తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతుభరోసా పథకంపై క్లారిటీచ్చారు. ఆయన మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా రైతు భరోసా పథకాన్ని వచ్చే రబీ సీజన్ నుండి అమలు చేస్తాము.. ప్రతి ఎకరాకు రూ.7500లు ఇస్తామని తెలిపారు. అంటే ఈ సీజన్ కు రైతుభరోసా డబ్బులివ్వలేము అని చేతులేత్తేశారన్నమాట. ఇదే అంశంపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ మాటలు ఇవ్వడం.. మాట తప్పడం కాంగ్రెస్ […]Read More
Tags :thanneeru harish rao
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన గత పదినెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటకట్టుకుంది. మాయ మాటలతో.. అలవి కానీ హామీలతో అన్ని వర్గాలకు అన్యాయం చేసింది అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” గత పది నెలలుగా ఫీజురీయింబర్స్మెంట్ బకాయి విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది..అకాడమిక్ ఇయర్ ఎండిగ్ అవుతున్న నేపథ్యంలో 13 లక్షల మంది […]Read More
తెలంగాణ ఏర్పడిన తర్వాత గత పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఒడిపోయిందో మేథోమదనం చేసుకోవాలని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. గాంధీభవన్లో మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఇవాళ( శనివారం) మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాళ్లు వేస్తున్నారు తప్పా బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయందో మాజీ మంత్రి హరీష్రావు ఆలోచించడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు ఏంటో తెలుసుకోవాలని చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతూ మాజీ మంత్రి […]Read More
మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావుకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి సవాల్ విసిరారు. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ ” పంట రుణాల మాఫీపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్ని అబద్ధాలు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే పద్దెనిమిది వేల కోట్ల రుణాలను మాఫీ చేశాము. దసరా లోపు రెండు లక్షలకు పైగా రుణాలను ఎలాంటి షరతుల్లేకుండా […]Read More
తెలంగాణలో గత తొమ్మిది నెలలుగా మహిళలకు బాలికలకు భద్రత కరువైందని మాజీ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా మండిపడ్డారు. ఈమేరకు మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన వార్త తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినా […]Read More
హైడ్రా ద్వారా హైకోర్టు ఓ సందేశం-అధికారులు గీత దాటితే..!
ప్రభుత్వాధి కారి అంటే ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు మధ్య వారధి.. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పథకమైన.. అమలు చేసే ఏ కార్యక్రమమైన చిట్టచివరి వర్గాల వరకు అందరికీ అందాలంటే ప్రభుత్వాధికారులు నిక్కస్ గా.. నియత్ తో పనిచేయాలి. అప్పుడే ఆ ప్రభుత్వం చేపట్టిన పథకమైన.. కార్యక్రమమైన విజయవంతమ వుతుంది . అయితే తాజాగా హైడ్రాపై హైకోర్టు వ్యాఖ్యలతో ప్రభుత్వాధికారులకు ఓ సందేశమిస్తున్నట్లు ఆర్ధమవుతుంది.అమీన్ పూర్ కూల్చివేతలపై హైకోర్టులో పిటిషన్ గురించి విచారణ జరిగింది. ఈ సందర్భంగా […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్ధిపేట శాసనసభ్యులు తన్నీరు హారీష్ రావు కాంగ్రెస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ కు లీగల్ నోటీసులు పంపారు. తనపై ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అసత్య ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ ను జతచేస్తూ మాజీ మంత్రి హారీష్ నోటీసులు పంపారు. హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ పరిదిలో అక్రమంగా నిర్మింఇన ఆనంద కన్వెన్షన్ లో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావుకు వాటాలున్నాయని ఎంపీ […]Read More
చదవడానికి వింతగా… ఆశ్చర్యంగా ఉన్న కానీ ఇదే నిజం… కాంగ్రెస్ కు చెందిన మహిళ నాయకురాలు… మంత్రి కొండా సురేఖ మెదక్ జిల్లాలో జరిగిన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు..ఈ కార్యక్రమంలో మెదక్ బీజేపీకి చెందిన ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కూడా పాల్గోన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ అనంతరం ఎంపీ రఘునందన్ మంత్రి సురేఖను దేవుడి దగ్గర నుండి తీసుకోచ్చిన ఓ కండువా కప్పి సన్మానిస్తారు. ఈ ఫోటోను […]Read More
తెలంగాణ లో బుల్డోజర్ల రాజ్యం నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ తమ గుర్తు హాస్తం కు బదులు బుల్డోజర్ ను పెట్టుకోవాలి.. సరిగ్గా రెండోందల ఏండ్ల కిందట వరదలోచ్చిన కానీ నాటి నిజాం రాజు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇండ్లను కూల్చలేదు. కానీ ఇప్పుడు వరదలు వస్తున్నాయి అని బడా బాబుల ఇండ్లను వదిలేసి.. పేదవాళ్ల ఇండ్లను కూల్చి వేస్తున్నారు. అసలు ఈ ఇండ్ల నిర్మాణాలకు నాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది.. కొడంగల్ లో సర్వే […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు డెడ్ లైన్ విధించారు. ఈరోజు సిద్ధిపేట జిల్లాలోని నంగునూరులో జరిగిన రైతు ధర్నాలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హారీశ్ రావు మాట్లాడూతూ ” ఎన్నికల సమయంలో రుణం ఉన్న ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు. మొత్తం ముప్పై ఏడు లక్షల మంది రైతుల రుణమాఫీ […]Read More