తెలంగాణలో ప్రతి రైతుకు రూ.2,00,000ల రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు మాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక రుణమాఫీకి ఏగనామం పెట్టారు అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” డిసెంబర్ 9 తారీఖున రూ.40,000కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు. క్యాబినెట్ మీటింగ్ లో రూ.31000కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు. అఖర్కి బడ్జెట్ లో రూ.26,000కోట్లే పెట్టారు. […]Read More
Tags :thanneeru harish rao
మాజీ మంత్రి హారీష్ రావు క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి .. సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ శ్రేణులు బ్యానర్లు,ఫ్లెక్సీలు ఇటు హైదరాబాద్ లో అటు సిద్దిపేటలో కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేశారు. వీటిని తొలగించడానికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించారు.. […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గవర్నర్… మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రిగా కేటీఆర్ … అసెంబ్లీ అపోజిషన్ లీడర్ గా హారీష్ రావు అవ్వడం ఖాయం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవ్వడం ఖాయం.. ప్రస్తుతం బీఆర్ఎస్ కు నలుగురు […]Read More
ఏడు నెలల కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని మేం చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతున్నదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. మేం పదేపదే అబద్ధం చెబుతున్నామని మంత్రి సీతక్క అంటున్నారు..ఏది అబద్ధం అంటూ మాజీ మంత్రి హారీష్ రావు మంత్రి సీతక్కకు కౌంటర్ ఇస్తూ ప్రభుత్వం 9వ నెలలోకి అడుగుపెడుతున్నపటికీ గ్రామ పంచాయతీలకు 9 పైసలు కూడా చెల్లించలేదు అనేది […]Read More
తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు… పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాం.పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం చర్చలు జరిపింది. అటు రాజ్యాంగ నిపుణులతోనూ ఈ రోజు పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్కు సంబంధించి ఎమ్మెల్యే సహా […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అసెంబ్లీ లో మాస్ కౌంటర్ ఇచ్చారు.. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పద్దులపై చర్చలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ “పడేండ్ల మాపాలనలో మూడు టిమ్స్ ఆసుపత్రులు కట్టినము. మేము ఉస్మానియా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కూడా కట్టాలని చాలా ప్రయత్నం చేసాము.. కానీ హైకోర్టు స్టే వల్ల కట్టలేకపోయాము. మా తర్వాత మీరు అధికారంలో వచ్చి […]Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పద్దులపై చర్చ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.. అసెంబ్లీ సమావేశాల్లో పద్దులపై చర్చలో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ” హైదరాబాద్ మహానగరంలో నగర వ్యాప్తంగా పదిన్నారకే అన్ని వ్యాపార సంస్థలు మూసేయాలి.. కానీ పోలీస్ కమండ్ సెంటర్ ఎదురుగా ఉన్న నీలోఫర్ కేఫ్, వైన్ షాపులు మాత్రం పన్నెండు గంటల దాక తెరిచే ఉంటాయి.. సామాన్యులకు ఒక న్యాయం.. పోలీస్ అధికారులకు ఒక న్యాయమా […]Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న ఆదివారం సెలవు అనంతరం ఈరోజు సోమవారం ఉదయం ప్రారంభమైన సంగతి తెల్సిందే..ఈ క్రమంలో సమావేశాలు ప్రారంభానికి ముందు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” అధికార పక్షం మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి మొదలు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరీ వరకు.. అందర్నీ వీడియోలో చూపిస్తున్నారు.. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు కూడా చూపించాలని గౌరవ స్పీకర్ గార్ని కోరుతున్నట్లు” తెలిపారు.. ఆ సమయంలో కుత్భూల్లాపూర్ అసెంబ్లీ […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రసవత్తర చర్చ నడిచింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మొదలు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలసీల్లో జరిగిన అవకతవకలపై చర్చ హాట్ హాట్గా జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఒకవైపు.. సీఎం, మంత్రులు ఒకవైపు సవాళ్లు, ప్రతిసవాళ్లు, వివరణలతో సభ దద్దరిల్లింది. బడ్జెట్పై చర్చ ప్రారంభమైన తరువాత అధికార పక్షం నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు తమ ప్రభుత్వ ఘనతను వివరిస్తుండగా.. విపక్షం నుంచి హరీష్ రావు తనదైన శైలిలో ప్రభుత్వంలోని లోపాలను, తప్పులను […]Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి హారీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో జరిగిన ఓ సంఘటనను చెప్పడంతో సభలో ఉన్న ఎమ్మెల్యేలే కాదు అసెంబ్లీ లైవ్ చూస్తున్న వారంతా అవాక్కయ్యారు. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు లోపించాయి.. దాదాపు లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. నగరంలో ఓ ఆటో కోసం ఎదురుచూస్తున్న ఓ యువతిని కారులో ఎక్కించుకుని […]Read More
