వేములవాడ సాక్షిగా కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్..?
వేముల వాడ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు. వేముల వాడలో జరిగిన ప్రజావిజయోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ ” పదేండ్ల పాలనలో ఏనాడూ కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాలేదు. కేవలం ఎన్నికల సమయంలోనే జనాలకు దర్శనమిస్తాడు. వందకోట్లతో వేముల వాడ ఆలయాన్ని అభివృద్ధి చేయడం చేతకాలేదు. పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఉంటే ప్రగతి భవన్ లో.. ఫామ్ హౌజ్ లో ఉంటాడు. పదేండ్లలో ఎంతమంది రైతులకు రుణమాఫీ […]Read More