Tags :vote for note

Breaking News Slider Telangana Top News Of Today

ఓటుకు నోటు కేసులో రేవంత్ కు ఊరట

ఓటుకు నోటు కేసు విచారణను వేరే రాష్ట్రాలకు బదిలీ చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత..మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి విధితమే.. తాజాగా విచారించిన సుప్రీం కోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్దఊరటనిచ్చింది.. విచారణను మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని  జగదీశ్ వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు అంగీకరించలేదు. కేసు విచారణను రేవంత్ ప్రభావితం చేస్తారనేది అపోహ మాత్రమేనని చెప్పింది. ఈ పిటిషన్ ను ఎంటర్టైన్ చేయలేమంటూ పిటిషన్ పై […]Read More