తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్ర పటానికి ఓ జిల్లా కలెక్టర్ పాలాభిషేకం చేసిన సంఘటన వివాదాస్పదం అవుతుంది.. వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి వ్యవహరించిన తీరు విమర్శల పాలైంది. నిన్న గురువారం రుణమాఫీ సందర్భంగా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి రైతువేదిక వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు… సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు.కలెక్టర్ హోదాలో ఉండి రాజకీయ […]Read More
Tags :telanganacm
మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ పనులలో వేగం పెంచాలి…. ప్రాజెక్టు పురోగతిపై ఇకనుంచి ప్రతి నాలుగు వారాలకు ఒకసారి సమీక్షిస్తానని చెప్పారు. దీనితో పాటు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కొడంగల్ లో ఫిష్ మార్కెట్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మద్దూరు రెసిడెన్షియల్ క్యాంపస్ నిర్మాణంపై వివరాలను తెలుసుకుని […]Read More
రుణమాఫీ కోసం ఆరువేల ఎనిమిదివందల కోట్ల నిధులను విడుదల చేస్తున్నాము..ఒక్కరోజే లక్ష రూపాయల రుణాలను మాఫీ చేస్తున్నాము..దీంతో పదకొండున్నర లక్షల మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సెటైర్లు వేస్తూ ఆగ్రహాం వ్యక్తం చేశారు..ఎక్స్ వేదికగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ గతంలో కేసీఆర్ గారు మొదటి విడతగా […]Read More
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించిన బ్యాంకు రుణాలకు చెందిన లక్ష రూపాయల వరకు రేపు పద్దెనిమిదో తారీఖున మాఫీ కానున్నాయి..ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఏర్పాట్లను ఇప్పటికే ప్రభుత్వం తయారు చేసింది..మిగతా లక్ష రూపాయలు ఆగస్టు నెలలో మాఫీ కానున్నట్లు ప్రభుత్వం తెలిపింది.. రేషన్ కార్డు ఉన్న లేకపోయిన పాసుబుక్కు ఆధారంగా రుణాలను మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు కూడా.. రేషన్ కార్డు లేకుండా అర్హులైన రైతులకు కూడా రుణమాఫీ కానున్నది.. రేషన్ […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు..ఇప్పటివరకు ఆరోగ్య శ్రీ సేవలు అందించే ఆరోగ్య శ్రీ కార్డుకు రేషన్ కార్డు తప్పనిసరి అని మనకు తెల్సిందే.. ఈరోజు జరిగిన ఓ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ సేవలకు రేషన్ కార్డు ముడిపెట్టవద్దు.. పేదలందరికీ వైద్య సేవలు అందాలి.. రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధనను తీసేసి ఆరోగ్య శ్రీ సేవలు అందరికి అందేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రతి […]Read More
న్యూయార్క్ నగరంతో పోటీ పడేలా హైదరాబాద్ లోఒ మరో కొత్త నగరం నిర్మిస్తాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. ఈరోజు నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సైబరాబాద్ తరహాలో హైదరాబాద్లో మరో కొత్త నగరాన్ని నిర్మిస్తాను. న్యూయార్క్ నగరంతో పోటీ పడేలా మహేశ్వరంలో ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తాను.. రాచకొండ ప్రాంతంలో మరో ఫిల్మ్ సిటీని కూడా అందుబాటులోకి తెస్తా. బాలీవుడ్ నటులు కూడా ఇక్కడకు వచ్చి షూటింగులు చేసేలా ఏర్పాట్లు చేస్తామని ఆయన […]Read More
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ జిల్లాకు చెందిన పోచారం గ్రామంలో ఉండే ఎం. యాదగిరి రెడ్డికి రైతుబంధు ద్వారా పొందిన రూ.16 లక్షలను తిరిగి చెల్లించాలని అధికారులు నోటీసులు పంపారు. యాదగిరి రెడ్డి తన 33 ఎకరాల వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించినప్పటికీ రెవెన్యూ అధికారులు వ్యవసాయ భూమి నుండి NALA (Non Agriculture Land)గా మార్చకపోవడంతో ఆయన రైతుబంధు పొందారు. ఈ తరహాలో రైతు బంధు తీసుకున్న వారందరికీ ఆ డబ్బులు అన్ని తిరిగి చెల్లించాలని […]Read More
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల అనంతరం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మీడియా చిట్ చాట్ లో అయన మాట్లాడుతూ నాడు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి హైదరాబాద్ కు చేసింది ఏమి లేదు. హైదరాబాద్ కు వచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నోరు మెదపలేదు..హైదరాబాద్కు కిషన్రెడ్డి చేసిందేమీ లేదు.హైదరాబాద్కు స్మార్ట్ సిటీ ఇవ్వడంలో విఫలమయ్యారు.అమృత్ […]Read More
బీఆర్ఎస్ అయిన అప్పటి టీఆర్ఎస్ అయిన ముందుగా గుర్తుకు వచ్చేది ఉద్యమ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా జలవిహార్ లో పురుడుపోసుకున్న పార్టీ అని ఠక్కున అందరి మదిలో మెదులుతుంది. అంతటి మహోత్తర చరిత్ర .. మూలాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తనమూలాలను మరిచిపోయి అధికారమే పరామవదిగా కాంగ్రెస్ టీడీపీ లకు చెందిన ఎమ్మెల్యేలను.. నేతలను చేర్చుకుని ఉద్యమ పార్టీ కాస్తా పక్క పొలిటికల్ పార్టీగా అవతరించింది. పదేండ్లలో డెబ్బై ఐదేండ్ల స్వతంత్ర […]Read More
అంతర్జాతీయ క్రికెట్లో భారత దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిన అల్ రౌండ్ క్రికెటర్ సిరాజ్ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభినందించారు. టీ-20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న అనంతరం హైదరాబాద్కు వచ్చిన్న సిరాజ్ ముఖ్యమంత్రిగారిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సిరాజ్ను ఘనంగా సన్మానించారు. టీ-20 వరల్డ్ కప్ లో సిరాజ్ అద్భుతమైన ప్రతిభను కనబరిచారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. సిరాజ్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున […]Read More
