విక్టరీ వెంకటేష్ హీరోగా..ఐశ్వర్య రాజేష్,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇటీవల సంక్రాంతికి విడుదలైన మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. దాదాపు మూడు వందల కోట్లకు పైగా రూపాయాలను కలెక్ట్ చేసి బాక్సాఫీస్ ను రప్పాడించింది. ఈ చిత్రం యొక్క సక్సెస్ మీట్ ను యూనిట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రతి సంక్రాంతి పండక్కి వచ్చిన మూవీ హిట్ అవ్వడమే కాదు బాక్సాఫీస్ ను […]Read More
Tags :tollywood
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ దర్శకుడు సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్తో కలిసి నిర్మించిన ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ ‘పుష్ప-2’ ది రూల్. ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో అన్ కాంప్రమైజ్డ్గా నిర్మించారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్. డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచస్థాయిలో ఎంతటి గొప్ప విజయం సాధించింతో అందరికి తెలిసిందే. ఇండియన్ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన […]Read More
అదేంటీ ఓ మూవీకోసం టీడీపీ.. వైసీపీ పార్టీలు పోటీ పడటం ఏంటని ఆలోచిస్తున్నారా..?. ఏదో వ్యూస్ కోసమో..? పబ్లిసిటీ కోసమో..? ఇలా టైటిల్ పెట్టాము అని అనుకుంటున్నారా..?. పబ్లిసిటీ కోసమో.. వ్యూస్ కోసమో కాదు అండి .. మేము పెట్టిన టైటిల్ అక్షరాల నిజం. ప్రముఖ తెలుగు దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాస్ నిర్మాతగా.. అల్లు అరవింద్ సమర్పణలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ తండేల్.. యువసామ్రాట్. అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘VD12’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఈనెల 12న విడుదల కానుంది. అయితే, వివిధ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం టీజర్ కు ఆయా ఇండస్ట్రీల స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. హిందీ వెర్షన్ టీజర్ కు స్టార్ హీరో రబ్బీర్ కపూర్ అందిస్తున్నారు. తమిళ వెర్షన్ టీజర్ […]Read More
వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్న ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్. తాను ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడు. ఎలా ఎవరూ తనను ఇబ్బందులకు గురి చేశారు. తాను ఎన్ని కష్టాలను ఎదుర్కున్నాడు . ఇలా పలు అంశాలపై ఓ ఇంటర్వ్యూలో ఎస్ఎస్ థమన్ తెలిపారు. ఆ ఇంటర్వూలో ఎస్ఎస్ థమన్ మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను సవివరంగా వివరించారు. థమన్ మాట్లాడుతూ’నా కెరీర్లో నేను ఎంతోమందిని […]Read More
ప్రైవేట్ వీడియోల వ్యవహారంలో లావణ్య అనే యువతి తన పేరు ప్రస్తావించడాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యువహీరో నిఖిల్ ఖండించారు. ఆయన మాట్లాడుతూ తన గురించి వస్తున్న ఆ వీడియోలు ‘కార్తికేయ 2’ సక్సెస్ మీట్ అనంతరం జరిగిన డిన్నర్ పార్టీలోనివి అని క్లారిటీచ్చారు. తన కుటుంబ సభ్యులతో ఉన్న వీడియోలను తప్పుగా చూపిస్తున్నారు.. నిజానిజాలు పోలీసులకు కూడా తెలుసని నిఖిల్ స్పష్టం చేశారు..మరోవైపు ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖుల వీడియోలు సైతం ఉన్నట్లు […]Read More
ఆమె నేషనల్ క్రష్. ఎంతోమంది యువతకు ఆమె ఆరాధ్య దైవం. సినిమాల్లో కన్పించిన.. బయట ఎక్కడైన ఏదైన కార్యక్రమంలో కన్పించిన యువత ఆనందానికి అవధుల్లేవు. ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా..?. నేషనల్ క్రష్ అనగానే మీకు ఠక్కున ఎవరూ గుర్తుకు వస్తారు. ఇంకా ఎవరూ రష్మిక మందన్న. ఆమె గురించే ఇదంతా.. తాజాగా రష్మిక మందన్న ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ తాను చదువుకునే రోజుల్లో కళాశాలలో చాలామందికి తనపై క్రష్ ఉండేదని తెలిపారు. ఆ […]Read More
సీనియర్ స్టార్ హీరో… విక్టరీ వెంకటేష్ హీరోగా… ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా.. నరేష్, సాయికుమార్ లాంటి సీనియర్ నటులు ప్రధాన పాత్రలో పోషించగా ఇటీవల సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహారించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో పాటలన్నీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. సంక్రాంతికి వచ్చిన […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. రౌడీ ఫెలో విజయ దేవరకొండ హీరోగా జేర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సరికొత్త మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే.ఈ చిత్రం టైటిల్ ఏమటన్నది ఇటు విజయ్ అభిమానులు.. అటు సినీ ప్రేక్షకుల మదిలో తీవ్ర అసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్ ట్రైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరో విజయ్ దేవర కొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కన్పించనున్నారు అని […]Read More
తొలిసారి పోలీస్ స్టేషన్ లో అడుగుపెట్టనున్న రామ్ గోపాల్ వర్మ…
తాను దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం నేటి ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి.. మంత్రి నారా లోకేష్ నాయుడు, జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్పట్లో పోస్టు చేశారు.. దీంతో తమ అభిమాన నాయకుల పరువుకు భంగం కలిగించారంటూ నవంబర్ 2024 లో ఆర్జీవీ పై టీడీపీ నేత ఒంగోలు రూరల్ పీఎస్ లో పిర్యాదు […]Read More