Tags :thanneeru harish rao

Bhakti Slider Telangana

సమ్మక్క సారలమ్మ చరిత్రలోనే తొలిసారి…?

  ఆదివాసీ గిరిజన బిడ్డల ఆరాధ్య దైవంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ ఉన్న సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల చరిత్రలోనే తొలిసారిగా మేడారంలోని అమ్మవార్ల దర్శనం నిలిపివేస్తున్నట్లు పూజార్లు ప్రకటించారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 29, 30 తేదీల్లో మేడారంలో అమ్మవార్ల దర్శనం నిలిపివేస్తున్నట్టు సమ్మక్క, సారలమ్మ పూజారులు తెలిపారు. వరంగల్‌లోని మేడా రం సమ్మక్క, సారలమ్మ కార్యాలయాన్ని ఖాళీ చేయించి తమ ఆధీనంలోకి తీసుకునేందుకు భద్రకాళి దేవస్థాన పూజారులు మం త్రులు, […]Read More

Slider Telangana

మాజీ మంత్రి హారీష్ రావు ట్వీట్ వైరల్

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి…సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు ట్విట్టర్ వేదికగా చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతుంది.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాల నిర్వహణ, సిబ్బంది పెండింగ్ జీతాలపై ఎక్స్ వేదికగా  మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరం. కెసిఆర్ గారు […]Read More

Slider Telangana

ఎమ్మెల్సీ కవిత కు బెయిల్ వస్తుందా..?

తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ..బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జుడీషియల్ కస్టడీ ఈరోజు సోమవారం తో ముగియనుంది. దేశ రాజకీయాలను ఓ ఊపు ఊపిన దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో కోర్టు ఎమ్మెల్సీ కవిత కు ఈనెల 20 వరకు జుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ఈరోజుతో ఎమ్మెల్సీ కవిత కస్టడీ ముగియడంతో అధికారులు   రౌస్ అవెన్యూ […]Read More

Slider Telangana

నేడు ఖమ్మంలో పర్యటించనున్న మాజీ మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు,కొత్తగూడెం,ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గోన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో..కార్యకర్తలతో మాజీ మంత్రి కేటీఆర్ చర్చించనున్నారు.Read More

Hyderabad Slider Telangana

మాజీ మంత్రి హారీష్ రావు వార్నింగ్..?

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు…సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు వార్నింగ్ ఇచ్చారు.. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని పిర్జాదీగూడ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కార్పోరేటర్లపై కాంగ్రెస్ నేతలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు..ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందిస్తూ” పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఎలాగైనాసరే అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై […]Read More

Slider Telangana

తెలంగాణలో ఇక TS ఉండదా..?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వాహానాల రిజిస్ట్రేషన్ కోసం టీఎస్ గా తెలంగాణ స్టేట్ ను తీసుకోచ్చిన సంగతి తెల్సిందే.. తాజాగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్ స్థానంలో టీజీను తీసుకోచ్చింది. దీంతో ఇకపై రిజిస్ట్రేషన్ చేయించుకోనున్న వాహనాలన్నింటికి టీఎస్ స్థానంలో టీజీ రానున్నది. అయితే ఇప్పటికే ఉన్న టీఎస్ లో ఎలాంటి మార్పులు ఉండవు..ఈ జీవో అమలు వచ్చిన నాటి […]Read More

Slider Telangana

ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ హఠాన్మరణంపై సీఎం రేవంత్ రెడ్డి   దిగ్భ్రాంతి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..టీపీసీసీ అధినేత అనుముల రేవంత్ రెడ్డి సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ హఠాన్మరణంపై  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్టమైన సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సమర్థవంతంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరిచిపోదని అన్నారు. రాజీవ్ రతన్ మృతి పట్ల ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. […]Read More

Slider Sports

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆరు గ్యారంటీల అమలుతో తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయి.. ఈ ఏడాది కూడా ప్రజలందరి జీవితాల్లో సకల సిరిసంపదలు రావాలని కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు.Read More

Slider Telangana

మల్కాజ్ గిరిలో గులాబీ జెండా ఎగరాలి

కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు 125 – గాజుల రామారం డివిజన్ ఆక్సిజన్ పార్కులో వాకర్స్ తో ముచ్చటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు, ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చేసింది ఏమి లేదని, కనీసం ప్రతి ఒక్కరోజు […]Read More

Slider Telangana

సత్తుపల్లిలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి మండలం, రేజర్ల గ్రామానికి చెందిన కనమత రెడ్డి మల్లారెడ్డి, శ్రీ లక్ష్మీ దంపతుల కుమారుడు రామిరెడ్డి వివాహ వేడుకకు హాజరై  సండ్ర వెంకటవీరయ్య ఆశీర్వదించారు. వీరితోపాటు శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, కౌన్సిలర్ మట్ట ప్రసాద్, సత్తుపల్లి టౌన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షేక్ రఫీ, సత్తుపల్లి టౌన్ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లూరి అంకమరాజు, పర్వతనేని వేణు కొప్పుల అవినాష్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి […]Read More