Tags :ys bharathi

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

సాక్షి లో సంచలనం…!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీలోనే కాదు ఆ పార్టీ అనుకూల పత్రిక.. సొంత మీడియా అయిన సాక్షి మీడియాలోనూ గందరగోళం నెలకొంది. అక్కడివ్యక్తుల ఆధిపత్య పోరాటాల కారణంగా సంస్థ పని తీరు రోజు రోజుకు మసకబారుతోంది. తాజాగా వైఎస్ భారతిరెడ్డి తరపున ప్రతినిధిగా సంస్థల్ని నిర్వహించే రాణి రెడ్డి అనే టాప్ ఎగ్జిక్యూటివ్ ను తొలగించారు. ఇక ఆఫీసుకు రావొద్దని ఆమెకు సమాచారం ఇచ్చినట్లుగా సాక్షి వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ భారతి రెడ్డికి బంధువుతో […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

సాక్షి మీడియా ఎవరిది…?

సాక్షి అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిది అని.. లేకపోతే ఆయన సతీమణి వైఎస్ భారతిది అని. మీరేంటీ సాక్షి ఎవరిది అని అడుగుతున్నారు అని ఆలోచిస్తున్నారా..?. అయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సాక్షి మీడియాకు ప్రభుత్వం తరపున ఇచ్చిన ప్రకటనల ఖర్చుపై విచారణ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.. సుమారు ఆరు వందల కోట్లకు పైగా ప్రజాధనం […]Read More