Andhra Pradesh
Breaking News
Slider
Top News Of Today
సివిల్ సప్లయ్ కార్పోరేషన్ చైర్మన్ గా తోట సుధీర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్గా కాకినాడ జిల్లాకు చెందిన జనసేన పార్టీ నాయకుడు సుధీర్ను కూటమి ప్రభుత్వం ఇటీవల సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైౖర్మన్గా నియమించిన సంగతి తెలిసిందే. నిన్న సోమవారం ఉదయం విజయవాడలోని సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో తోట సుధీర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. సుధీర్తోపాటు మరో 15 మందిని కార్పొరేషన్ డైరెక్టర్లుగా ప్రభుత్వం నియమించింది. Read More