Tags :Under 19 World Cup

Sticky
Breaking News Slider Sports Telangana Top News Of Today

త్రిషకు తెలంగాణ సర్కారు భారీ నజరానా..!

టీమిండియా అండర్ 19 మహిళల వరల్డ్ కప్ లో గెలవడానికి ప్రధాన పాత్ర పోషించిన తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన క్రికెటర్ గొంగడి త్రిష ఈరోజు హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండర్-19 ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన త్రిషను అభినందించారు. అంతేకాకుండా ఆమెకు ప్రభుత్వం తరపున కోటి రూపాయల నజరానా ప్రకటించారు. మరోవైపు వరల్డ్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

అండర్ -19 వరల్డ్ కప్ ఫైనల్ కి టీమిండియా..!

అండర్ -19 వరల్డ్ కప్ ఫైనల్ కి చేరింది భారత మహిళల జట్టు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు ఇరవై ఓవర్లు ఆడి 113పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఓపెనర్ కమలిని ఆర్ధశతకంతో చెలరేగారు. యాబై బంతుల్లో యాబై ఆరు పరుగులతో నాటౌటుగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమ్మాయి గొంగిడి త్రిష […]Read More