సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా, ఏఎం రత్నం నిర్మాతగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ ‘హరిహర వీరమల్లు’ . ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లోని శిల్పాకళావేదికలో జరిగింది. ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘ ఫిల్మ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు […]Read More
Tags :trivikram srinivas
పుష్ప , పుష్ప – 2 పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన సూపర్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తాజాగా బన్నీ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఓ కొత్త సినిమా సినీ ప్రేక్షక దేవుళ్లందర్నీ ఆశ్చర్యపరిచేలా ఉంటుందని అంటున్నారు ఆ చిత్రం నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ప్రస్తుతం ఆయన నిర్మించిన ‘మ్యాడ్ స్క్వేర్’ ఈ నెల 28న థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ నేప […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి పుకార్ల వర్షం జోరుగా విన్పిస్తుంది. ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాత నాగవంశీ ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ “వచ్చే ఎన్నికల నాటికి ఓ పొలిటికల్ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉందని ” అన్నారు. మాములుగా ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉందని నాగవంశీ అని ఉంటే ఆ స్టార్ హీరో ఇప్పుడున్న వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్… అల్లు […]Read More
త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే మాటల మాంత్రికుడు… డైలాగ్స్ చెప్పారంటే విన్నవాళ్ళు ఎవరైన సరే ఫిదా అవ్వాల్సిందే.. వేదాంతం అయిన.. ఉపదేశమైన… ప్రేమ గురించి అయిన కుటుంబం గురించి అయిన అంశం ఏదైన సరే ఆయన చెప్పారంటే ఆ వ్యాఖ్యలకు.. మాటలకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ ను అందరూ గురుజీ అంటారు. తాజాగా జానీ మాస్టర్ ఇష్యూతో మరోసారి గురుజీ అంశం తెరపైకి వచ్చింది. నటీ పూనమ్ కౌర్ నాలాంటి ఎంతోమంది నటీమణుల జీవితాలను […]Read More
ఏపీ తెలంగాణలో వరదలతో.. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న బాధితులకు అండగా పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే హీరోలు జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు.. యువహీరో విశ్వక్ సేన్ పది లక్షలు ప్రకటించారు. వీరివురూ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళాలను అందజేస్తామని తెలిపారు. తాజాగా మాటల మాంత్రికుడు.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్,నిర్మాతలు రాధాకృష్ణ,నాగవంశీలు ముందుకు వచ్చారు. ఈ ముగ్గురు కలిపి యాబై లక్షలను వరద బాధితులకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఇరవై ఐదు […]Read More