టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి నెట్స్ ప్రాక్టీస్ లో తన బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు ఇష్టపడరని బౌలర్ మహ్మద్ షమీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నేను చాలా ఇంటర్వ్యూల్లో కూడా విన్నాను. వారిద్దరికీ నెట్స్ ప్రాక్టీస్ లో నా బౌలింగ్ ఆడటం ఇష్టం ఉండదు. రోహిత్ అయితే డైరెక్ట్ గానే ఆడనని అనేస్తారు అని చెప్పారు . విరాట్ కూడా అంతే. అవుట్ అవగానే తనకు కోపం వచ్చేస్తుంది’ అని అందుకే […]Read More
Tags :virat kohli
తనకు గుర్తింపు వచ్చాక టీమిండియా మాజీ కెప్టెన్.. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మారిపోయాడని మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా చేసిన వ్యాఖ్యలకు మహమ్మద్ షమీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడితే తర్వాత రోజు న్యూస్ పేపర్లో తమ పేరు ఫ్రంట్ ఫేజీలో కన్పిస్తుందని చాలా మంది భావిస్తారు. అలా భావించే కొంతమంది విరాట్ కోహ్లీ గురించి అలాంటి కామెంట్లు చేస్తారు అని ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన […]Read More
టీ20 వరల్డ్ కప్ను టీమిండియా గెలుపొందడంపై టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ రికార్డు సృష్టించింది. వరల్డ్ కప్, టీమ్ సభ్యులతో ఉన్న ఫొటోలతో ‘ఇంతకంటే మంచి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు’ అని కోహ్లీ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు ఇప్పటివరకు 18 మిలియన్ల లైకులతో పాటు 6.6 లక్షల కామెంట్స్ వచ్చాయి. గతంలో కియారా, సిద్ధార్థ్ పేరిట ఉన్న రికార్డును సైతం […]Read More
శనివారం సౌతాఫ్రికా జట్టుతో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో జగ్గజజేతగా నిలిచిన భారత జట్టుకు రూ.125 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు. ఈ టోర్నీ మొత్తం టీమ్ ఇండియా అసాధారణ ప్రతిభ, నిబద్ధత, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిందని అయన ట్వీట్ చేశారు. అత్యుత్తమ విజయాన్ని అందుకున్న ప్లేయర్లు, కోచ్లు, సహాయక సిబ్బందికి అభినందనలు ట్విట్టర్ లో తెలియజేశారు.Read More
టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ల్లో రికార్డు సృష్టించారు. కెప్టెన్ గా టీ ట్వంటీ ల్లో 50 మ్యాచుల్లో జట్టుని గెలిపించిన అరుదైన ఫీట్ సాధించారు. ఆ తర్వాత బాబర్ ఆజమ్ (48 మ్యాచ్ లు , పాక్), బ్రెయిన్ మసాబా (45, ఉగాండా), మోర్గాన్( 44, ఇంగ్లండ్) ఉన్నారు. మరోవైపు రెండు టీ20 WC విజయాల్లో భాగమైన తొలి భారత క్రికెటర్ గా కూడా రోహిత్ నిలిచారు. 2007 ఆరంభ టీ20 వరల్డ్ […]Read More
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్.. లెజెండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ కంట తడి పెట్టారు. టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో విజయం అనంతరం కుటుంబ సభ్యులతో విరాట్ కోహ్లీ ఫోన్లో మాట్లాడారు.. ఈ సమయంలోనే కోహ్లీ భావోద్వేగానికి గురయ్యారు. ఫైనల్ మ్యాచులో 76 పరుగులు చేసిన కింగ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు విరాట్ కి ఇదే చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం […]Read More
టీం ఇండియా ఆల్ రౌండర్… స్పిన్నర్ రవీంద్ర జడేజా కీలక నిర్ణయం తీసుకున్నారు.. టీం ఇండియా మాజీ కెప్టెన్… లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ…. మరో లెజండ్రీ ఆటగాడు… కెప్టెన్ రోహిత్ శర్మ నడిచిన బాటలోనే రవీంద్ర జడేజా నడుస్తున్నారు. శనివారం సౌతాఫ్రికా జట్టుతో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తనకు టీ 20 చివరి మ్యాచ్.. టీ20 క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు జడేజా.. ‘కృతజ్ఞతతో నిండిన హృదయంతో టీ20లకు […]Read More
టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా ఘనవిజయం సాధించింది.ఈ థ్రిల్లింగ్ ఫైనల్లో సౌతాఫ్రికాపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పొట్టి ఫార్మాట్ క్రికెట్ లో రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ప్రొటీస్ను 169/8 స్కోరుకు టీమ్ ఇండియా బౌలర్లు కట్టడి చేశారు. టీమ్ ఇండియా బౌలర్లలో హార్దిక్ పాండ్య 3, అర్ష్ దీప్, బుమ్రా చెరో 2 వికెట్లు తీయడంతోపాటు […]Read More
టీమిండియా మాజీ కెప్టెన్.. పరుగుల మిషన్..కింగ్ విరాట్ కోహ్లీ ఓపెనర్ గా ఫెయిలైనట్లే అని ఆర్ధమవుతుంది.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో కోహ్లి తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. విరాట్ కోహ్లీ కి ఓపెనింగ్ కలిసి రావడం లేదనేది క్రికెట్ మరియు కోహ్లీ అభిమానుల వాదన. ఐపీఎల్ లో ఓపెనర్ గా రాణించారు.. కానీ మెగా టోర్నీలో మాత్రం కింగ్ తేలిపోతున్నారని కొందరు అంటున్నారు. ఈ టోర్నీలో విరాట్ 2సార్లు డకౌట్, 2 సార్లు సింగిల్ డిజిట్ […]Read More
టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమ్ ఇండియా సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. 206 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆసీస్ ఓవర్లన్నీ ఆడి 181/7కే పరిమితమైంది. ఆ జట్టులో ట్రావిస్ హెడ్ (76) ఒంటరి పోరాటం చేశారు. మిచెల్ మార్ష్ (37) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.Read More