Tags :uttam kumar reddy

Breaking News Slider Telangana Top News Of Today

ఉత్తమ్ కు హరీశ్ రావు కౌంటర్

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు వైపల్యానికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావులే ప్రధాన కారణం.. వారి తప్పుడు నిర్ణయాలు, కక్కుర్తి వల్ల తెలంగాణకు శాశ్వత నష్టం వాటిల్లింది. ముప్పై వేల కోట్లతో ప్రాణహిత చేవెళ్ల పూర్తయ్యేది . కానీ లక్ష కోట్లతో కాళేశ్వరాన్ని కట్టారు. అది బీఆర్ఎస్ హాయాంలోనే కూలిపోయింది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కౌంటరిచ్చారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి షాకిచ్చిన కాబోయే మంత్రి..!

ఇంకా ఆయన మంత్రే కాలేదు. అప్పుడే ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి షాకిచ్చారు ఆయన. ఇంతకూ ఎవరాయన అని ఆలొచిస్తున్నారా..?. ఇంకా ఎవరు అనుకుంటున్నారు. హోం మంత్రి కావాలని కలలు కంటున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఉమ్మడి నల్గోండ జిల్లాలో హుజుర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఉగాది పండుగ రోజున అర్హులైన పేదలకు రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన సంగతి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఆనందంలో కోమటిరెడ్డి..!. ఆవేదనలో ఉత్తమ్..!!

వారిద్దరూ ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలాంటివాళ్ళు.. వీరిద్దరూ పార్టీలో అత్యంత సీనియర్ నాయకులు.. అందుకే ముఖ్యమంత్రి కావాలనే కలలు కన్నారు. వాళ్ల కలలు కలలుగానే మిగిలిపోయాయి. ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పదవి కాలం అప్పుడే పూర్తి చేసుకున్నారు. సీఎం పదవి ఎలాగైన దక్కలేదు కనీసం ఇంట్లో ఇద్దరూ మంత్రులుండాలనే ఆశపడ్డారు. అయితే మంత్రి కోమటీరెడ్డి వెంకట రెడ్డి ఆశ తీరింది కానీ మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశ మాత్రం ఆడియాశ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ..!

దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ… చరిత్రలో నిలవబోతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో దాదాపు 84 శాతం మంది పేదలకు ఉచితంగా సన్నబియ్యం అందించబోతున్నామని ఆయన చెప్పారు. రేపు ఉగాది రోజున ఆదివారం హుజూర్ నగర్ వేదికగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి అర్హులందరికీ రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా మరో 30 లక్షల మందిని రేషన్కు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త..!

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ వచ్చే ఏఫ్రిల్ మాసం నుండి ఆరు కిలోల సన్నబియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని 84% మందికి ఈ బియ్యం సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. ఈ నెల 30న హుజూర్ నగర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు.ప్రాజెక్టుల కింద వరి సాగుకు నీరు అందించేందుకు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఉత్తమ్ కుమార్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలి..!

నిండు శాసనస భను తప్పుదోవ పట్టించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. తాను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మెంబర్ గా ఉన్న సమయంలోనే మహువా మొయిత్రా లోక్సభ సభ్యత్వం రద్దు జరిగిందని గురువారం ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో చెప్పుకున్నారు.. కానీ ఆయన ఆ రద్దును వ్యతిరేకిస్తూ అది అన్యాయమని, రాజ్యంగ విరుద్ధమని అసమ్మతి నోటు ఇచ్చిన విషయాన్ని దాచి పెట్టారని ఒక ప్రకటనలో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఫలించిన హారీశ్ రావు కృషి..!

ఓ వైపు ఎండిపోతున్న పంటలు… మరోవైపు రంగనాయకసాగర్లో అడుగంటుతున్న జలాలు.. ఈ పరిస్థితిని చూసి దిగాలుగా ఉన్న సిద్దిపేట నియోజకవర్గ రైతుల పక్షాన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గారు చేసిన ప్రయత్నం ఫలించింది. మిడ్ మానేరు నుండి అన్నపూర్ణ రిజర్వాయర్ మీదుగా రంగనాయకసాగర్ రిజర్వాయర్లోకి తక్షణమే నీటిని ఎత్తిపోయాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖకు స్పందన లేకపోవడంతో ఫోన్ చేసి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి హారీశ్ రావు అబద్ధాలు..!

మాజీ మంత్రి హరీష్ రావు మాటలు పూర్తి అబద్దాలు, గోబెల్స్ ప్రచారమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఎస్ఎల్బీసీ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ద్వారా 30 టీఎంసీల నీళ్లు వచ్చేవని.. కానీ బీఆర్ఎస్ హయాంలో పనులు పూర్తి చేయకుండా వదిలిపెట్టారని మండిపడ్డారు. ఆ పనులు పూర్తి చేసి ఉంటే నల్గొండలో నాలుగు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేవని అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదాన్నిఅందరికీ చూడటానికి అనుమతిస్తున్నామని… ఎవరినీ తమ ప్రభుత్వం […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి ఉత్తమ్ కాన్వాయ్ కు ప్రమాదం..!

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఉమ్మడి నల్గోండ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన కాన్వాయ్ హుజూర్ నగర్ నుంచి జాన్ పడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తున్నారు.. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ ఉన్న కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో వెనకాలే వస్తున్న 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఘటనతో కార్ల బానెట్లు దెబ్బతిన్నాయి. ప్రమాదం నుంచి మంత్రి ఉత్తమ్ సురక్షితంగా బయటపడటంతో అందరూ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయుకట్టుకు సాగునీళ్లు..!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం లో మంచుకొండ ఎత్తిపోతల పథకానికి ఉప ముఖ్యమంత్రి భట్టీ, మంత్రులు తుమ్మల , ఉత్తమ్, పొంగులేటి, వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” రానున్న ఉగాది లోపే ఈ ఎత్తిపోతల పథకాన్ని […]Read More