Tags :ttd chairman

Andhra Pradesh Bhakti Breaking News Slider Top News Of Today

టిటిడి చైర్మన్ ఫోటో ను వాట్సప్ డీపీగా పెట్టుకుని..?

టీటీడీ మార్చి 7 (సింగిడి) టీటీడీ చైర్మన్  పిఆర్వో అని చెప్పుకుంటూ శ్రీవారి సేవా టికెట్లు, దర్శన టికెట్స్ తీసిస్తానని భక్తులను  ఫరూక్ అనే వ్యక్తి మోసం చేస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.. తాను మోసపోయానని తెలుసుకున్న సదరు బాధితుడు చైర్మన్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు.. చైర్మన్ అదేశంతో ప్రాధమిక విచారణ జరిపి పోలీసులకు  టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు పిర్యాదు చేశారు.. దీంతోఫిర్యాదు ఆధారంగా 318(4),319(2),66D సెక్షన్‌ ల క్రింద నిందితుడిపై కేసు నమోదు చేశారు […]Read More

Andhra Pradesh Bhakti Breaking News Top News Of Today

నేటి నుంచి తిరుమలలో అన్నప్రసాదంలో మసాలా వడ….

ఈరోజు ఉదయం 10.30 గంటల నుండి తిరుపతిలో శ్రీవేంగమాంబ అన్నప్రాసదం లో మసాలా వడ తో భక్తులకు అందుబాటు లో తీసుకురానున్నారు. ఈ కార్యక్రమాన్ని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభం చేయనున్నారు.టిటిడి చైర్మన్ గా బి ఆర్ నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన భక్తులకు అన్నప్రసాదం లో మసాలా వడ అందుబాటు లోకి తెస్తాం అని హామీ ఇచ్చారు .. కానీ కేవలం రెండు రోజుల పాటు వడ పంపిణి చేశారు. తరువాత […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider

టీటీడీ కీలక నిర్ణయం..!

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా ప్రతి నెల ఇకపై చివరి మంగళవారం సమావేశం కావాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన చర్యలు సహా ఇతర అంశాలపై వేగవంతంగా నిర్ణయాలు తీసుకునేలా ఈ ఆలోచన చేశారు. దీనికి తగ్గట్టుగా ప్రతినెలా అజెండాను సిద్ధం చేసి బోర్డు ముందు ఉంచాలని అధికారులను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశించారు.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ ఉప ముఖ్యమంత్రి..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా తప్పుజరిగితే అది తమ అందరి సమష్టి బాధ్యత..అందుకే తిరుపతి ఘటనపై క్షమాపణలు చెప్పాను అని ఆయన తెలిపారు. మరోవైపు టీటీడీ  ఛైర్మన్ బీఆర్ నాయుడు, జేఈఓ వెంకయ్య చౌదరి కూడా క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. సారీ చెప్పడానికి నామోషీ ఎందుకని ప్రశ్నించారు. టీటీడీ ఘటనలో అధికారులు తప్పు చేయడంతో ప్రజలు సంక్రాంతి సంబరాలు చేసుకోలేక పోతున్నారని […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పవన్ కళ్యాణ్ ను లెక్కచేయని టీటీడీ..?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న తిరుమలలో పర్యటించిన సంగతి తెల్సిందే..ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్  చెప్పిన మాటలు టీటీడీ పెడచెవిన పెడుతుందా?..అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి.. వైకుంఠ మార్గంలో గాయపడిన బాధితులను పరామర్శించిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తిరుమలలో వీఐపీ ఫోకస్ ఎక్కువైంది.. వీఐపీ దర్శనాలతో సామాన్య భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు..టీటీడీ ఈవో, ఏఈవోకు పవన్‌ కల్యాణ్‌ వార్నింగ్ సైతం ఇస్తూ వీఐపీ యాటిట్యూడ్‌ మానేయండి.. టీటీడీ ఈవోకు, అడిషనల్‌ ఈవోకు మధ్య […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ ప్రజాప్రతినిధులకు శుభవార్త..!

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులకు ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్తను తెలిపింది. గత ఏడాదిగా తెలంగాణ రాష్ట్రం నుండి టీటీడీకి వెళ్తున్న సిఫారస్ లేఖలను తిరస్కరిస్తున్న టీటీడీ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా వారానికి రెండు రోజులు తెలంగాణ ప్రజాప్రతినిధుల నుండి సిఫారస్ లేఖలను అనుమతివ్వనున్నది. తెలంగాణ నుండి మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల నుండి సిఫారస్ లేఖలను స్వీకరించనున్నది.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

“అతి” ఎప్పుడు అనర్ధమే బాబు…!

నారా చంద్రబాబు నాయుడు .. తన వయసు లో సగం కంటే ఎక్కువగానే రాజకీయాల్లో ఉన్న చరిత్ర.. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు.. ఏ పరిస్థితినైన తనకు అనుకూలంగా మార్చుకోగల సిద్ధహస్తుడు.. అనుకున్నది అనుకున్నట్లు చేయగలిగే రాజకీయ నాయకుడు.. అన్నింటికి మించి విజనరీ.. అంతటి చరిత్ర ఉన్న చంద్రబాబు తాజాగా తిరుపతి లడ్డూ విషయంలో అతి చేస్తున్నారన్పిస్తుంది అని విశ్లేషకుల భావన.. తిరుపతి లడ్డూ లో జంతువుల కొవ్వు కలవడాన్ని ఎవరూ హార్శించరు.. నిజమైన హిందువులు […]Read More