Tags :tollywood

Breaking News Movies Slider Top News Of Today

అపదల్లో ఫిష్ వెంకట్ – ఆదుకున్న నిర్మాత

ఫిష్ వెంకట్ అనగానే మాస్ సినిమాల్లో సైతం కామెడీ పంచే విలన్.. కమెడియన్. కొన్నాళ్ల క్రితం వరకు ఫిష్ వెంకట్ లేకుండా ఇటు మాస్ సినిమాలు కానీ అటు కామెడీ సినిమాలు రావంటనే అతని పాత్రకు ఉన్న డిమాండ్ ను మనం ఆర్ధం చేస్కోవచ్చు. అలాంటి నటుడైన ఫిష్ వెంకట్ అనారోగ్యానికి గురై.. రెండు కిడ్నీలు పాడై.. తన కాళ్లకు ఇన్ ఫెక్షన్ వచ్చి లేవలేని స్థితిలో ఉన్నాడని ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వూలో వెలుగులోకి […]Read More

Breaking News Editorial Movies Slider

తెలుగువారికి ఆపత్కాలం… జాడ లేని హీరోయిన్లు

సినిమా అంటే యావత్ ఇండియాలోనే తెలుగు ప్రేక్షకాభిమానులు ఎక్కువగా పడిచస్తారు(వారి భాషలో). తమ అభిమాన హీరో సినిమా విడుదల అంటే ఆ రోజు ఎన్ని పనులు ఉన్న. ప్రపంచం అంత తలకిందులైన సరే ఫస్ట్ డే .. బెనిఫిట్ షో నుండి ఆరోజు మొత్తం షో లన్నీ చూస్తారు. తమ అభిమాన హీరోలకు కటౌట్ల దగ్గర నుండి పాలాభిషేకాల వరకు అన్ని పనులు పద్ధతిగా చేస్తారు. సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఆ చిత్రం […]Read More

Breaking News Movies Slider Top News Of Today

హీరో ప్రభాస్ భారీ విరాళం

ఏపీ తెలంగాణ రాష్ట్రాల‌లో గత వారంరోజుకుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వ‌ర‌ద‌లతో సతమతవుతున్న బాధితులకు అండగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకోస్తుంది..ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్‌తో ప్రారంభ‌మైన వరదబాధితులకు సాయం అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది ఈ సాయం కంటిన్యూ అవుతూనే ఉంది. సూప‌ర్ స్టార్ మహేశ్‌ బాబు,ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌, విశ్వ‌క్ సేన్‌, సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌, క‌థానాయిక అన‌న్య […]Read More

Andhra Pradesh Movies Slider Telangana Top News Of Today

మనిషే కాదు మనసు కూడా అందమే

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హాట్ బ్యూటీ అనన్య నాగళ్ల. వకీల్ సాబ్ అయిన తాజాగా విడుదలైన పొట్టేలు మూవీ అయిన పాత్ర ఏదైన సరే ఇటూ అందంతో అటు అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తనే కాదు తన మనసు కూడా అందంగా ఉంటుంది అని నిరూపించింది ఈ హాట్ క్యూట్ బ్యూటీ.. వరదలతో సతమతవుతున్న ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని వరద […]Read More

Breaking News Movies Slider Top News Of Today

మెగాస్టార్ కోటి విరాళం

భారీ వర్షాలతో.. వరదలతో అతలాకుతలమవుతున్న ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లోని వరద బాధితులకు అండగా మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ముందుకు వచ్చారు. అందులో భాగంగా మొత్తం కోటి రూపాయలను వరద బాధితులకు సాయార్ధం విరాళం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణకు యాబై లక్షలు.. ఆంధ్రప్రదేశ్ కు మరో యాబై లక్షలు.. మొత్తం కోటి రూపాయలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తామని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. వరదలతో వర్షాలతో రెండూ రాష్ట్రాల్లో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు కష్టాలు తనని కలిచివేస్తున్నాయి. పదుల […]Read More

Breaking News Movies Slider Top News Of Today

వరద బాధితులకు అండగా సినీ ప్రముఖులు

ఏపీ తెలంగాణలో వరదలతో.. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న బాధితులకు అండగా పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే హీరోలు జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు.. యువహీరో విశ్వక్ సేన్ పది లక్షలు ప్రకటించారు. వీరివురూ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళాలను అందజేస్తామని తెలిపారు. తాజాగా మాటల మాంత్రికుడు.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్,నిర్మాతలు రాధాకృష్ణ,నాగవంశీలు ముందుకు వచ్చారు. ఈ ముగ్గురు కలిపి యాబై లక్షలను వరద బాధితులకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఇరవై ఐదు […]Read More

Breaking News Movies Slider Top News Of Today

వరద బాధితులకు అండగా హీరో విశ్వక్ సేన్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరదలతో.. భారీ వర్షాలతో నిరాశ్రయులైన వారికి అండగా నిలిచారు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇందులో భాగంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో ఐదు లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు హీరో విశ్వక్ సేన్ ప్రకటించారు. ఈ విరాళాలను మొత్తం ముఖ్యంత్రులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ విపత్తు సమయంలో సహాయక చర్యలకు మద్ధతుగా ఈ విరాళం ఇస్తున్నాను. బాధితులకు మనమంతా అండగా నిలవాలి.. మనకు చేతనైనంత సాయం […]Read More

Andhra Pradesh Breaking News Movies Slider Telangana Top News Of Today

వరద బాధితులకు అండగా జూ.ఎన్టీఆర్

గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు. వరదలతో సతమతవుతున్న ఏపీ తెలంగాణ రాష్ట్రంలోని వరద బాధితులకు అండగా ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ అండగా నిలిచారు. అందులో భాగంగా వరద బాధితులకు అండగా నిలవడానికి భారీ విరాళం ప్రకటించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోటీ రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇందులో ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి యాబై లక్షలు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి […]Read More

Breaking News Movies Slider

రామ్ చరణ్ తేజ్ బిజీబిజీ

మెగా పవర్ స్టార్… పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ తన తర్వాతి చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీస్ మేకర్స్,సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ నెల నుండి మొదలు కానున్నది. దీనికోసం చెర్రీ తన […]Read More