Tags :telanganacm

Breaking News Slider Telangana Top News Of Today

కొత్త ఏడాదిలో తొలి పరీక్ష పంచాయతీ ఎన్నికలే..!!

కొత్త సంవత్సరంలో మొదటి ఎన్నికలు, రాజకీయ పార్టీలకు మొదటి పరీక్ష పంచాయతీ ఎన్నికలే కానున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని పనులు దాదాపు పూర్తి చేశారు.సర్పంచులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు కూడా ఎంపిక చేశారు. ఇక వాటి ముద్రణకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. మరో వైపు ఆయా పార్టీలు సైతం పంచాయతీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించాయి. నూతన సంవత్సర వేడుకల నుంచే.. ఇటీవల హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఒక గ్రామపంచాయతీ నాయకుడు తానే సర్పంచి అభ్యర్థినని ప్రకటించుకున్నాడు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రైతు వ్యతిరేకి సీఎం రేవంత్ రెడ్డి..

Telangana: రైతు భరోసా పథకానికి షరతులు, నిబంధనలు విధిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అన్నదాతకు సున్నం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వంకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా పథకం అమలుకు నిబంధనలను పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రైతులకు షరతులు విధించడమేంటని ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ప్రభుత్వాన్ని అడుక్కోవాలా అని నిలదీశారు. ఎటువంటి నిబంధనలను విధించకుండా బేషతరుగా రైతులందరికీ రైతు భరోసా నిధులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఆస్తుల్లో ఏడో స్థానం.. కేసుల్లో తొలిస్థానం..!

దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల స్థానంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఏడో స్థానంలో నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట రూ.30.04 కోట్ల విలువైన ఆస్తులున్నాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. మరోవైపు కేసుల్లో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిస్థానంలో ఉన్నట్లు కూడా తెలిపింది.దేశంలో ఉన్న పలువురు సీఎంలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి… వీటిలో సీఎం రేవంత్ రెడ్డి టాప్‌లో ఉన్నారు. రేవంత్ రెడ్డిపై హయ్యెస్ట్‌గా 89 కేసులు ఉన్నాయి.. అందులో 72 కేసులు సీరియస్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ పాలిట శని కాంగ్రెస్ పార్టీ..!

తెలంగాణ పాలిట కాంగ్రెస్ పార్టీ శనిలా దాపురించిందని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి, మోసానికి గురవుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.  సోమవారం నాడు ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కల్లిబొల్లి మాటలు చెప్పి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దుష్టపరిపాలనకు తెరతీసిందని ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ పూర్తిగా చేయకుండా రైతులను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి… ఇప్పుడు రైతు భరోసాకు అనేక షరతులు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

నాణ్యమైన విద్యతో పాటు స్కిల్స్..!

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతోన్న విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాఫ్ట్ స్కిల్స్ నేర్పించే దిశగా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా గ్రామంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ చిన్నారులు, విద్యార్థులకు నేర్పించే సాఫ్ట్ స్కిల్స్ కు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి స్కిల్స్ ను ప్రదర్శించిన అక్కడి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

KCR  ముందుచూపుతోనే RRR

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి..బీఆర్‌ఎస్ అధినేత,    కే చంద్రశేఖర్‌రావు దూరదృష్టి, ముందుచూపుతో రీజినల్‌ రింగు రోడ్డు (ట్రిఫుల్‌ఆర్‌) ఆలోచన చేశామని బీఆర్‌ఎస్ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు.  హైదరాబాద్‌ నగరానికి వచ్చే పది జాతీయ రహదారులను అనుసంధానించేలా ట్రిఫుల్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ రూపొందించామని పేర్కొన్నారు. ఈ అంశంపై ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణామంత్రి నితిన్‌ గడ్కరీతో కేసీఆర్‌, తాను బీఆర్‌ఎస్ ఎంపీలతో కలిసి అనేక సందర్భాల్లో చర్చించామని, అనుమతులు పొందామని గుర్తుచేశారు. ఔటర్‌ రింగు రోడ్డు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మన్మోహాన్ సింగ్ కు సీఎం రేవంత్ నివాళులు

ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సానుభూతిని తెలియజేశారు.  డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు. వారు ఆర్థిక శాఖ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మెదక్ చర్చి ఓ చరిత్ర..!

క్రిస్మస్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మెదక్ కేథడ్రల్ చర్చిలో జరిగిన వేడుకలకు హాజరై ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 29 కోట్ల రూపాయల వ్యయంతో చర్చి వద్ద చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి  శంకుస్థాపన చేశారు.మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో హాజరైన ముఖ్యమంత్రి  ఏసు భక్తులందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వందేళ్లు పూర్తి చేసుకున్న ఈ చర్చి ఒక గొప్ప దేవాలయంగా గుర్తింపు పొందిందని అన్నారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి సర్కారుకి బిగ్ షాక్- కేటీఆర్ కు ఊరట..!

ఈ-కార్ రేసు కేసులో మాజీ మంత్రి ..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఫార్ముల ఈ కారు రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై నిధుల దుర్వినియోగం కింద కేసులు నమోదు చేసిన సంగతి తెల్సిందే.. ఈ కేసులో కేటీఆర్ ను దాదాప్పు 10 రోజుల (డిసెంబర్ 30) వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని, ఈ నెల 30లోపు […]Read More

Breaking News Editorial Slider Telangana Top News Of Today

కేటీఆర్ అరెస్ట్ తప్పదా..? – కాంగ్రెస్ వ్యూహాం ఇదేనా..?

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ..మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారంటూ గత రెండు మూడు నెలలుగా రాజకీయ వర్గాలతో పాటు సర్వత్రా చర్చ జరుగుతున్నది.కొన్ని మీడియా సంస్థలు నేడు అరెస్ట్,రేపు అరెస్ట్ అంటూ కథనాలను సైతం ప్రచురిస్తూ వస్తున్నప్పటికి కేటీఆర్ అరెస్ట్ ఈ రోజు వరకు జరగలేదు.లగచర్ల లో ఇటీవల జరిగిన సంఘటనలలో భాగంగా స్థానికి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు స్థానిక రైతులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది […]Read More