Tags :telanganagovernament

Slider Telangana

ఏడాదికి వారికీ రూ. 12000లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేసింది.. అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్ధిక, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ భూమి లేని రైతు కూలీలకు అండగా ఉంటామని ప్రకటించారు. అందులో భాగంగా భూమి లేని నిరు పేద రైతు కూలీల జీవన ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఏడాదికి పన్నెండు వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించుకున్నాము..రైతుల తరపున ప్రభుత్వమే భీమా పైసలు కట్టనున్నట్లు […]Read More

Business Slider

తెలంగాణలో  బీర్ల టిన్నుల యూనిట్

మనం తాగే కూల్ డ్రింకులు, బీర్ల పరిశ్రమలకు అవసరమయ్యే అలూమీనియం టిన్నులను తయారు చేసే బాల్ బెవరేజ్ ప్యాకింగ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో రూ.700 కోట్లతో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు సెక్రటేరియెట్లో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో బాల్ ఇండియా కార్పొరేట్ వ్యవహారాల చీఫ్ గణేశన్ భేటీ అయ్యారు. ఈ భేటీ లో పలు అంశాలపై చర్చించారు. యూనిట్ ఏర్పాటు ప్రభుత్వం నుండి కావాల్సిన సహకారం తదితర వాటి గురించి […]Read More

Slider Telangana

బకాయిలు విడుదల చేయండి

ధాన్యం సేక‌ర‌ణ‌, బియ్యం స‌ర‌ఫ‌రాకు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రావ‌ల్సిన బ‌కాయిలు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర ఆహార, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషికి ముఖ్య‌మంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. 2014-15 ఖ‌రీఫ్ కాలంలో అద‌న‌పు లెవీ సేక‌ర‌ణ‌కు సంబంధించి రూ. 1468.94 కోట్ల రాయితీని పెండింగ్‌లో పెట్టార‌ని కేంద్ర మంత్రికి వివరిస్తూ సంబంధిత ప‌త్రాల‌న్నీ కేంద్రానికి స‌మ‌ర్పించిన విషయాన్ని తెలియజేశారు. ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ యోజ‌న కింద‌ 2021 […]Read More

Slider Telangana Top News Of Today

లష్కర్ బోనాల మహోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్బంగా ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని ప్రార్థించారు. ముఖ్యమంత్రి తోపాటు పూజలో మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, రాజ్యసభ ఎంపీ శ్రీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు శ్రీ దానం నాగేందర్, శ్రీ శ్రీగణేష్, ఎమ్మెల్సీ శ్రీ బల్మూర్ వెంకట్, పలువురు ముఖ్యులు పాల్గొన్నారు.Read More

Slider Telangana Top News Of Today

మేడిగ‌డ్డ‌పై ముఖ్య‌మంత్రి స‌మీక్ష‌

ఢిల్లీలో  త‌న‌ అధికారిక నివాసంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, ఆ శాఖ కార్య‌ద‌ర్శి రాహుల్ బొజ్జ, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ స‌ల‌హాదారు ఆదిత్య‌నాథ్‌ దాస్ తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం స‌మావేశమ‌య్యారు. ఈ సందర్భంగా మేడిగ‌డ్డ బ్యారేజీ మ‌ర‌మ్మ‌తులు, ప‌రీక్ష‌లు, క‌మిష‌న్ విచార‌ణ త‌దిత‌ర‌ అంశాల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్షించారు.ఢిల్లీలో శ‌నివారం జ‌రిగిన నేష‌న‌ల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) స‌మావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ అంశాల‌ను మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, […]Read More

Slider Telangana Top News Of Today

పాఠశాలల పనివేళల మార్పు

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న  ఉన్నత పాఠశాలల్లో పనివేళల మార్పు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని  ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సమయాలతో సమానంగా హైస్కూల్ వేళలను మార్పు చేశారు.. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.45కి బదులుగా ఉదయం 9.00 నుండి సాయంత్రం 4.15 వరకు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది…Read More

Slider Telangana

తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు

తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థినీ విద్యార్థులకు నైపుణ్యాల శిక్షణను అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించే సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు, నిర్వహణకు ఎంత ఖర్చు అయినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ పేరు ఖరారుస్కిల్ […]Read More

Slider Telangana

ఢిల్లీ కి సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మరొకసారి ఢిల్లీకి వెళ్లానున్నారు. నిన్న గురువారం రాష్ట్ర వ్యాప్తంగా లక్ష రూపాయల రుణమాఫీ చేసినందుకు పదిలక్షల మందితో  కృతఙ్ఞత సభ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సభకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఢిల్లీకి రేపు పయనం కానున్నారు. లక్ష లోపు […]Read More

Slider Telangana

6గ్యారంటీల్లో 5గ్యారంటీలు అమలు చేశాం

గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీ నిధుల విడుదల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “ఆరు గ్యారంటీలలో ఇప్పటికే 5 గ్యారంటీలు అమలు చేశాము.. అమలు చేసిన 5 గ్యారంటీలకు ఇప్పటి వరకు 29 వేల కోట్ల రూపాయిలు ప్రభుత్వం ఖర్చు పెట్టింది.. ఆరోగ్య శ్రీ, ఫ్రీ బస్సు, ఉచిత కరెంటు లాంటి ఐదు గ్యారంటీలను అమలు చేశాము అని సీఎం రేవంత్ […]Read More

Slider Telangana

ఎలుకలకు నిలయంగా గురుకులాలు

తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ హాస్టళ్లన్నీ ఎలుకలకు నిలయమవుతున్నాయా..?..హైదరాబాద్ మహానగరంలోనే సాక్షాత్తు జెన్టీయూ లాంటి హస్టళ్లలో పిల్లులు,ఎలుకలు ఉండగా గురుకులాల్లో ఉండవా అని ఆలోచిస్తున్నారా..?.అయితే ఎలుకలు విద్యార్థులను గాయపరిచిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. హనుమకొండ – హసన్‌పర్తిలోని తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ హాస్టల్ గదుల్లో ఎలుకల బెడద చాలా ఎక్కువగా ఉంది.. రాత్రి  పడుకున్న సమయంలో ముగ్గురు విద్యార్థులను ఎలుకలు కరవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వారిని హసన్‌పర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. […]Read More