తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల నుంచి కులగణన ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇందు కోసం జీవో జారీ చేసి రూ.150 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సాధారణ పరిపాలన విభాగం, పంచాయతీరాజ్, ప్రణాళిక శాఖలలో ఏదైనా ఒక శాఖ ఈ ప్రక్రియను చేపడుతుందని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు ఖరారైన మేరకు చట్టం చేసి అమలు చేస్తామన్నారు. పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు.Read More
Tags :TELANGANACONGRESS
కాంగ్రెస్ జాతీయ అధిష్ఠానం రేపు పీసీసీ అధ్యక్షుడ్ని ప్రకటించే అవకాశముంది. మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కీ, లక్ష్మణ్ కుమార్, బలరాం నాయక్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక లెక్కల ఆధారంగా వీరిలో ఒకరిని ఎంపిక చేస్తారని సమాచారం. కాగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పదవీకాలం జులై 7న ముగిసింది. కొత్త చీఫ్ ఎంపికపై ఇప్పటికే ఆయన పలుమార్లు ఢిల్లీ వెళ్లి హైకమాండ్ తో సమావేశమైన సంగతి తెలిసిందే.Read More
తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. నిన్న శనివారం నల్గొండ మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలోని నూతన భవన నిర్మాణం పనులకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “2019లో నిబంధనలకు విరుద్ధంగా గజం వందరూపాయలకు ప్రభుత్వ స్థలాన్ని తీసుకొని బీఆర్ఎస్ తమ పార్టీ కార్యాలయానికి నిర్మిస్తుంటే మున్సిపల్ అధికారులు ఏమి చేస్తున్నారు. అడ్డుకోకుండా ఏమి చేశారు.. నేను అమెరికా వెళ్తున్నాను.. ఈ నెల పదకొండు తారీఖున తిరిగి […]Read More
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణలోని భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అబద్ధాలను ప్రచారం చేశారని బీఆర్ఎస్ కు చెందిన నేతలు విమర్శించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ లో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ ని ఒకేసారి చేసింది”. దేశంలోనే తొలిసారిగా రైతుల రుణమాఫీ కోసం ముప్పై ఒక్క వేల కోట్లను ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది..తాజాగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే…ఓ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు సమాచారం.. జిల్లాకు చెందిన ఇటీవల తొలిసారిగా గెలుపొందిన ఓ ఎమ్మెల్యే..ఓ ఎమ్మెల్సీ ఇద్దరు ఈ వారంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని జిల్లా పాలిటిక్స్ లో టాక్.. వీరి చేరికతో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు..ఏడుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు…Read More
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి చెందిన సీనియర్ నేత… ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఈరోజు ఢిల్లీ లో కాంగ్రెస్ పెద్దలను కలిసిన సంగతి తెల్సిందే.. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ చర్చలు సఫలీకృతమయ్యాయి. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరడంతో అలకబూనిన జీవన్ రెడ్డి తనకు పార్టీనే ముఖ్యమని చెప్పారు. మారుతున్న పరిస్థితుల కారణంగా కొన్ని తప్పవు .. పార్టీలోని సీనియర్లకు తగిన […]Read More
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి నిన్న గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెల్సిందే.. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య అయిన రూపాదేవి వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ఓ సర్కారు బడిలో టీచర్ గా పని చేస్తున్నారు.. రాత్రి ఆత్మహత్యకు ముందు రూపాదేవి తన భర్త అయిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు వీడియో కాల్ చేసినట్లు తెలుస్తుంది.. ఈ […]Read More
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీఅయ్యారు. రాష్ట్ర సచివాలయంలో గంటపాటు జరిగిన చర్చల్లో కొత్తగూడెం నియోజకవర్గానికి సంబందించిన ప్రధాన సమస్యలను కూనంనేని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కూనంనేని ప్రతిపాదించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందింస్తూ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కొత్తగూడెం, పాల్వంచను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషనుగా ఏర్పాటు చేయాలనే కూనంనేని ప్రతిపాదనను ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారు. ఇందుకు సంబందించిన ప్రక్రియను […]Read More
తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా 24 గంటలు విద్యుత్ అందిస్తున్నాము..రాబోయే రోజుల్లో కూడా ఇండస్ట్రీస్, కంపెనీలకు విద్యుత్ కోతలు లేకుండా 24 గంటల విద్యుత్ ఇస్తామని నాది హామీ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు..Read More
అఖండ భారతావని మాజీ ప్రధానంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి నేడు. సరిగ్గా ఇరవై మూడు ఏండ్ల కిందట అంటే 1991 మే 21న తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబుదూర్లో ఆయనను ఎల్టీటీఈ సభ్యులు బెల్ట్ బాంబుతో చంపారు. ఆ రోజు 22 ఏళ్ల ఓ యువతి రాజీవ్ మెడలో దండ వేసి, పాదాలను తాకారు. అనంతరం ఆ యువతి ముందుకు వంగి బాంబును పేల్చారు. దీంతో అక్కడ ఉన్నవారి చెవులు సైతం చిల్లులు పడేలా పెద్ద శబ్దంతోపాటు పొగ […]Read More