Tags :temple

Breaking News Slider Telangana Top News Of Today

యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి..!

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొని గోపురాన్ని స్వామివారికి అంకితం చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం వేదపండితులు నిర్ణయించిన సుమూర్తాన మహా కుంభాభిషేక సంప్రోక్షణ జరిగింది. వానమామలై మఠం పీఠాధిపతులు రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పూజాది కార్యక్రమాల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి సీఎం […]Read More

Breaking News Movies Slider Top News Of Today

హీరోకి గుడి కట్టిన అభిమాని..?

సహాజంగా హీరో మూవీ రిలీజైతే మొదటి రోజు అభిమాని చేసే హాంగామా మాములుగా ఉండదు.. కటౌట్ల దగ్గర నుండి మూవీ రన్ అయ్యే టైంలో విసిరే పేపర్ ముక్కల వరకు అన్నింటిని సిద్ధం చేసుకుంటాడు. అలాంటి అభిమాని ఏకంగా తమ అభిమాన హీరోకి గుడి కట్టిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దివంగత నటుడు .. హీరో అయిన పునీత్ రాజ్ కుమార్ కోసం గుడి కట్టారు. కర్ణాటక రాష్ట్రంలో హవేరి తాలూకా యెలగచ్చ గ్రామంలో ప్రకాశ్ […]Read More