక నిర్ణయం

మాజీ ముఖ్యమంత్రి…వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు … ప్రస్తుతం బెంగుళూరు పర్యటనలో ఉన్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆర్ధాంతరంగా తన పర్యటనను ముగించారు.. ఈరోజు మధ్యాహ్నాం మూడు గంటలకు జగన్ బెంగుళూరు నుండి ఆంధ్రాకి రానున్నారు. తాడేపల్లిగూడెం కు చేరుకుని అక్కడ నుండి వినుకొండకు బయలుదేరి వెళ్లనున్నారు.. వినుకొండ వైసీపీకి చెందిన ఓ కార్యకర్త దారుణంగా హత్యకు గురైన సంగతి తెల్సిందే..దీంతో జగన్ తన పర్యటనను వాయిదా వేసుకుని వస్తున్నారని వైసీపీ […]Read More

Andhra Pradesh Slider

జగన్ పై బాబు హాట్ కామెంట్స్

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అయన మాట్లాడుతూ ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక సైకో భూతం పట్టుకుని ఇంకా వేలాడుతోంది. పారిశ్రామికవేత్తలు ఆలోచిస్తున్నారు..ఆ భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత నాది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టమని కోరుతున్నా అని అయన అన్నారు.Read More

Andhra Pradesh Slider

ఏపీ రాజధానిపై చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీ రాజధాని గురించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.NDA శాసనసభ పక్ష సమావేశం సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటుందని అయన స్పష్టం చేశారు. మరోవైపు ‘విశాఖను ఆర్థిక రాజధాని, ఆధునిక నగరంగా అభివృద్ధి చేసుకుందాము . ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖను రాజధానిగా చేస్తానంటే నువ్వు రావొద్దని ప్రజాతీర్పు ఇచ్చిన నగరం విశాఖ. కర్నూలును న్యాయరాజధానిగా చేస్తామని చివరికి […]Read More

Andhra Pradesh Slider

వైసీపీ గెలుస్తుందని 30కోట్లు బెట్టింగ్ పెట్టి..కట్టలేక…?

ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుస్తుందని రాష్ట్రంలోని ఏలూరు జిల్లా తూర్పుదిగవల్లి సర్పంచి భర్త జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి అన్ వ్యక్తి పలువురితో దాదాపు ముప్పై కోట్ల రూపాయలు బెట్టింగ్ కట్టాడు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి 164స్థానాలు.. వైసీపీ పదకొండు స్థానాల్లోనే మాత్రమే గెలుపొందింది. దీంతో వైసీపీ ఓడిపోవడంతో వేణు గోపాల్ రెడ్డి తన ఊరు.. ఇల్లు విడిచి వెళ్లిపోయాడు.. అతనికి ఎంతగా  ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పందెం వేసినవారు […]Read More

Andhra Pradesh Slider Videos

రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు-వీడియో

ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు,కార్యకర్తలు వైసీపీ నేతలపై..వారి ఇండ్లపై దాడులకు దిగుతున్న సంగతి తెల్సిందే.. తాజాగా రాష్ట్రంలో రాజమండ్రిలోని మోరంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకంపై  వైసీపీ మాజీ ఎంపీ భరత్ పేరు ఉండటంతో టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. ఒకవైపు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా కానీ వినలేదు. సుత్తెతో పగలగొట్టి నేలమట్టం చేశాయి. రెండేళ్ల కిందట ఈ ఫ్లైఓవర్ కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, భరత్ శంకుస్థాపన చేశారు. రూ.56.13 కోట్లతో చేపట్టిన పనులు కూడా […]Read More

Andhra Pradesh Slider

మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం

ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి 164స్థానాల్లో,వైసీపీ 11స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. ఐదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చాక టీడీపీ శ్రేణులు వైసీపీ నేతలు,కార్యకర్తలపై దాడులకు దిగుతుండటంతో మాజీ సీఎం ..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా వైసీపీకి చెందిన పార్టీ శ్రేణులు, సోషల్ మీడియా సైనికులకు అండగా ఉండేలా ప్రతి పార్లమెంట్ పరిధిలో కమిటీలు వేయాలని వైసీపీ అధినేత జగన్ ఆదేశించారు. అంతే కాకుండా […]Read More