ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఉండవల్లిలో మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ తిరుమల ప్రసాదానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యిని పంపిణీ దారులు పవిత్రతోనే పంపుతారు.. కానీ ఇక్కడే ఉన్న కొంతమంది దాన్ని అపవిత్రం చేస్తున్నారు.. వెంకటేశ్వరస్వామికి అపచారం చేసి వైసీపీ నేతలు కొంచెం కూడా పశ్చాత్తాపం లేకుండా ఎదురుదాడి చేస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ ఎవరూ చేయని… క్షమించరానీ నేరం చేశారు.. యాఅత్ ప్రపంచంలో ఉన్న హిందువులంతా […]Read More
Tags :tirupati laddu
లెక్క తప్పిన చంద్రబాబు…లెక్క తేల్చమంటున్న జగన్
ఏపీ రాజకీయాలతో పాటు యావత్ దేశ రాజకీయలను ఒక కుదుపు కుదిపిన తాజా హాట్ టాపిక్ తిరుమల తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అనే అంశం.. ప్రస్తుతం ఈ అంశం ఇటు రాజకీయ పరంగా అటు మతపరంగా చిచ్చు రాజేసుకుంటున్న తరుణంలో వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏకంగా ఈ ఇష్యూలో ఏది నిజం.. ఏది అబద్ధమో నిగ్గు తేల్చాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీకి లేఖ రాశారు.. బీజేపీ అధ్యక్షుడు నడ్డా […]Read More
ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేత కాదు.. పాలించడం చేత కాక వైసీపీ అధినేత… మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని వైసీపీ ఆరోపించింది. . టీటీడీ గురించి మంత్రి నారా లోకేష్ మాట్లాడిన ఓ వీడియోను వైసీపీ తమ అధికారక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. నీతో ఎలా వేగేది నిక్కర్ మంత్రి..టీటీడీ స్వతంత్ర సంస్థ అని మీరే అంటరు. అందులో నియామకాలు తప్పా సీఎం […]Read More
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెదిరింపులతో టీటీడీ ఈవో మాట మార్చారు అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని రాజకీయంగా అంతమొందించడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. తిరుపతి లడ్డూ వివాదంపై దమ్ముంటే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేయించాలని చంద్రబాబుకు ఆయన సవాల్ విసిరారు. నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసి ఉండోచ్చని ముందు గతంలో ఈవో […]Read More
వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అంటే భయానికే మీనింగ్ తెల్వని బ్లడ్ అతని సొంతం.. కోట్లాది మంది అభిమానుల ప్రియతమ నాయకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజన్న ముద్దుబిడ్డ… మాట ఇస్తే మడెమ తిప్పని నాయకుడు. చుట్టూ శత్రువులు చుట్టిముట్టిన తొణకని ధైర్యం అతడిది.. మాటలు మాట్లాడితే ఫైరే తప్పా మిస్ ఫైర్ ఉండదు. అలాంటి నాయకుడు ప్రస్తుతం జగన్ లో మిస్ అయిందా..?. మునుపటి ఫైర్ ఇప్పుడు లేదా..?. జగన్ లో […]Read More
రాజును కొట్టాలంటే రాజు చుట్టూ ఉన్న సైన్యాన్ని దెబ్బ తీయాలి.. ఇది రాజనీతి కూడా… అందుకే యుద్ధం జరిగే సమయాల్లో ముందు సైన్యాన్ని దెబ్బ తీస్తారు.. ఆ తర్వాత రాజును అంతమొందించడానికి ప్రయత్నం చేస్తారు. రాజకీయాల్లో అయితే ఓ పార్టీని నాశనం చేయాలంటే ముందు ఆ పార్టీలో ఉన్న మోస్ట్ పవర్ ఫుల్ నాయకులను లాక్కోవాలి.. ఆ తర్వాత ఆ పార్టీ అధినాయకుడ్ని ముప్పై తిప్పలు పెట్టాలి .. ఇది నేటి రాజకీయాల్లో మనం చూస్తున్న సంఘటనలు.. […]Read More