Tags :tirupati laddu

Sticky
Andhra Pradesh Breaking News Editorial Slider Top News Of Today

బాబు ఆటలో పవన్ నవ్వుల పాలు..?

సహాజంగా రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయనే నానుడి ఎక్కువగా వింటూ ఉంటాము. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ నానుడి జనసేనాని పవన్ కళ్యాణ్ కు అక్షరాల సరిపోతుంది. ప్రస్తుతం తిరుపతి లడ్డూ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ నవ్వుల పాలయ్యారనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి ఏపీ పాలిటిక్స్ లో.. విజయవాడ వరదల విషయాన్ని డైవర్ట్ చేయడానికో.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును అటకెక్కించడానికో తెల్వదు కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నఫలంగా మీడియా సమావేశం పెట్టి […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పవన్ కళ్యాణ్ లడ్డూ రాజకీయం

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతిలో నాటకాలు ఆడుతున్నారు.. లడ్డూ వివాదం కోర్టులో ఉండగా పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ ఆరాటం అని తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి ప్రశ్నించారు.. ఆయన తన అధికారక ట్విట్టర్ వేదికగా ” ప్రియమైన మరియు గౌరవనీయమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నమస్కారములు. గౌరవనీయులైన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై మండిపడింది .ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పవిత్ర తిరుపతి లడ్డూ కల్తీపై సరైన విచారణ కూడా […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

తిరుపతి లడ్డూపై “ఆ లాజిక్” మరిచిన చంద్రబాబు

ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను ఒక ఊపు ఊపుతున్న ప్రస్తుత హాట్ టాపిక్ తిరుపతి లడ్డూ .. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం పెట్టి మరి ప్రకటించారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర కలత చెందారు.సినీ రాజకీయ అందరూ ఈ అంశంపై తమదైన శైలీలో స్పందించారు. దీనిపై సీబీఐ విచారణ చేయించాలని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ పై దేశ అత్యున్నత […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

లడ్డూ వివాదంపై దమ్ముంటే సీబీఐ విచారణ చేయించండి

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దేవుడంటే భక్తి లేదు.. భయం లేదు అని అన్నారు వైసీపీ సీనియర్ నాయకురాలు.. మాజీ మంత్రి ఆర్కే రోజా. రోజా మీడియాతో మాట్లాడుతూ ” నాడు ఉమ్మడి ఏపీ నుండి నవ్యాంధ్ర ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు పూజలు చేసే సమయంలో కాళ్లకు చెప్పులు వేసుకునేవారు.. ఏదైన ప్రభుత్వ రంగ భవనం నిర్మాణం. అఖరికి బాబు మీడియా ఊకదంపుడు ప్రచారం చేసిన తాత్కాలిక రాజధానిలోని సచివాలయానికి హైకోర్టు […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జనసేనాని లెక్క తప్పిందిగా..?

ఏదైన పని చేసే ముందు… ఓ మాట మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించి పని చేయాలి.. ఆలోచించి ఓ మాట మాట్లాడాలి అని పెద్దలు చెబుతుంటారు. ఈ విషయంలో జనసేనాని.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మిస్ ఫైర్ అయినట్లు తెలుస్తుంది. సత్యం సుందరం మూవీ ఫ్రీ రిలీజ్ కార్యక్రమంలో యాంకర్ హీరో కార్తీని లడ్డూ కావాల్నా నాయన అని అడుగుతుంది. దానికి కార్తీ సమాధానంగా లడ్డూ లాంటీ సెన్సిటీవ్ అంశాల […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

తిరుమలకు జగన్ – లోకేష్ కీలక వ్యాఖ్యలు

వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈరోజు శుక్రవారం తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో జగన్ తిరుమల రాకగురించి మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలను ఎవరైన ఎప్పుడైన దర్శించుకోవచ్చు. కానీ హిందువులమని డిక్లరేషన్ ఇవ్వాలి. అది ఎవరైన ఇవ్వాల్సిందే .ఇప్పటి రూల్ కాదు. ఎప్పటి నుండో వస్తుంది. అందరూ అన్ని మతాలను గౌరవించాలని మేము కోరుకుంటున్నాము.. మేము అన్ని మతాలను గౌరవిస్తూ విధి […]Read More

Bhakti Breaking News Slider Top News Of Today

తిరుపతి లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ జీవోను విడుదల చేసింది. సిట్ చీఫ్ గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. సభ్యులుగా గోపినాథ్ శెట్టి, హర్శవర్ధన్ రాజు, వెంకట్రావు, సీతారామరాజు, శివ నారాయణ స్వామి, సత్యనారాయణ ,సూర్య నారాయణ, ఉమా మహేశ్వర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కోంది.. తిరుపతి ఈస్ట్ పీఎస్ లో నమోదైన కేసుపై విచారణ […]Read More

Breaking News Movies Slider Top News Of Today

జనసేనాని ఆలోచించు కదా…?

జనసేనాని … ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లయ తప్పుతున్నారా..?. అధికారంలోకి రాకముందు ఎలా వ్యవహరించారో.. అధికారంలోకి వచ్చాక.. ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఉండాల్సినట్లు ఉండటం లేదా..?. పవన్ తీరుతో ఆయన పొలిటికల్ కేరీర్ పై మచ్చ పడుతుందా..?. మొన్న విజయవాడ వరద బాధితుల విషయంలో.. తాజాగా తిరుపతి లడ్డూ వివాదంలో ఒకే తీరుగా వ్యవహరించి నవ్వుల పాలవుతున్నారా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విమర్శకులు.. ప్రస్తుతం ఏపీతో పాటు జాతీయ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

“అతి” ఎప్పుడు అనర్ధమే బాబు…!

నారా చంద్రబాబు నాయుడు .. తన వయసు లో సగం కంటే ఎక్కువగానే రాజకీయాల్లో ఉన్న చరిత్ర.. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు.. ఏ పరిస్థితినైన తనకు అనుకూలంగా మార్చుకోగల సిద్ధహస్తుడు.. అనుకున్నది అనుకున్నట్లు చేయగలిగే రాజకీయ నాయకుడు.. అన్నింటికి మించి విజనరీ.. అంతటి చరిత్ర ఉన్న చంద్రబాబు తాజాగా తిరుపతి లడ్డూ విషయంలో అతి చేస్తున్నారన్పిస్తుంది అని విశ్లేషకుల భావన.. తిరుపతి లడ్డూ లో జంతువుల కొవ్వు కలవడాన్ని ఎవరూ హార్శించరు.. నిజమైన హిందువులు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నెయ్యా.. నూనా.. క్రూడాయిలా?

తిరుమల వేంకటేశ్వరస్వామి నైవేద్యాలకు వినియోగించే నెయ్యి రూ.1,600కు కొని, భక్తులకు పంపిణీ చేసే లడ్డూలకు వాడే నెయ్యి రూ.320కి కొనడం ఏంటని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు.రూ.320కి కొనేది నెయ్యా.. నూనా.. క్రూడాయిలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీపై కేంద్రసంస్థలతో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు. శనివారం ఆమె విజయవాడలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసి సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. నెయ్యి కల్తీకి బాధ్యులు ఎవరో […]Read More

What do you like about this page?

0 / 400