Tags :Thalliki Vandanam Scheme

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

“తల్లికి వందనం” పై చంద్రబాబు క్లారిటీ

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీలో తల్లికి వందనం కార్యక్రమాన్ని ఈ నెల పద్నాలుగో తారీఖు లోపు అమలు చేసి తీరుతాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గత ఐదేండ్ల పాటు భయంకర పరిస్థితులు అడ్డుపడినా రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ పదివేల చొప్పున జమ చేస్తామన్నారు. రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులకు పాలనా అనుమతులు ఇచ్చాము. […]Read More