Tags :YS JAGAN MOHAN REDDY

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ పై కేంద్రానికి పిర్యాదు..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై టీడీపీకి చెందిన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు రాసిన లేఖలో పిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహాన్ రెడ్డి తీరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముప్పు చోటు చేసుకుంటుంది.. ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది అని ఆరోపించారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న జగన్ చేసే ప్రసంగాలు శాంతి భద్రతలకు ముప్పు కలిగించేల ఉన్నాయి. పర్యటనలు.. పరామర్షల పేరుతో విధ్వంస్దాలు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పవన్ కళ్యాణ్ పై జగన్ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఎక్స్ వేదికగా వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేశారు. తన అధికారక ట్విట్టర్ ఖాతాలో జగన్ స్పందిస్తూ హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు ఉప ముఖ్యమంత్రి పవన్కు లేదు.. ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు కూడా […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పులివెందులలో వైఎస్ జగన్..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ అధినేత.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రేపు సోమవారం పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని లింగాల మండలంలో శనివారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షం కురిసింది. దీంతో రైతన్నకు చేతికొచ్చిన అరటి తోటలు నియోజకవర్గంలో నేలకొరిగాయి. ఈ క్రమంలో వాటిని పరిశీలించి రైతులను మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించనున్నారు. ఇప్పటికే పులివెందుల చేరుకున్న జగన్ ఆదివారం రాత్రి జిల్లాలోని జడ్పీటీసీలతో సమావేశం అయ్యారు. ఈ నెల […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పవన్ కళ్యాణ్ పై జగన్ ఘాటు వ్యాఖ్యలు..!

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదాపై పవన్ కళ్యాన్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన సీట్లకు జర్మనీలో అయితే ప్రతిపక్ష హోదా వస్తుంది. ఇక్కడ రాదు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటని వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని జర్నలిస్టులు ప్రశ్నించగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ మాట్లాడుతూ ‘పవన్ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

విజయసాయి రెడ్డి రాజీనామాపై జగన్ స్పందన..!

ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యులు.. ఆ పార్టీ సీనియర్ నాయకులు విజయసాయి రెడ్డి రాజీనామాపై పార్టీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తొలిసారి స్పందించారు. రాజీనామాపై జగన్ స్పందిస్తూ ‘మాకు 11 మంది రాజ్యసభఎంపీలుంటే సాయిరెడ్డితో కలిపి ఇప్పటివరకు నలుగురు వెళ్లిపోయారు. అయినా వైసీపీకి ఏమీ కాదు. రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యం. అది సాయిరెడ్డికైనా, ఇప్పటివరకు పోయినవారికైనా, ఇంకా ఒకడో, ఇద్దరో వెళ్లేవారికైనా అదే వర్తిస్తుంది. క్యారెక్టర్ను బట్టే ఉంటుంది. వైసీపీ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

సాక్షి లో సంచలనం…!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీలోనే కాదు ఆ పార్టీ అనుకూల పత్రిక.. సొంత మీడియా అయిన సాక్షి మీడియాలోనూ గందరగోళం నెలకొంది. అక్కడివ్యక్తుల ఆధిపత్య పోరాటాల కారణంగా సంస్థ పని తీరు రోజు రోజుకు మసకబారుతోంది. తాజాగా వైఎస్ భారతిరెడ్డి తరపున ప్రతినిధిగా సంస్థల్ని నిర్వహించే రాణి రెడ్డి అనే టాప్ ఎగ్జిక్యూటివ్ ను తొలగించారు. ఇక ఆఫీసుకు రావొద్దని ఆమెకు సమాచారం ఇచ్చినట్లుగా సాక్షి వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ భారతి రెడ్డికి బంధువుతో […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ప్రభాస్ తో రిలేషన్ వార్తలపై షర్మిల సంచలన వ్యాఖ్యలు..?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఎదో సంబంధం ఉందంటూ అనేక చర్చలు, వార్తలు వినిపిస్తూనే ఇప్పటికి ఉన్నాయి. తాజాగా వైఎస్ షర్మిల ఈ వార్తలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వార్తలు సృష్టించిందో ఎవరో, ప్రచారం చేసింది ఎవరో తనకి తెలుసు అంటూ క్లారిటీ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ “నా మీద టీడీపీ ఎమ్మెల్యే.. హీరో నందమూరి బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీ కార్యకర్తకు అండగా జగన్

వైసీపీ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆ పార్టీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తాడేపల్లి గూడెంలో తన నివాసంలో కల్సిన ఇంటూరి రవికిరణ్ సతీమణీ సుజనకి భరోసానిచ్చారు. జగన్ ను కల్సిన సుజన తన ఆవేదనను వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అనేక అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె వాపోయారు. ఇంకా కేసులున్నాయని పోలీసులు తమను బెదిరిస్తున్నారని జగన్ దృష్టికి […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వర్రా రవీంద్ర రెడ్డి రిమాండ్ లో సంచలన విషయాలు..?

మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి పీఏ వర్రా రవీంద్రరెడ్డిని పోలీసులు గత రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. దీంతో కోర్టు రవీంద్రరెడ్డికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది. రిమాండ్ కు తీసుకున్న పోలీసులు చేసిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. విజయవాడ ఐకాన్ బ్రిడ్జ్ వేదికంగా వైసీపీ సోషల్ మీడియా వాళ్లు పోస్టులు పెట్టినట్లు తెలుస్తుంది. గతంలో అధికారంలో ఉన్న వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళే […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీ మాజీ మంత్రులందరూ జైలుకే..?

ఐదేండ్ల వైసీపీ పాలనలో ప్రజాధనం లూటి చేసిన మాజీ మంత్రులపై విచారణ కొనసాగుతుంది..వారందరూ జైలుకు  వెళ్లడం ఖాయమని ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి  పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన  వెల్లడించారు.Read More